కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా యూజర్లపై నజర్ పెట్టింది. ఇకపై తప్పుడు వార్తలను వ్యాపింపజేస్తూ హింసను ప్రేరేపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ... Read more
దీదీ జాతకం చెప్పిన అమిత్ షా.. మే తర్వాత జరిగేది ఇదే.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాతకం మే తర్వాత ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేశారు Read more
సోషల్ మీడియా వేదికగా మహిళలను, బాలికలను వేధిస్తున్న రహీమ్ ఖాన్ అనే దుర్మార్డుడిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. Read more
ట్విట్టర్ వార్.. కేంద్రం హెచ్చరికలు దేనికి సంకేతం.. వారి అరెస్ట్ తప్పదా..? కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్కు మధ్య వార్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను... Read more
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 16న నోటిఫికేషన్ విడుదలకానుంది. Read more
వీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా-2020 గా వారణాసి మానస (23) ఎంపికైంది. 2021లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస ఉంటుంది. Read more
గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు.ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ మరోసారి బల్దియాను గెలుచుకుంది. Read more
ఇస్లామిక్ చట్టం ప్రకారం.. మైనర్ బాలికను కూడా పెళ్లి చేసుకోవచ్చంటూ హై కోర్టు తీర్పు..!
ఇస్లామిక్ చట్టం ప్రకారం యుక్త వయస్సులో ఉన్న మైనర్ ముస్లిం బాలిక తన ఇష్టం మేరకు పెళ్లి చేసుకునే హక్కు ఉందంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. Read more
కాంగ్రెస్ పార్టీది దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసింది ఎవరని . Read more
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వం ఊహించని ఝలక్ ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. Read more
కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యావత్ ప్రపంచాన్ని ఓ రేంజ్లో వణికిస్తోంది. కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా. Read more
వెస్ట్ బెంగాల్లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో అధికార టీఎంసీ, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. Read more
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్.. భారత ప్రభుత్వ ఆదేశాలను పాక్షికంగా అమలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలపై. Read more
మనసుంటే మార్గం ఉంటుంది. 2014 నుంచి బారత్ విషయంలో ఈ సంగతి ప్రపంచానికి తెలుస్తూనే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాన్ని గుజరాత్ లో ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కొందర... Read more
ప్రధాన నరేంద్ర మోదీ రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభ సభ్యుల్లో కొందరి పదవీకాలం ముగిస్తున్న నేతలను ఉద్దేశిస్తూ.. ప్రధాన మోదీ మాట్లాడారు. Read more
భారత భద్రతా సిబ్బంది సంచలన విషయాలను ప్రకటించింది. గత మూడేళ్లుగా కశ్మీర్ నుంచి తాత్కాలిక వీసాలతో పాక్ వెళ్లిన దాదాపు వంద మంది యువకుల జాడ తెలియడం లేదని ఓ ఐపీఎస్ అధికారి తెలిపారు. Read more
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. గత నెలలో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన జో బైడెన్తో తొలిసారిగా ప్రధాని మోదీ ముచ్చటించారు. Read more
గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై దాడిచేసిన సూత్రదారిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కిసాన్ ర్యాలీలో అల్లర్లకు కారకుడైన పంజాబీ నడుటు దీప్ సిద్దూను.. Read more
అంతర్జాతీయ వేదికగా భారత తేయాకు పరిశ్రమను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం పర్యటనలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు... Read more
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనల గురించి ప్రత్యేంకగా చెప్పక్కర్లేదు. Read more
మీ ఇంట్లో పాత కారు ఉందా..? అయితే ఈ న్యూస్ మీ కోసమే. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాత కార్లకు సంబంధించి కొత్త పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. Read more
సామాజిక మాధ్యమం ట్విట్టర్ సంస్థకు కేంద్రం మరో హుకుం జారీ చేసింది. రైతులను రెచ్చగొడుతున్న పాక్-ఖలిస్థాన్కు చెందిన ట్విట్టర్ అకౌంట్స్ను తొలగించాలని కోరింది. Read more
దాదాపు రెండున్నర కోట్ల జనాభా గల పంజాబ్ లో, సుమారు 40 లక్షల మంది రైతుల్లో నుంచి ఓ 10 శాతం మంది ఢిల్లీ శివార్లలో హైవేలమీద తిష్టవేసి ఆందోళన చేస్తున్నారు. Read more
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో తెలంగాణ యువతికి చోటుదక్కింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామినికి చెందిన 24 ఏళ్ల కీర్తి రెడ్డికి ఈ... Read more
ఇకపై రాబోయే రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత సులువు కానుంది. లైసెన్సులు జారీ చేసి ప్రక్రియ వేగవంతం చేసేందుకు సరికొత్త విధానంతో కేంద్రం అడుగులు వేస్తోంది. Read more