Rajakeeya Chadarangam | రాజకీయ చదరంగం | 8th August 2021| MyindMedia Facebook : https://www.facebook.com/myindmedia/videos/587103316060119/ Read more
బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి పలువురికి వివిధ విభాగాల బాధ్యతలు అప్పగించారు.. Read more
ఆ రోజు అంటే 2014 సం.ఆగస్ట్ 3వ తేదీ “ఇసిల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంట ” తీవ్రవాద మూకలు ఉత్తర ఇరాక్ లో సింజార్ అన్న ప్రదేశంలో నివసిస్తున్న ఈ యేజిదిల సమూహం పై విరుచు... Read more
మత విస్తరణ, దాని ద్వారా రాజ్య విస్తరణ ఆకాంక్ష గల అబ్రాహామిక్ మతాలైన క్రిస్టియానిటి మరియు ఇస్లాం మతాల దాష్టీకానికి ప్రపంచంలో చాలా పురాతన మతాలు, ప్రార్థనా పద్దతులు, సంస్కృతులు కనుమరుగు అయిపోయా... Read more
మొట్టమొదటి సారిగా భారత్ చైనాకి ఎదురుగా తన నావీ ని మోహరించడానికి సిద్ధపడ్డది! క్వాడ్ గ్రూప్ [అమెరికా,జపాన్,భారత్,ఆస్ట్రేలియా ]లో భాగంగా చైనాకి వ్యతిరేకంగా పసిఫిక్ మహా సముద్రం లోకి నాలుగు యుద్... Read more
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణ స్వప్నం నెరవేసింది. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా 130 కోట్ల భారతీయుల కళ్లల్లో మెరుపు మెరిపించాడు. ప్రత్యర్థులకు అందనంత దూరం జావెలిన్ ను విసి... Read more
కాకినాడ : అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న చర్చిని హిందూ సంస్థలు అడ్డుకున్నాయి. ఈశ్వరా నగర్ లో హిందువులకు సంబంధించిన స్థలంలో కొందరు చర్చి నిర్మాణపనులు మొదలుపెట్టారు.. విషయం తెలుసుకున్న విశ్వహి... Read more
వీళ్ళు భజన చేసే మెచ్చే నెహ్రూ, ఇందిరా పరివారం వల్లే స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి అన్ని వచ్చాయి చెప్తారు కదా! ఆ పరివారమే కదా ఈ దేశాన్ని 60 ఏళ్లు పాలించారు. భారత్ కి ఒలింపిక్స్ లో మెడల్స్ రాలే... Read more
పాకిస్తాన్ ప్రధాని అధికార నివాస,కార్యాలయాన్ని అద్దెకి ఇవ్వాలని కాబినెట్ సమావేశం లో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికిప్పుడు నగదు కొరత ఏర్పడడంతో గతి లేక ప్రధాని నివాసాన్ని అద్దెకి ఇవ్వాలన్న నిర్ణయం... Read more
మోదీ స్టేడియం సంగతేంటి…ఈ జాబితా చూడండి మరి! రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చడాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నట్టు మోదీ ప్రకటించగానే... Read more
మీరు మ్యాచ్ ఓడిపోయారేమో కానీ…అద్భుతమైన పోరాటపటిమతో భారతీయులందరి మనసులు గెలుచుకున్నారు. మీరు నిరాశ చెందాల్సిన పని లేదు…వచ్చేసారి తప్పక విజేతలవుతారు.. ఓటమి బాధలో ఉన్న భారత మహిళల హా... Read more
ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ టీంకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు ప్రధాని మోదీ. టోక్యోలో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాండించిన మీకు శుభాకాంక్షలు అంటూ మాట్లాడారు. సంబరాల్లో ఉన్... Read more
భారత స్వాతంత్ర్య దినోత్సవాలను బహిష్కరిస్తామని రైతు ఉద్యమకారులు మరోసారి కేంద్రాన్ని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 15న ఢిల్లీలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహిస్తామని భ... Read more
పాకిస్థాన్ లోని పంజాబ్ గ్రామీణ ప్రాంతం రహీమ్ యార్ ఖాన్ లో హిందూ దేవాలయంపై దాడికి నిరసనగా భారతదేశం ఢిల్లీలోని పాకిస్తాన్ ఛార్జ్ డి అఫైర్స్ అఫ్తాబ్ హసన్ ఖాన్ ను పిలిపించింది. హిందూ, సిక్కు మ... Read more
మాతృభూమిని విదేశీ పాలన నుంచి తప్పించడానికి స్వాతంత్రోద్యమం అనివార్యమన్న చైతన్యాన్నీ, ఏకాత్మతనూ భారతీయులందరిలో తీసుకువచ్చినవి వార్తాపత్రికలు. అక్షరం ద్వారా కలం యోధులు సాగించిన ఈ ఉద్యమాన్ని ప్... Read more
మైనారిటీలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నీరజ్ శంకర్ సక్సేనా, మరో అయిదుగురు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనివల్ల మెజార్టీ మతంలో జన్మించి నష్... Read more
టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు ఐదో పతకం… పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన రెజ్లర్ రవి కుమార్ దహియా.. Read more
దేశంలో క్రికెట్ తప్ప మరే ఇతర ఆటలకు తగినంత ప్రోత్సాహం లేదని అందరు అనుకుంటున్న విషయమే.. పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు పుణ్యమాని ఇప్పుడిపుడే బ్యాడ్మింటన్ లో మంచి ఫలితాలు చూస్తున్న... Read more
అపోలో నుంచి ఈటల రాజేందర్ డిశ్చార్జయ్యారు. తరువాత మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సహచరులు కనుమరుగై ఉద్యమ ద్రోహులు రాజ్యమేలుతున్నారని ఈటల అన్నారు. మానుకోటలో ఉద్యమకారుల రక్తాన్ని కళ్ళ చూసిన కౌశిక్ ర... Read more
టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు నాలుగో పతకం… హాకీ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల జట్టు.. 41 సంవత్సరాల తర్వాత మన పురుషుల హాకీ జట్టు ఒలింపిక్ పతకాన్ని గెలిచింది.. Read more
టోక్యో ఒలింపిక్స్ విజేత పీవీ సింధు హైదరాబాద్ చేరుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, పోలీస్ కమిషనర్ సజ్జనర్ సింధుకు స్వాగతం పలికారు.. పెద్దసంఖ్యలో క్రీడాభిమానులు ఎయిర్ పోర్ట్ చేరుకుని శుభాకాంక్షల... Read more
జైలర్ కోపంతో నీ గుండెలో నేతాజీ ఉన్నట్లయితే నీ గుండెల్లో నుండి పెకిలించి తీసి బందిస్తానంటూ కోపంతో ఊగిపోతూ మరో వైపు చూస్తూ వెంటనే వచ్చి ఈమె గుండెలను చీల్చేయండి రండి అంటూ ఆజ్ఞాపించాడు…. ప... Read more
సరిగ్గా 1954 వ సంవత్సరం ఆగస్టు రెండో తారీకున అక్కడ సగర్వంగా మూడు రంగుల ఝండా ఎగిరింది. భారత స్వాతంత్ర్య సమరం కొనసాగుతుండగా ., దేశ విభజన చేసి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం ప్రకటించి ఆ... Read more
ఈటెల రాజేందర్ పై హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన. వీణవంక బస్టాండ్ కూడలిలో హరీష్ రావు దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీజేపీ కార్యకర్తలు.. Read more
తీన్మార్ మల్లన్న Q న్యూస్ కార్యాలయంలో పోలీసుల సోదాలు నిర్వహించారు. గుర్తుతెలియని వ్యక్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు చేసినట్టు తెలుస్తోంది. ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్... Read more