ఉన్నత పదవిలో ఉన్న విషయాన్ని మర్చిపోయి అసభ్యంగా ప్రవర్తించారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యేను వారం రోజుల పాటు సస... Read more
భారత్-నేపాల్ సరిహద్దుల్ఓ మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.యూపీలోని ఫిల్బిత్ ప్రాంతంలోని హజారా ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు నేపాల్ వెళ్లా... Read more
అయోధ్యలో నిర్మితం కాబోతున్న రామ మందిర నిర్మాణం గురించి తెలిసిందే. మొత్తం 70 ఎకరాల్లో మందిర నిర్మాణం చేపడుతున్నట్లు గతంలో ట్రస్టు ప్రకటించింది. అయితే తాజాగా ట్రస్టు ఆ స్థలానికి మరింత స్థలాన్న... Read more
పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ ఫోటోలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద ప్రధాని ఫోటోలను... Read more
జార్ఖండ్లో నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. వెస్ట్ సింగ్బుమ్ అటవీ ప్రాంతంలో ఐఈడీ బాంబు పేల్చడంతో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. Read more
యూపీలో మరోసారి ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ను యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఎన్కౌంటర్లో హతమార్చింది. యూపీలో పేరుగాంచి గ్యాంగ్స్టర్లు మున్నా భజరంగీ,ముఖ్తార్ అన్... Read more
తాజ్మహల్ను పేల్చేస్తామంటూ మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజ్మహల్ సెక్యూరిటీ అధికారులకు ఫోన్ చేసిన అగంతకులు.. అందులో బాంబులు పెట్టామంటూ తెలిపారు. Read more
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అనేక రకాల ప్రకటనలు చేయడం తెలిసిందే. తాజాగా కేరళలో బీజేపీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. Read more
బెంగాల్లో అధికార టీఎంసీని ఓడగొట్టి.. ఎలాగైనా అధికారం చేపట్టాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా ఇతర మంత్రులు కూడా పర్యటిస్తున్నారు. Read more
కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సీఎం పినరయ్ విజయన్కు పెద్ద చిక్కొచ్చిపడింది. తన సొంత అల్లుడితో పాటు.. మరో ఇద్దరి వ్యక్తులు జైలుపాలయ్యారు. Read more
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మదర్సాలలో కూడా రామాయణం, భగవద్గీత ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్)... Read more
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయిం... Read more
వెస్ట్ బెంగాల్ రాజకీయం మరింత హీటెక్కుతుంది. ఇప్పటికే అధికార పార్టీ టీఎంసీకి ధీటుగా బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుంది. కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు బెంగాల్లో పర్యటిస్తూ బీజేపీకి బూస్టి... Read more
ముందు చూపుతో ఆలోచించి తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటే కనీసం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అయినా బతికించుకో వచ్చు.
రాబోయే 10 సం.లలో ప్రపంచంలో పెట్రోల్ డీజిల్ వినియోగం బాగా తగ్గిపోతుంది. కార్లు బస్సులు. మొదలగునవి. పూర్తిగా బ్యాటరీ మీద ఆధార పడేవే వస్తాయి. Read more
మార్చ్ 31, 2022 కి అంతమయ్యే ఆర్ధిక సం.కి ప్రపంచ ఆర్ధిక రేటింగ్ దిగ్గజాలు ప్రకారం భారత్ అభివృద్ధి రేట్ అంచనాలు:
2022 సం. కి భారత్ GDP అభివృద్ధి ఈ సంస్థల అంచనాల్లో ఒక శాతం అటూ ఇటూగా వున్నా దాదాపు రేటింగ్ ఏజెన్సీస్ అన్ని మాత్రం 2022 లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నెంబర్ వన్ స్థా... Read more
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగం పుంజుకుంటుంది. ఇప్పటికే తొలివిడతగా ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ ఇవ్వగా.. మార్చి 1వ తేదీ నుంచి రెండో విడత ప్రారంభమైన సంగతి తెలిసిందే. Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తన నాయనమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పెట్టిన ఎమర్జెన్సీ విషయంపై స్పందించారు. అప్పట్లో అత్యవసర పరిస్థితిని విధించడం ముమ్మాటికి తప్... Read more
దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర రూ.100/- మార్క్ను దాటేసింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతున్న... Read more
గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. అన్ని చోట్ల బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది Read more
అయిదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా విభిన్నశైలిలో ప్రచారం... Read more
గత కొద్ది రోజులుగా పెట్రో మంటలు సామాన్య ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా లీటర్ పెట్రోల్ ధర.. సెంచరీ దాటేసింది. డీజిల్ ధరలు కూడా పెట్రోల్తో పోటీపడుతూ సెంచరీ వైపు పరు... Read more
ఆజాద్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. మోదీ గురించి నిజాలు చెబితే ఇలా చేస్తారా..?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ్యులు గులాం నబీ ఆజాద్పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఆయన రాజ్యసభ పదవి నుంచి రిటైర్ అయ్యారు. తాజాగా ఆయన ప్రధాని మోదీ గు... Read more
యూపీలోని హత్రస్ మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల కేసులో నెల రోజులు జైల్లో ఉండి వచ్చిన గౌరవ్ శర్మ అనే వ్యక్తి.. బాధితురాలి తండ్రిని కాల్చిచంపేశాడు. Read more
తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే-డీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్న సంగతి తెలిసిందే. మళ్లీ ఎలాగైన అధికారం చేపట్టాలని అన్నాడీఎంకే కూటమి పక్కా... Read more
ఇన్నాళ్లు.. వేరువేరుగా ఉన్న రాజ్యసభ టీవీ,లోక్సభ టీవీలను కలిపి.. సన్సద్ టీవీగా మార్చేశారు. దీంతో ఇకపై లోక్సభ,రాజ్యసభ ప్రసారాలు రెండు కూడా సన్సద్ టీవలోనే వీక్షించవచ్చు. Read more