కాంగ్రెస్ పార్టీది దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసింది ఎవరని . Read more
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వం ఊహించని ఝలక్ ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. Read more
కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యావత్ ప్రపంచాన్ని ఓ రేంజ్లో వణికిస్తోంది. కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా. Read more
వెస్ట్ బెంగాల్లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో అధికార టీఎంసీ, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. Read more
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్.. భారత ప్రభుత్వ ఆదేశాలను పాక్షికంగా అమలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలపై. Read more
మనసుంటే మార్గం ఉంటుంది. 2014 నుంచి బారత్ విషయంలో ఈ సంగతి ప్రపంచానికి తెలుస్తూనే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాన్ని గుజరాత్ లో ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కొందర... Read more
ప్రధాన నరేంద్ర మోదీ రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభ సభ్యుల్లో కొందరి పదవీకాలం ముగిస్తున్న నేతలను ఉద్దేశిస్తూ.. ప్రధాన మోదీ మాట్లాడారు. Read more
భారత భద్రతా సిబ్బంది సంచలన విషయాలను ప్రకటించింది. గత మూడేళ్లుగా కశ్మీర్ నుంచి తాత్కాలిక వీసాలతో పాక్ వెళ్లిన దాదాపు వంద మంది యువకుల జాడ తెలియడం లేదని ఓ ఐపీఎస్ అధికారి తెలిపారు. Read more
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. గత నెలలో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన జో బైడెన్తో తొలిసారిగా ప్రధాని మోదీ ముచ్చటించారు. Read more
గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై దాడిచేసిన సూత్రదారిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కిసాన్ ర్యాలీలో అల్లర్లకు కారకుడైన పంజాబీ నడుటు దీప్ సిద్దూను.. Read more
అంతర్జాతీయ వేదికగా భారత తేయాకు పరిశ్రమను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం పర్యటనలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు... Read more
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనల గురించి ప్రత్యేంకగా చెప్పక్కర్లేదు. Read more
మీ ఇంట్లో పాత కారు ఉందా..? అయితే ఈ న్యూస్ మీ కోసమే. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాత కార్లకు సంబంధించి కొత్త పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. Read more
సామాజిక మాధ్యమం ట్విట్టర్ సంస్థకు కేంద్రం మరో హుకుం జారీ చేసింది. రైతులను రెచ్చగొడుతున్న పాక్-ఖలిస్థాన్కు చెందిన ట్విట్టర్ అకౌంట్స్ను తొలగించాలని కోరింది. Read more
దాదాపు రెండున్నర కోట్ల జనాభా గల పంజాబ్ లో, సుమారు 40 లక్షల మంది రైతుల్లో నుంచి ఓ 10 శాతం మంది ఢిల్లీ శివార్లలో హైవేలమీద తిష్టవేసి ఆందోళన చేస్తున్నారు. Read more
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో తెలంగాణ యువతికి చోటుదక్కింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామినికి చెందిన 24 ఏళ్ల కీర్తి రెడ్డికి ఈ... Read more
ఇకపై రాబోయే రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత సులువు కానుంది. లైసెన్సులు జారీ చేసి ప్రక్రియ వేగవంతం చేసేందుకు సరికొత్త విధానంతో కేంద్రం అడుగులు వేస్తోంది. Read more
దేశానికి ఇది మంచి అనుకున్నప్పుడు ఎందరు గగ్గోలు పెట్టినా, ప్రపంచంలో ఎన్ని దేశాల అధినేతలు విమర్శించినా పట్టించుకోక పోవడం చైనా పాలకుల విధానం. Read more
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ. కేంద్రంలో ప్రస్తుతం కొలువుదీరి ఉన్న పార్టీ కూడా ఇదే. అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఈ పార్టీనే. Read more
పిట్ట కొంచెం గోల ఘనం . ట్విటర్ ఇప్పుడు అశాంతి అరాచకాలను వ్యాపింపచేసే వేదికగా మారిందనే ఆరోపణలో నిజం ఉందనడానికి బోలెడు నిదర్శనాలున్నాయి. Read more
భళా భారత్ భళా.. శత్రుదేశాలకు ఇక చుక్కలే.. ఈ స్వదేశీ డ్రోన్ ప్రత్యేకతలను చూస్తే ఖంగుతినాల్సిందే
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో 2014లో ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి రక్షణ వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. Read more
ఉగ్రవాదులకు కేరాఫ్గా ఉన్న పాక్పై మరోసారి సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అయితే ఈ సారి చేసింది భారత్ మాత్రం కాదు. పాక్ పొరుగదేశమైన మరో ఇస్లామిక్ దేశమైన ఇరాన్. Read more
అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం కేటాయించిన ఐదెకరాల స్థలం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ మసీదుకు కేటాయించిన భూమి తమదేనంటూ ఢిల్లీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆరోపిస్తున్నారు. Read more
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తమిళనాడులో బిజెపి ఎన్నికల నిధులు సమకూరుస్తారట. ఇది ఓ కాంగ్రెస్ ఎంపి చేసిన ఆరోపణ. ఆయన పేరు రేవంత్ రెడ్డి. Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన రాజకీయంగా చేసే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోక్స్ పేలుతుంటాయి. తాజాగా కొద్ది రోజులుగా కాస... Read more