ముందు చూపుతో ఆలోచించి తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటే కనీసం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అయినా బతికించుకో వచ్చు.
రాబోయే 10 సం.లలో ప్రపంచంలో పెట్రోల్ డీజిల్ వినియోగం బాగా తగ్గిపోతుంది. కార్లు బస్సులు. మొదలగునవి. పూర్తిగా బ్యాటరీ మీద ఆధార పడేవే వస్తాయి. Read more
మార్చ్ 31, 2022 కి అంతమయ్యే ఆర్ధిక సం.కి ప్రపంచ ఆర్ధిక రేటింగ్ దిగ్గజాలు ప్రకారం భారత్ అభివృద్ధి రేట్ అంచనాలు:
2022 సం. కి భారత్ GDP అభివృద్ధి ఈ సంస్థల అంచనాల్లో ఒక శాతం అటూ ఇటూగా వున్నా దాదాపు రేటింగ్ ఏజెన్సీస్ అన్ని మాత్రం 2022 లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నెంబర్ వన్ స్థా... Read more
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగం పుంజుకుంటుంది. ఇప్పటికే తొలివిడతగా ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ ఇవ్వగా.. మార్చి 1వ తేదీ నుంచి రెండో విడత ప్రారంభమైన సంగతి తెలిసిందే. Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తన నాయనమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పెట్టిన ఎమర్జెన్సీ విషయంపై స్పందించారు. అప్పట్లో అత్యవసర పరిస్థితిని విధించడం ముమ్మాటికి తప్... Read more
దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర రూ.100/- మార్క్ను దాటేసింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతున్న... Read more
గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. అన్ని చోట్ల బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది Read more
అయిదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా విభిన్నశైలిలో ప్రచారం... Read more
గత కొద్ది రోజులుగా పెట్రో మంటలు సామాన్య ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా లీటర్ పెట్రోల్ ధర.. సెంచరీ దాటేసింది. డీజిల్ ధరలు కూడా పెట్రోల్తో పోటీపడుతూ సెంచరీ వైపు పరు... Read more
ఆజాద్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. మోదీ గురించి నిజాలు చెబితే ఇలా చేస్తారా..?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ్యులు గులాం నబీ ఆజాద్పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఆయన రాజ్యసభ పదవి నుంచి రిటైర్ అయ్యారు. తాజాగా ఆయన ప్రధాని మోదీ గు... Read more
యూపీలోని హత్రస్ మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల కేసులో నెల రోజులు జైల్లో ఉండి వచ్చిన గౌరవ్ శర్మ అనే వ్యక్తి.. బాధితురాలి తండ్రిని కాల్చిచంపేశాడు. Read more
తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే-డీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్న సంగతి తెలిసిందే. మళ్లీ ఎలాగైన అధికారం చేపట్టాలని అన్నాడీఎంకే కూటమి పక్కా... Read more
ఇన్నాళ్లు.. వేరువేరుగా ఉన్న రాజ్యసభ టీవీ,లోక్సభ టీవీలను కలిపి.. సన్సద్ టీవీగా మార్చేశారు. దీంతో ఇకపై లోక్సభ,రాజ్యసభ ప్రసారాలు రెండు కూడా సన్సద్ టీవలోనే వీక్షించవచ్చు. Read more
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే.. రాజకీయ నేతల వరకు అందర్నీ బలిగొంది. Read more
దేశం నుంచి కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మాయమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్... Read more
కేరళలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి షాకిచ్చేలా కమలం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖులు బీజేపీ గూటికి చేరుతుండటంతో పినరయ్ సర్కార్కు ఈ సారి పరాజయం తప్పదన్నట... Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ తమకు బలమైన శత్రువంటూ వర్ణిస్తూ.. అంతకంటే పెద్ద శత్రువైన బ్రిటీషర్లను తరిమిన చరి... Read more
ఐక్యరాజ్య భద్రతా మండలి చరిత్ర పనితీరు భారత సభ్యత్వం విశ్లేషణ.MyindMedia Read more
MyindMedia Channel LIVE Ceremony. MyIndMedia Read more
BJP MLC ప్రేమేందర్ రెడ్డి గెలిచేది నేనే ప్రత్యర్థి TRS Premendar Reddy MyindMedia Read more
యంగ్ తరంగ్ Young Tharang By T.Prasad Ekalavya Foundation Akshaya Vidya Organising Secretary.
యంగ్ తరంగ్ Young Tharang By T.Prasad Ekalavya Foundation Akshaya Vidya Organising Secretary. Read more
ప్రేమేందర్ రెడ్డినే ఎందుకు గెలిపించాలంటే...Chandupatla Keerthi Reddy. MyindMedia Read more
మామయ్య స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి. Chandupatla Keerthi Reddy. MyindMedia Read more
ఇండియన్ ఆర్మీకి, చైనా ఆర్మీకి అదే తేడా… Weekend Round Up Raka Sudhakar Rao. MyindMedia
ఇండియన్ ఆర్మీకి, చైనా ఆర్మీకి అదే తేడా... Weekend Round Up Raka Sudhakar Rao. MyindMedia Read more
భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 60 ఏళ్లకు పైబడిన వారికి, 45 నుంచి 59 వయస్సు కలిగి..... Read more
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చేపట్టిన నిధి సమర్పణ అభియాన్ శనివారంతో ముగిసింది. మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం 44 రోజులు కొనసాగింది. Read more