హోలీ సంబరాలకు గుజరాత్ రాష్ట్రంల ఈ సారి కూడా దూరంగా ఉండబోతోంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో Read more
యూపీలోని ఘజియాబాద్లో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శతాబ్ధి ఎక్స్ప్రెస్లోని జనరేటర్ కార్లో మంటలు మంటలు చెలరేగాయి. Read more
వెస్ట్ బెంగాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేద్దామనుకున్న మజ్లీస్ పార్టీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. Read more
అక్రమంగా నెమలి ఈకలను చైనాకు తరలిస్తున్న ముఠాకు కస్టమ్స్ అధికారులు చెక్ పెట్టారు. దాదాపు 21 లక్షల నెమలి ఈకలను ఓ కంటైనర్లో చైనాకు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. Read more
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొత్తం ఏడు రౌండ్లలో ఈ లెక్కింపు కొనసాగింది. Read more
కరోనా మహమ్మారి మరోసారి విలయ తాండవం చేస్తోంది. గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో దేశంలో మరోసారి డేంజర్ బెల్స్ మొగుతున్నాయి. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య టఫ్ వార్ కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. Read more
ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి. అంతేకాదు.. భారత ప్రభుత్వం కూడా కొన్ని దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో ఆఫ్రికా దేశమైన జమైనాకు భారత్ వ్యాక్సిన్ సహాయం చేసింది. Read more
వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార టీఎంసీతో పాటుగా.. ప్రతిపక్ష బీజేపీ కూడా ప్రచారంలో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. Read more
వెస్ట్ బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇక్కడ హత్యారాజకీయాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. Read more
ప్రధాని నరేంద్ర మోదీ వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. గురువారం నాడు పురులియా జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. Read more
మసీదులు, దర్గాలు ఉపయోగించే లౌడ్స్పీకర్లపై కర్ణాటక రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆంక్షలు విధించింది. Read more
గ్యాలియర్ సమీపంలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో భారత వాయుసేన సీనియర్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. Read more
ఎన్నికల నామినేషన్ పర్వంలో ప్రతిసారి వినూత్నంగా ప్రజలను ఆకర్షించేందుకు అభ్యర్ధులు ప్రయత్నిస్తుంటారు. Read more
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే కోట్ల మంది దీని బారినపడగా.. లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. Read more
ఐపీఎస్ అధికారి , గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంLRPF ఫిర్యాదు చేసింది. ఓ కార్యక్రమానికి హాజరైన ప్రవీణ్ హిందూ దేవీదేవతలను నమ్మను, ప్రార్థించను అంటూ ప... Read more
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం ఘాటుగా హెచ్చరించింది. పదే పదే తమపై ఆరోపణలు చేయడం తగదని చెప్పింది. ప్రతిసారి అధికార పార్టీకి కొమ్ముకాస్తోందంటూ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల సంఘం... Read more
My best wishes to Shri K Jana Reddy garu , Hope team @INCTelangana will take this battle of Nagarjunasagar very seriously and fight it against the money power and communal forces. We will ma... Read more
కరోనా మహమ్మారి కాటుకు మరో కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ నేత దిలీప్ మన్సుఖ్లాల్ గాంధీ మరణించారు. ఆయన వయస్సు70 సంవత్సరాలు. Read more
హిమాచల్ ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. Read more
తెలంగాణలో ఖాళీగా ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల శాఖ మంగళవారం నాడు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. Read more
వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికార టీఎంసీని కూలదోసి.. కమలం జెండా ఎగరేయాలని తహతహలాడుతోంది Read more
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. కాషాయ పార్టీ తనను అంతమొందించాలని కుట్రలు పన్నుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read more
యూపీలోని అయోధ్య రామ మందిర నిర్మాణ పునాది పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం నాడు శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సభ్యులు పూజా కార్యక్రమాలు చేసి పునాది పనులు ప్రారంభించారు. Read more
కేరళలో సామాజికంగా విభిన్నమైన పరిస్థితి ఉంటుంది. సంఖ్యా బలంలో హిందువులదే మెజారిటీ అయినా క్రైస్తవులు, ముస్లింలు కూడా గణనీయంగా ఉన్నారు. కాబట్టే అక్కడ బిజెపి ఇంత వరకూ పాగా వేయలేకపోయింది Read more