నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘర్షణలపై మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాష్ట్రంలో అన్ని చోట్ల శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని.. అయితే ప్రతిసారి భైంసాలోనే... Read more
కాంగ్రెస్ పార్టీ చీఫ్గా మళ్లీ రాహుల్ గాంధీనే కావాలంటూ యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఓటమి అనంతర... Read more
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సికేషన్ డ్రైవ్ వేగవంతగా కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్లకు పైబడిన వారిత... Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి జ్ఞాపకశక్తి తగ్గినట్లు అనుమానం వస్తుందన్నారు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్. మత్స్యశాఖకు సంబంధించిన ప్రశ్నను హర్యానాకు చెందిన ఎం... Read more
అత్యాధునిక యుద్ధ విమానాలైన రాఫెల్ జెట్స్ తయారీ సంస్థ అయిన డస్సాల్ట్ ఓనర్ ఒలివర్ డస్సాల్ట్ మృతిచెందారు. ఆయన వయస్సు 69 ఏళ్లు. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒలివర్ డస్సాల్ట్ ఒకరు. ఫ్రాన్... Read more
నిర్మల్ జిల్లా భైంసాలో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. గతేడాది సంక్రాంతి సమయంలో చోటుచేసుకున్న విషాద సంఘటన మరువకముందే.. ఆదివారం రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈ సారి ఓ వర్గానికి చెందిన వ్... Read more
బెంగాల్లో రాజకీయ దాడులు మళ్లీ మొదలయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటికే అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇక్కడ సార్వత్రిక ఎ... Read more
ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో వెస్ట్ బెంగాల్ రాజకీయంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇన్నాళ్లు పరిపాలించిన మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ సారి ఓటమిని చవిచూడకతప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న... Read more
వెస్ట్ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. Read more
బీజేపీ ఫైర్ బ్రాండ్ భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో.. వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరిలంచారు. Read more
ఎన్నికలు జరుగుతున్నాయంటే చాలు.. పార్టీలు ఏవైనా సరే.. ప్రజలను ఆకర్షించేందుకు కొంత మంది నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అందులో అధికార పార్టీ బీజేపీకి చెందిన నేతలతో పాటు.. Read more
కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోదీ చిత్రపటాలను తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాలకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్... Read more
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బెంగాల్ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా బెంగాల్ పీఠం ఎక్కాలని తహతహలాడుతున్న కమల దళం కలలు సాకారమయ్యేలా ఉన్నాయి. బెంగాల్లోని కీలక నేత... Read more
పెట్రోల్ ధరల గురించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిందేనని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ప్రజల్లో ఆందోళన కలుగుతుండటంతో కే... Read more
రాజస్థాన్లోని అనూప్గర్హ్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దు గుండా.. దేశంలోకి చొరబడేందుకు పాక్కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. Read more
లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. ఇటీవల హైదరాబాద్లో ఓ యువతిపై షారూక్ అనే యువకుడు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. Read more
కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పక్కా ప్లాన్లు వేస్తూ దూసుకెళ్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖులను బీజేపీలోకి ఆహ్వానించిన పార్టీ.. ఇప్పుడు ప్రముఖ నేతను సీఎం అభ్యర్ధిగా ప్... Read more
వెస్ట్ బెంగాల్లో టీఎంసీ వర్కర్లు మరోసారి రెచ్చిపోయారు. బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. క్రూడ్ బాంబులతో దాడులు చేసి హతమార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని... Read more
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బీహార్ గోపాల్గంజ్ నాటుసారా కేసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఘటనలో ఏకంగా 21 మంది మరణించారు. అయితే ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారణ చ... Read more
వెస్ట్ బెంగాల్లో రాజకీయం మరింత హీటెక్కింది. ముఖ్యంగా దీదీ సర్కార్ను ఓడగొట్టి అధికారం చేపట్టాలని బీజేపీ పక్కా ప్లాన్ వేస్తోంది. ఈ నేపథ్యంలో దీదీ కూడా బీజేపీని ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నా... Read more
కేరళలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఓ వైపు అధికార పార్టీ సీపీఎం మరోసారి పగ్గాలు చేపట్టాలని చూస్తుంటే.. మరోవైపు కమల దళం ఎలాగైనా పినరయ్ను గద్దె దింపి.. రాష్ట్రంలో కమలం జెండాను ఎగరేయాలని తహతహలా... Read more
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. రాజకీయ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వింత చేష్టలు చేస్తుంటారు. వాటిని చూస్తే సినిమాలో వచ్చే జోక్స్ను కూడా బీట్ చేస్తుంటాయి. తాజాగా దేశంలో నాలుగు రాష్ట్ర... Read more
ఉన్నత పదవిలో ఉన్న విషయాన్ని మర్చిపోయి అసభ్యంగా ప్రవర్తించారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యేను వారం రోజుల పాటు సస... Read more
భారత్-నేపాల్ సరిహద్దుల్ఓ మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.యూపీలోని ఫిల్బిత్ ప్రాంతంలోని హజారా ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు నేపాల్ వెళ్లా... Read more
అయోధ్యలో నిర్మితం కాబోతున్న రామ మందిర నిర్మాణం గురించి తెలిసిందే. మొత్తం 70 ఎకరాల్లో మందిర నిర్మాణం చేపడుతున్నట్లు గతంలో ట్రస్టు ప్రకటించింది. అయితే తాజాగా ట్రస్టు ఆ స్థలానికి మరింత స్థలాన్న... Read more