ఎంత మార్పు? ఒకప్పుడు బిజెపి కార్యకర్తలపై దాడులు జరిగినా, ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా రాష్ట్ర నాయకత్వం ఈ స్థాయిలో స్పందించిన దాఖలాలు లేవు. Read more
వాయుసేనకు మరింత తేజసం నేషన్ ఫస్ట్ అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదం. భారత్ శత్రుదుర్భేధ్య దేశం కావాలనేది ఆయన విధానం. కాబట్టే గత ఆరేండ్లలో భారతీయ సైనిక బలగాకు గతంలో ఎన్నడూ లేనంద ఆధునిక... Read more
దుబ్బాక దెబ్బ గట్టిగానే తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ లో గూబ గుయ్యిమన్నది. బిజెపి ధాటికి టిఆర్ ఎస్ కు దెబ్బమీద దెబ్బ పడింది. Read more
కాటన్, టమాట ఎగుమతుల విషయంలో చైనాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. చైనాలోని జింజియాంగ్ ప్రాంతం నుంచి ఈ రెండు రకాల ఉత్పత్తుల దిగుమతులను అమెరికా నిషేధించింది. Read more
పశ్చిమ బెంగాల్లో పాగా వేయడానికి తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీకి, ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా సానుకూల పరిణామాలు ఎదురవుతున్నాయి. Read more
కల్వకుంట్ల కుటుంబ పాలనలో తెలంగాణ పోలీసు యంత్రాంగం రాక్షస కాండను కొనసాగిస్తూనే ఉందనే అపఖ్యాతిని మూటగట్టుకుంది. Read more
నిర్మాణాత్మక ప్రతిపక్షం అనే పదం కాంగ్రెస్ డిక్షనరీలోనే లేనట్టుంది. ప్రజలు రెండు సార్లూ... కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడించి ఆ పార్టీని కఠినంగా శిక్షించారు. Read more
సాగు చట్టాలకు బ్రేకు పడింది. రైతులకు నిజమైన స్వాతంత్ర్యం అందినట్టే అంది, తాత్కాలికంగా చేజారిపోయింది. Read more
కేంద్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నది. నవభారత నిర్మాణానికి నరేంద్ర మోడీ సర్కార్ అహర్నిషలూ పాటు పడుతున్నది. Read more
గుళ్ళా… గులకరాళ్లా !? కూల్చడానికి… వర్తమాన భారతం – 11 Dr.P. Bhaskara Yogi garu MyindMedia
గుళ్ళా... గులకరాళ్లా !? కూల్చడానికి... వర్తమాన భారతం - 11 Dr.P. Bhaskara Yogi garu MyindMedia Read more
శ్రీ శితికంఠానంద స్వామీజీతో మై ఇండ్ మీడియా ZOOM IN Read more
పూరి ఆలయం-ఓ అద్భుతం. MyindMedia Read more
ఆలయాలపై జగన్ మార్కు రాజకీయం. MyindMedia Read more
ఈ ఏడాది ఏప్రిల్ - మేనెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. Read more
భారతదేశానికి స్వాతంత్ర్యం 1947లో వస్తే, ఈ దేశ రైతులకు నిజమైన స్వతంత్రం 2020లో వచ్చింది. ఇది నిజం. Read more
ప్రపంచంలో అతి ఎక్కువ మంది ముస్లింలు నివసించే దేశం ఇండోనేసియా. ఆ దేశ జనాభా దాదాపు 27 కోట్లు. Read more
ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాం మొదలైన తర్వాత ఒకటీ రెండూకాదు, ఏకంగా 130 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. Read more
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బిజెపి దూకుడుగా దూసుకుపోతున్నది. Read more
సంపన్న రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఊపిరితిత్తుల్లో చిన్న సమస్య రాగానే యశోద అనే కార్పొరేట్ ఆస్పత్రికి ఉరుకులు పరుగుల మీద వెళ్లారు. Read more
నేలకెసి కొడితే నింగికేసి ఎగురుతుంది బంతి. పశ్చిమ బెంగాల్లో సంఘ్ పరివార్ కూడా అలాగే ఎదుగుతున్నది. Read more
కరోనా కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించడం, వలస కూలీలకు తిండి పెట్టి స్థానికంగానే పనిచేసుకునే వీలుకల్పించడం వంటి చర్యలు తీసుకోవడంలో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ... Read more
ఢిల్లీ శివార్లలో పంజాబ్ నుంచి వచ్చిన కొందరు ఆందోళన పేరుతో హైవేలమీద తిష్ట వేశారు. వాళ్లలో రైతులు ఎందరు, Read more
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతించడంపై కొన్ని ప్రతిపక్షాల నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. Read more
జమ్ము కశ్మీర్ లో ఒక భాగంగా ఉన్నంత కాలం లడఖ్ ను పట్టించుకున్న వారు. అరుదైన భౌగోళిక స్థితిగతులు ఉన్న ప్రాంతమిది. Read more
ఉత్తర ప్రదేశ్ లోని మురాద్ నగర్ లో ఇటీవల స్మశాన వాటిక పైకప్పు కూలి 20 మందికి పైగా మరణించారు. Read more