ఐపీఎస్ అధికారి , గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంLRPF ఫిర్యాదు చేసింది. ఓ కార్యక్రమానికి హాజరైన ప్రవీణ్ హిందూ దేవీదేవతలను నమ్మను, ప్రార్థించను అంటూ ప... Read more
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం ఘాటుగా హెచ్చరించింది. పదే పదే తమపై ఆరోపణలు చేయడం తగదని చెప్పింది. ప్రతిసారి అధికార పార్టీకి కొమ్ముకాస్తోందంటూ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల సంఘం... Read more
My best wishes to Shri K Jana Reddy garu , Hope team @INCTelangana will take this battle of Nagarjunasagar very seriously and fight it against the money power and communal forces. We will ma... Read more
కరోనా మహమ్మారి కాటుకు మరో కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ నేత దిలీప్ మన్సుఖ్లాల్ గాంధీ మరణించారు. ఆయన వయస్సు70 సంవత్సరాలు. Read more
హిమాచల్ ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. Read more
తెలంగాణలో ఖాళీగా ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల శాఖ మంగళవారం నాడు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. Read more
వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికార టీఎంసీని కూలదోసి.. కమలం జెండా ఎగరేయాలని తహతహలాడుతోంది Read more
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. కాషాయ పార్టీ తనను అంతమొందించాలని కుట్రలు పన్నుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read more
యూపీలోని అయోధ్య రామ మందిర నిర్మాణ పునాది పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం నాడు శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సభ్యులు పూజా కార్యక్రమాలు చేసి పునాది పనులు ప్రారంభించారు. Read more
కేరళలో సామాజికంగా విభిన్నమైన పరిస్థితి ఉంటుంది. సంఖ్యా బలంలో హిందువులదే మెజారిటీ అయినా క్రైస్తవులు, ముస్లింలు కూడా గణనీయంగా ఉన్నారు. కాబట్టే అక్కడ బిజెపి ఇంత వరకూ పాగా వేయలేకపోయింది Read more
కమల దళం దక్షిణ భారతంలోని మరో రాష్ట్రంలో పాగా వేయాలని పక్కా స్పెచ్ వేస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీ.. Read more
దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా పెట్రోల్,డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఏకంగా లీటర్ పెట్రోల్ ధర కొన్ని రాష్ట్రాల్లో రూ.100/- మార్కును దాటేసింది. Read more
కేరళలో చిరకాల పోరాటం ఫలించి బిజెపి తొలిసారి గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గం నేమం. 2016లో సీనియర్ నేత ఒ. రాజగోపాల్ బిజెపి అభ్యర్థిగా విజయఢంకా మోగించారు. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార పార్టీ టీఎంసీని టార్గెట్ చేస్తూ బీజేపీ ప్రచారాన్ని వేడెక్కిస్తోంది. Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. Read more
నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట .. ఇదే తరువాత రోజుల్లో నానుడి అయింది -అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా? ఇక పోతే నేడు మనం సెలవు దినంగా భావించే ఆదివారము ఆంగ్లేయుల... Read more
సుప్రీంకోర్టులో ఇటీవల దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ఒకటి హిందువులకు సంబంధించిందికాగా మరొకటి ముస్లింలకు సంబంధించింది..రెండోదాని గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం.. Read more
పాకిస్తాన్లో హిందూ ఆలయాల ధ్వంసం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ప్రాచీన దేవాలయాల ఆనవాళ్లు లేకుండా చేసేందుకు స్థానిక ముస్లింలు ప్రయత్నాలు చేస్తున్నారు Read more
ప్రపంచ ప్రసిద్ధి కట్టడం తాజ్మహల్పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే. Read more
కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది Read more
గత నాలుగు రోజులలో సుప్రీం కోర్టులో రెండు PIL పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ కేసులు నమోదైనాయి. ఆ చట్టం ఏం చెబుతోంది..? Read more
రోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశ వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది. రాజకీయ నేతలతో పాటు.. ప్రముఖులు కూడా 60 ఏళ్లు దాటిన వారు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. Read more
బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు టీఎంసీ నేతలు బీజేపీ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. టీఎంసీలోకి బీజేపీ పార్టీని వీడిన నేతలు చేరుతున్నారు. Read more
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అసోంలో బీజేపీ బూత్ అధ్యక్షుడి దారణహత్య కలకలం రేపుతోంది... Read more
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో ఇటలీ సర్కార్ అలర్ట్ అయ్యింది. Read more