సాక్షాత్తూ ఓ మంత్రి రైలెక్కేందుకూ ఒక్కడై పరుగెత్తుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆయనెవరో కాదు కర్నాటక విద్యాశాఖమంత్రి బీసీ నగేశ్. ఓ సాధారణ ప్యాసింజర్ లా ఆయన అలా పరుగులు తీయడం చూసి... Read more
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూ లు ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం ప్రపంచమంతా భయాందోళనలకు గురి అవుతున్నది, ఎందుకంటే1) 1996లో తాలిబాన్ ల రాజ్యం ఎంత కిరాతకంగా ఉన్నదో ప్రపంచ మంతా ... Read more
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని, జిఎస్టి, ఆదాయ పన్ను రిటర్న్ పోర్టల్స్ రెండింటిలో లోపాల కారణంగా, పన్ను చెల్లింపుదారులకు దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం ద... Read more
https://youtu.be/z6r1ttcX3Co Read more
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉదయం 8:00 గంటలకు “సాగర పరిక్రమ” పేరుతో ట్యాంక్ బండ్ ( వినాయక సాగర్ ) చుట్టూ ద్విచక్ర వాహనాలతో బారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్సవ సమితి అధ్యక్ష... Read more
వచ్చే ఏడాది జరిగే యూపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్లీ కమలం పార్టీ విజయం దుందుభి మోగించనుందని తాజా సర్వేలు తేల్చాయి. పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ వెనకబడి ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించే అ... Read more
ఆఫ్గనిస్తాన్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళ చైనాకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని…కశ్మీర్లో ముస్లింలకు మద్దతుగా నిలబడతామని తాలిబన్లు స్పష్టం చేశారు. చైనా నిర్మిస్తున్న వన్ బెల్ట్- వన్ ర... Read more
దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమబెంగాల్లోని 3, ఒడిషాలోని ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6న విడుదల కానుంది. సెప్టెంబర... Read more
అసలు ఎలాంటి వార్త బయటికి పొక్కకుండా చాల జాగ్రత్తగా రష్యా తన కొత్త యుద్ధ విమానాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. దాని పేరు చెక్ మేట్. విశ్లేషకులు అమెరికన్ లాక్ హీడ్ మార్టిన్ F -35 కి పోటీగా రష్... Read more
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాధినేతగా ముల్లాబరాదర్ పేరు ఖరారైంది. తాలిబన్ల పొలిటికల్ ఆఫీస్ అధిపతిగా ఉన్న ఆయన పేరును ఇతర ముఖ్యులు ధ్రువీకరించినట్టు సమాచారం. ఉర్జాన్ ప్రావిన్స్ లో పుట్టిన బ... Read more
కరోనా కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు…కొంతకాలంగా డిజిటల్ చెల్లింపులు కొంతకాలంగా బాగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రికార్డు స్థాయిలో డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. దేశంలో డీ మోన... Read more
ఈ ఏడాది బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన స్టార్టప్ల సంఖ్య దేశంలో దాదాపు రెట్టింపైంది. నెలకు మూడు చొప్పున పెరుగుతూపోయిన యునికాన్లు.. గత నెలాఖరుకల్లా 51కి చేరాయని ‘హురున్ ఇండియా ఫ్యూచర్ య... Read more
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45, 353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 366 మంది మృతి చెందగా… 34,791 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కోలుకున్న 3,20,63,616గా ఉంది. ప్... Read more
పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిలో గల లక్ష్మారెడ్డి పాలెం లోని ఆంజనేయస్వామి ఆలయంలో నవగ్రహాలు , మందిరం శిఖరాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు... Read more
ప్రకృతి సేద్యం వైపు యువత చూపు l Organic Farming | Nirmal | MyindMedia Read more
బిగ్ బాస్ -13 విన్నర్ సిద్ధార్థ శుక్లా గుండెపోటుతో కన్నుమూశాడు. సిద్ధార్థ హఠాన్మరణంతో బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.గుండెపోటు కారణంగా నిద్రలోనే పోయినట్టు ముంబై కూపర్ ఆస్పత్రి వర్గాలు ధ్రువీ... Read more
కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. గిలానీ కొంతకారంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి శ్రీనగర్లో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం త... Read more
టోక్యో పారాలింపిక్స్ లో ఇప్పటివరకు భారత్ 8 పతకాలు(2 బంగారు,3 రజతం,3 కాంస్యం) సాధించింది.. • టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ – క్లాస్ 4 విభాగంలో భావినా పటేల్ రజత పతకం సాధించి భారత్ కు త... Read more
కశ్మీర్లోని లాల్ చౌక్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. 370 ఆర్టికల్ ఎత్తివేతకు ముందు లాల్ చౌక్ లో జాతీయ జెండానూ ఎగురవేయలేని పరిస్థితి.. ఆర్టికల్ ఎత్తివేతతో దేశానికి సంపూర్ణ స్వాతంత్... Read more
న్యాయంగా ఉపాధ్యాయులకు హక్కులను కూడా యాచించే స్థితికి తీసుకువచ్చి విద్యారంగాన్ని ఉపాధ్యాయ లోకాన్ని అవమానించే విధంగా కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఫక్తు రాజకీయ పార్టీ లాగా కొన్ని ఉపాధ్యాయ సం... Read more
కృష్ణాష్టమి సందర్భంగా యూపీ యోగీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ జన్మస్థానం మధురలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధిస్తున్నట్టు సీఎం యోగి ప్రకటించారు. సోమవారం మధురలో కృష్ణాష్టమి వేడుకల్... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం – Pramod Buravalli,Kiran Thummala | 30th August 2021.
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం – Pramod Buravalli,Kiran Thummala | 30th August 2021| MyindMedia Read more
సీనియర్ జర్నలిస్ట్ ముళ్ళపూడి సదాశివ శర్మ (62) శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణానికి గురయ్యారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె గలరు. గత వారం రోజులు గా జ... Read more
నిజాం పాలనలో ముస్లిం మతోన్మాదులు, రజాకార్లు యథేచ్ఛగా ఆనాటి హైదరాబాద్ స్టేట్ లోని ప్రజల నుంచి చందాల పేరుతో డబ్బులు వసూలు చేసి, ఇవ్వని గ్రామాలపై దాదులకు పాల్పడి, దోచి తగులపెట్టి కసి తీర్చుకున... Read more