దేశానికి ఇది మంచి అనుకున్నప్పుడు ఎందరు గగ్గోలు పెట్టినా, ప్రపంచంలో ఎన్ని దేశాల అధినేతలు విమర్శించినా పట్టించుకోక పోవడం చైనా పాలకుల విధానం. Read more
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ. కేంద్రంలో ప్రస్తుతం కొలువుదీరి ఉన్న పార్టీ కూడా ఇదే. అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఈ పార్టీనే. Read more
పిట్ట కొంచెం గోల ఘనం . ట్విటర్ ఇప్పుడు అశాంతి అరాచకాలను వ్యాపింపచేసే వేదికగా మారిందనే ఆరోపణలో నిజం ఉందనడానికి బోలెడు నిదర్శనాలున్నాయి. Read more
భళా భారత్ భళా.. శత్రుదేశాలకు ఇక చుక్కలే.. ఈ స్వదేశీ డ్రోన్ ప్రత్యేకతలను చూస్తే ఖంగుతినాల్సిందే
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో 2014లో ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి రక్షణ వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. Read more
ఉగ్రవాదులకు కేరాఫ్గా ఉన్న పాక్పై మరోసారి సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అయితే ఈ సారి చేసింది భారత్ మాత్రం కాదు. పాక్ పొరుగదేశమైన మరో ఇస్లామిక్ దేశమైన ఇరాన్. Read more
అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం కేటాయించిన ఐదెకరాల స్థలం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ మసీదుకు కేటాయించిన భూమి తమదేనంటూ ఢిల్లీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆరోపిస్తున్నారు. Read more
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తమిళనాడులో బిజెపి ఎన్నికల నిధులు సమకూరుస్తారట. ఇది ఓ కాంగ్రెస్ ఎంపి చేసిన ఆరోపణ. ఆయన పేరు రేవంత్ రెడ్డి. Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన రాజకీయంగా చేసే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోక్స్ పేలుతుంటాయి. తాజాగా కొద్ది రోజులుగా కాస... Read more
అమెరికా సోషల్ మీడియా సంస్థల ఆగడాలకు ఇంకా కళ్లెం పడక పోవడం నరేంద్ర మోడీ అభిమానులకు చాలా బాధాకరంగా ఉంది. ట్విటర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాల్లో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు బుసలు కొడుతున్నాయి. Read more
రైతుల ఆందోళనలపై లిటిల్ మాస్టర్కు కోపం వచ్చింది.. వారు ప్రేక్షకులు మాత్రమే అంటూ ట్వీట్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్కు కోపం వచ్చింది. ఎప్పుడూ కూల్గా ఉండే ఆయన.. ఇటీవల దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనలపై గరం అయ్యారు. Read more
బుల్లితెర రియాల్టీ షో బిగ్బాస్-10వ సీజన్లో వివాదాస్పద కంటెస్టెంట్ స్వామి ఓం కన్నుమూశారు. తానే దేవుడి అవతారమంటూ స్వయంగా ప్రకటించుకున్న స్వామి ఓం.. Read more
సంపన్న రాష్ట్రం. బంగారు తెలంగాణ. ఈ మాటలకూ వాస్తవానికి చాలా తేడా ఉంది. స్వయంగా 15వ ఆర్థిక సంఘం వెల్లడించిన గణాంకాలను చదివితే మతి పోతుంది. భయమైతుంది. Read more
కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వలేదనే ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది. వరదల సమయంలో, అలాగే కరోనా కాలంలో కేంద్రం చిన్నచూపు చూసిందని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఇతర టిఆర్ ఎస్ న... Read more
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతా దీదీ అని పిలిచే మమతా గత పలు దఫాలుగా బెంగాల్ను ఏలుతోంది. Read more
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మాత్రమే కాదు.. వయనాడ్ ఎంపీ కూడా. ఆయన ప్రత్యేకత గురించి చెప్పక్కర్లేదు. ఈ ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాకున్నప్పటికీ. Read more
హిమాలయ హిందూ మహాసాగరంతో సంబంధం ఉన్న దేశాలను కలిపే హెచ్ హెచ్ ఆర్ ఎస్అనే సంస్థ ఒకటి పనిచేస్తున్నది. ఆ సంస్థ2021 జనవరి 29,30తేదీల్లో ఆగ్రాలో రెండు రోజుల అంతర్జాతీయ సం గోష్టి మరియు వెబ్ న... Read more
– ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి – ప్రచ్ఛన్న సవాళ్లు విసిరిన కోవిడ్-19 – సరఫరా గొలుసుల విచ్ఛిన్నంతో ప్రపంచవ్యాప్తంగా మార్పు – అనివార్యంగా మారిన జీవన విధానం – అ... Read more
మరో వారం పది రోజుల్లో వాలంటైన్ష్ డే వస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచంలో అనేక దేశాలు వాలంటైన్స్ డే అని జరుపుకుంటారు. Read more
సమీకృత అభివృద్ధి లక్ష్యాల (సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్) సాధనలో సంపన్న తెలంగాణ రాష్ట్రం లోటు బడ్జెట్ గల ఆంధ్రప్రదేశ్ తో సమానంగా లిచింది. Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. Read more
మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసేందుకు ఉపయోగించే ఫినాయిల్ ఏది వాడాలో అన్నదానిపై ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింద... Read more
దాదాపు ఏడాదిగా దేశంలో అలజడి సృష్టిస్తోన్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది మార్చి నుంచి రోజురోజుకు కేసుల సంఖ్య పదుల్లో మొదలై. Read more
భారతీయ సైనిక బలగాలకు ఇది స్వర్ణయుగం. ఒకప్పుడు చాలీచాలని ఆయుధాలు, సాధన సంపత్తి, కనీసం ప్రాణ రక్షణకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేని దుస్థితి ఉండేది. Read more
మయన్మార్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దేశంలో సైన్యం తిరుగుబాటు చేసింది. ఆ దేశ నాయకురాలు, నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూకీ(75)ని సైన్యం నిర్బంధించింది. Read more
కేంద్ర బడ్జెట్ తర్వాత షేర్ మార్కెట్ రాకెట్ లా దూసుకుపోవడం అరుదైన విషయం. మదుపర్లకు నచ్చకపోతే సూచీలు ధబేల్ మని పడిపోతాయి. Read more