కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నప్పటికీ.. మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. Read more
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర,కేరళ,తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది Read more
మహాశివరాత్రి పర్వదినం. భక్తులు పవిత్ర నదులలో స్నానమా చరిస్తుంటారు. హరిద్వార్ లో ఈ సమయంలో కుంభమేళా జరుగుతున్నది. హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళా సమయంలోవచ్చిన మహా శివరాత్రి పర్వదినం రోజు వేలా... Read more
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ఉన్న అన్ని మతాలకు చెందిన ప్రార్థనాలయాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. Read more
సోషల్ మీడియా స్టార్ దేత్తడి హారికా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా వైదొలిగింది. Read more
అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నిర్వహించే వింధులు, వినోదాలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read more
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీకి ఈడీ షాకిచ్చింది Read more
కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగవుతుందా..? అంటే గత ఐదేళ్ల ప్రస్థానాన్ని చూస్తే నిజమేనేమో అనిపిస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Read more
భారత్-పాక్ సరిహద్దుల్లో ఓ బెలూన్ కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పేరుతో ఉన్న ఓ బెలూన్ టెన్షన్ వాతావరణాన్ని తీసుకొచ్చింది. Read more
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని తల్లి.. ట్వీట్ చేసిన మోదీ...దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతంగా జరుగుతోంది. Read more
యూపీ రైతులకు యోగీ సర్కార్ శుభవార్త తెలియజేసంది. కొత్త సాగు చట్టాలపై ఓ వైపు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యోగీ సర్కార్ రైతుల వద్ద ఉన్న గోధుమలను.. పెరిగిన ఎం... Read more
ఏప్రిల్ 6న జరుగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 35 నుండి 40 వరకు సీట్లు గెలిచుంటుందని చెబుతూ ఈ సారి అక్కడ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేరళ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ భర... Read more
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై జాతీయ స్థాయి మీడియా సంస్థలుగా చెలామణి అయ్యే కొన్ని చానళ్ల సర్వేలు సత్యానికి ఎంత దగ్గరగా ఉన్నాయనేది అనుమానమే. Read more
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికలు జరగనున్న వేళ.. కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కాంగ్ర... Read more
దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ సూసైడ్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ముంబైలోని ఓ హోటల్ రూంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన సూసైడ్ విషయాన్ని శివసేనా పార్టీకి చెందిన ఎంపీ ల... Read more
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాజన్న భక్తులకు శుభవార్త తెలియజేసింది. జాతర సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. Read more
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిష్టిత మహిళలకు అవార్డులను అందజేశారు. సమాజసేవ కోసం పాటుపడుతున్న మహిళలతో పాటుగా... Read more
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం 4.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ పదవి నుంచి తప... Read more
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసలో మరో ఇద్దరు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు డచ్ జాతీయుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. Read more
వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్రూడ్ బాంబులు కలకలం రేపుతున్నాయి. సౌత్ 24 పరగణ జిల్లాలోని భంగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున క్రూడ్ బాంబులు బయటపడ్డాయి. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉ... Read more
యూట్యూబ్,ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా స్టార్ దేత్తడి హారికాకు తెలంగాణ పర్యాటక శాఖ షాకిచ్చింది. సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం పర్యాటక సంస్థ చైర్మన్ ఉప్పల... Read more
నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘర్షణలపై మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాష్ట్రంలో అన్ని చోట్ల శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని.. అయితే ప్రతిసారి భైంసాలోనే... Read more
కాంగ్రెస్ పార్టీ చీఫ్గా మళ్లీ రాహుల్ గాంధీనే కావాలంటూ యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఓటమి అనంతర... Read more
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సికేషన్ డ్రైవ్ వేగవంతగా కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్లకు పైబడిన వారిత... Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి జ్ఞాపకశక్తి తగ్గినట్లు అనుమానం వస్తుందన్నారు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్. మత్స్యశాఖకు సంబంధించిన ప్రశ్నను హర్యానాకు చెందిన ఎం... Read more