టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మూడో పతకం.. బాక్సింగ్ వెల్టర్వెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బోర్గోహైన్.. మేరీ కోమ్, విజేందర్ తర్వాత ఒలింపిక్స్లో పతకం సాధించిన మూడవ బాక్సర్గా ల... Read more
Press release “ఇప్పుడు కాక ఇంకెప్పుడు” చిత్రం యూనిట్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పవిత్రంగా కీర్తించే ‘భజగోవిందం’ కీర్తనత... Read more
కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తిరగబెడుతోంది. ప్రధానంగా సాంక్రమిక శక్తి అత్యంత ఎక్కువ ఉన్న డెల్టా రకం కరోనా వైరస్ కమ్మేస్తోంది. దీని దెబ్బకు ఇప్పుడు ‘డ్రాగన్’ అల్లాడుతో... Read more
అదిలాబాద్ జిల్లాలో వైభవంగా బోనాలు.. మహాలక్ష్మి వాడలో కొలువైన ముగ్గురమ్మలకు భక్తులు బోనం సమర్పించారు.డప్పులచప్పుళ్లతో తరలివచ్చారు..బోనం, నైవేద్యాలు సమర్పించి అమ్మల దీవెనలు అందుకున్నారు. Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala | 1st August 2021
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala | 1st Auguest 2021| MyindMedia Read more
ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల జలపాతం ఉరకలెత్తుతోంది .. Read more
మాజీమంత్రి ఈటల రాజేందర్ కు మోకాలి ఆపరేషన్ జరిగింది. ఆయనిప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. రాజేందర్ త్వరగా కోలుకోవాలంటూ బీజేపీ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. హుజూరాబాద్ అంబేడ్కర్ విగ్... Read more
పాతబస్తీ బోనాల పండుగ సందర్భంగా,హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాద... Read more
పాతబస్తీ కర్వాన్ నియోజికవర్గం, బాంజవాడిలో MLA రాజా సింగ్ కాషాయజెండా ఎగురవేశారు. “హిందూ ఏక్తా సమితి” నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్ల అశోక్, కార్వాన్ కాంటెస్టెడ్ MLA... Read more
ఈటెల రాజేందర్ ను పరామర్శించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్. డాక్టర్స్ సలహా మేరకు హైదరాబాద్... Read more
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభావం రాష్ట్రమంతటా పడుతోంది. దళితబంధు హామీ ఇతర ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ ఆయా నియోజకవర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..సోషల్మీడియా ల... Read more
మీరాచాను, అడిషనల్ ఎస్పీ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చానును అడిషనల్ ఎస్పీగా నియమించింది మణిపూర్ ప్రభుత్వం. గురువారం స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమెను తీస్కొని వెళ్లి ఆమె క... Read more
కేరళలో సంపూర్ణ లాక్ డౌన్ కేరళలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఈనెల 31, ఆగస్టు 1 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలుకానుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్... Read more
ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులను అవమానపరిచినట్టు ఫేక్ వార్తలు సృష్టించి ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ హుజురాబాద్ లోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన ఈటల జమున... Read more
నోటిఫికేషన్ కి ముందే హుజురాబాద్ లో ఎన్నికలరాజకీయం వేడెక్కింది…హుజూరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఈటల జమునారెడ్డి పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి... Read more
ఐసిఎంఆర్తో సంప్రదించి రాష్ట్ర-నిర్దిష్ట సెరో సర్వేలను నిర్వహించాలని కేంద్రం రాష్ట్రాలకు సలహా ఇచ్చింది. దాని ఆధారంగా రాష్ట్రాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆద్వర్యంలో 4వ రౌండ్ సెరో... Read more
“రోమ్ రోమ్ మే రామ్ నామ్ హై” “రామ్నమీ” అంటే ” రామ్ నామీ” సమాజ్ అని హిందూ మతం లో ఒక తెగ ఉంది. వీరు ఆరాధించే దేవుడు రాముడు. చరిత్ర ప్రకారం 1870 లలో ప్రస్తుత... Read more
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని అడ్డుకున్న నిరుద్యోగులు పాఠశాల ప్రారంభం కాక ఎంతో మంది ఉపాధ్యాయులు జీవితాలు అగమ్య గోచరంగా తయారు అయ్యాయి భావి భారత పౌరులని తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులు వారి కడుప... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala July 26 2021| MyindMedia
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala July 26 2021| MyindMedia Read more
పెట్రోల్ డీజిల్ ధరలు/టాక్స్ లు తగ్గించలేరు. కారణం? ఉచితాలు. కేంద్రానికి అయినా రాష్ట్రాలకు అయినా ఆదాయం వచ్చేది టాక్స్ లు ద్వారా మాత్రమే. ‘ఉచితాలు ఊరికే రావు’ . ప్రజలకు ఒకటి ఫ్రీగా... Read more
దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో పండ్ల వ్యాపారం చేస్తున్న ఇజార్ అలియాస్ సోనూను అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. యూపీ.. ష... Read more
యునెస్కో గుర్తించిన రామప్ప ఆలయ ప్రత్యేకతలివే… తెలంగాణలోని చారిత్రక రామప్ప గుడిని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించిన విషయం తెలిసిందే. కాకతీయరాజుల శిల్పకళా వైభవానికి ప్రతీక అయిన... Read more
43 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సినేషన్.. అటు భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్టే అనిపిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 43 కోట్లమందికి వ్యాక్సిన్ ఇచ్చ... Read more
పశ్చిమబంగ సీఎం మమతాబెనర్జీ డిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. విపక్షాల ఏకీకరణే ప్రధాన ఎజెండాగా భావిస్తున్నారు. ఆమె వెంట ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, ఎంఎస్ బెనర్జీలు ఉన్నారు. తన హస్తిన పర్యట... Read more
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యాత్రను పోలీసులు అడ్డుకున్నారు.. కొడంగల్ నుంచి తాండూర్ పాదయాత్ర ప్రారంభం అయింది..అయితే పోలీసులు మధ్యలోనే అడ్డుకుని యువజన కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీస... Read more