ఆఫ్గన్లో ఇస్లామిక్ చట్టాల్ని కఠినంగా అమలుచేసేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. ఉరితీతలు, చేతులు నరకడం వంటి శిక్షలు పునరుద్దరిస్తామని తాలిబన్ పాలకులు స్పష్టం చేశారు. అయితే ఆ శిక్షల్ని బహిరంగం... Read more
అమెరికా పర్యటనలో ఉన్న మోదీ… వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ తో భేటీ అయ్యారు. ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్ర పై ఇరువురునేతలు కీలకంగా చర్చించారు. వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఇండో-అమెరికా వ్యూ... Read more
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించే దిశగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దరాంగ్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల్లో భారీగా ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియ... Read more
జనగణకు సన్నాహాలు ప్రారంభమౌతున్నవేళ గతానికి సంబంధించిన వివరాలు విశ్లేషణలు పరిస్థితులను అర్ధంచేయించేందుకు pew రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ మనకు ఉపయోగపడుతుంది , అట్లాగే 2011 నుండి 2021 వరకు అంచన... Read more
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. ఇవాల్టియాత్రలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు,గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పాల్గొన్నారు. గం... Read more
భార్య ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆపకపోగా… చచ్చిపో అనడమే కాక… ఆమె ఆత్మహత్య చేసుకున్న దృశ్యాల్ని వీడియో తీశాడో దుర్మార్గుడు.నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ ఘటన జరిగింది. కళ్లముందే ప్రాణాల... Read more
అమెరికా పర్యటనకు వెళ్తూ మోదీ ట్వీట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.బయటకూడా దానిమీదే చర్చ నడుస్తోంది. బోయింగ్ విమానంలో అమెరికాకు పయనిస్తూ తన పర్యటనకు సంబంధించిన కాగితాలు తిరగ... Read more
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైద్పూర్ లోని కైలాష్ నగర్ టీకా సెంటర్ ని బీజేపీ నాయకులు సందర్శించారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన అందరికీ ఉచిత టీకా, 5 కేజీ ల బియ్యాన్ని మోదీసర్కారు ఇస్తుందని సుహ... Read more
శ్రీ లంక లో ఆహార సంక్షోభం చైనా ఇచ్చిన అప్పుల ఫలితమా | సమకాలీన విశ్లేషణ | 21st September
శ్రీ లంక లో ఆహార సంక్షోభం చైనా ఇచ్చిన అప్పుల ఫలితమా | సమకాలీన విశ్లేషణ | 21st September | MyindMedia Read more
మూడు రోజుల పర్యటన నిమిత్తం మోదీ అమెరికా చేరుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరుణ్ జిత్ సింగ్ సందు, వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరిక... Read more
సుందరీకరణ అంటే దేశభక్తుల విగ్రహాలు తొలగించడమా? | Suhasini Reddy | Bhagat Singh Statue
ఆదిలాబాద్ పట్టణం గణేశ్ నగర్ లోని భగత్ సింగ్ చౌక్ నుంచి తొలగించిన భగత్ సింగ్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని బీజేపీ నాయకురాలు సుహాసినీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. Love Adilabad కు, పట్టణ సుంద... Read more
ఎయిర్ చీఫ్ స్టాఫ్ గా వివేక్ రామ్ చౌదరిని నియమించింది కేంద్రం. ప్రస్తుతం ఐఏఎఫ్ చీఫ్గా కొనసాగుతున్న రాకేశ్కుమార్ సింగ్ భదౌరియా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. చౌదరి ఈ ఏడాది జూలై 1న డెప్... Read more
ఇవాళ అమెరికా బయల్దేరిన భారత ప్రధాని 24న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో భేటీ కానున్నారు. వాషింగ్టన్లో వారి సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆఫ్గనిస్తాన్ పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదంపై పోరా... Read more
చీర స్మార్ట్ వేర్ కాదు..మీకు రెస్టారెంట్ లోకి అనుమతి లేదు. ఇదీ ఓ యువతికి ఎదురైన పరిస్థితి. ఈ ఘటన జరిగింది ఏ సౌదీకంట్రీలోనో లేక ఏ యూకే దేశాలు, యూఎస్ లోనో కాదు…సాక్షాత్తూ భారత్ లో. అదీ ర... Read more
నరేంద్ర మోడీ మరియు అతని ప్రభుత్వం హిందూ తీవ్ర వాద మార్గాన్ని అనుసరిస్తున్నాయని ఇది భారతీయ లౌకికవాదానికి ముప్పు అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నలు ఇవి: అసలు ఫండమెంటలిజం అంటే ఏమిటి? అద... Read more
భారత్ లో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతోంది. ముస్లింలు ఇతర మతాల వారికన్నా సగటున ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇక జైనులు అతి తక్కువమంది సంతానాన్ని కలిగి ఉన్నారని అమెరి... Read more
18 ఏళ్లలోపు పిల్లలకూ కొద్దివారాల్లో కరోనా వాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ పిల్లలకోసం రూపొందించిన కోవాగ్జిన్ రెండుమూడో దశ ప్రయోగాలు పూర్తిచేసుకుంది. ప్రయోగఫలితాన్ని భారత ఔషధ నియం... Read more
వీణవంక మండలం ఘన్ముకులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈటల సతీమణి జమున. గ్రామస్తులు ఆమెకు మంగళహారతులతో స్వాగతం పలికారు. శివాలయం, హనుమాన్, పోచమ్మ గుడి లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రచారం మొదలు... Read more
కోవిషీల్డ్ టీకా రెండుడోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే వాళ్లు క్వారెంటైన్లో తప్పకుండా ఉండాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిబంధనలపై భారత్ మండిపడింది. నిబంధనల్ని వెనక్కి తీసుకోకుంటే ప్రతిచర్య ఉ... Read more
శ్రీ భగవద్రామానుజుల సమతాస్ఫూర్తి సిద్ధాంతాన్ని సమాజానికి అందివ్వాలన్న ఉద్దేశంతో సమతాస్ఫూర్తి కేంద్రానికి అంకురార్పణ చేస్తున్నట్లు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామి తెలిపారు. ఫిబ్రవ... Read more
పాఠశాలల పున:ప్రారంభం విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పాఠశాలలను ప్రారంభించాలా వద్దా అనేది రాష్ట్రాలు నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టని... Read more
వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతిలేకుండా దీక్షలో కూర్చోవడమే కారణం. ఆత్మహత్య చేసుకున్ననిరుద్యోగ యువకుడు రవీంద్ర కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అంతకుముందే... Read more
విశ్వకవి రవీంద్రనాథ్ లండన్ లో కొంతకాలం పాటు నివసించిన ఇంటిని అమ్మకానికి పెట్టారు. 1912లో గీతాంజలిని ఇంగ్లిష్ లో అనువదించిన సమయంలో ఆయన అక్కడి హాంపస్టేట్ లోని హీత్ విల్లాలో నివసించారు. మమతా బె... Read more
భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం అమెరికా బయల్దేరి వెళ్తున్నారు. ఐదురోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ప్రెసిడెంట్ బైడెన్ తో ఆయన సమావేశం ఉంటుంది. QUAD సమావేశంలోనూ, ఐక్యరాజ్యసమిత... Read more
The Techie Talk with KP and BP | 17th September 2021 | | MyindMedia Read more