జమ్మికుంట మండలంలోని శ్రీరాములపల్లె, కనగర్తి గ్రామాల్లో ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మంగళహారతులతో మహిళలు ఆమెకు స్వాగతంపలికారు. బతుకమ్మలతో ఎదురెళ్లారు.. ముందుగా గ... Read more
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రేపే. ఈసారి అధ్యక్ష స్థానం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటలవరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఓట్ల లెక్కింప... Read more
నిన్నామొన్నటి వరకు భయపెట్టిన వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో మనదేశంలో 5 శాతంనుంచి 8శాతం వరకూ ధరలు పడి... Read more
బజరంగ దళ్ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.. కాశ్మీర్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బజరంగదళ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 1990దశకంలోలాగే హిందువుల్ని లక్ష్యంగా చేసుక... Read more
కశ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. కశ్మీరీ హిందువులే లక్ష్యంగా ఉగ్రదాడులు మొదలయ్యాయి. తాజా హింసకు కారణం ప్రభుత్వం చేపట్టిన ఆంటీ ఎన్క్రోచ్ మెంట్ డ్రైవే కారణమా..అక్కడ ఉండలేక వలస వెళ... Read more
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో ఉన్న అన్ని ప్రకటనల్ని BYJU’s నిలిపేసింది. షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడడమే కారణం. షారుఖ్ 2017 నుంచి BYJU’s బ్రాండ్ అంబాసిడర్గ... Read more
తాలిబన్ల చెరలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో జర్నలిస్టుల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతున్నది. మీడియాపై తాలిబన్ల ఆంక్షలు తీవ్రతరమవడంతో ఇప్పటికే పలు సంస్థలు మూతపడ్డాయి. పలువురు జర్నలిస్టులు దేశాన్న... Read more
80 మంది సభ్యులతో పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు పార్టీ చీఫ్ జేపీ నడ్డా. బీజేపీ జాతీయ కార్యవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి ప్రముఖులతోపాటు కే... Read more
ఎయిరిండియా తిరిగి తమకే సొంతం అవడంపై చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఎయిర్ ఇండియాకు తిరిగి స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. కంపెనీ మాజీ చైర్మన్ జేఆర్డీ టాటా ఎయిరిండియా విమానం... Read more
అప్పుల ఊబిలో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను తిరిగి టాటానే చేజిక్కించుకుంది. ఎయిరిండియా ప్రైవేటీకరణపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎయిరిండియాను దక్కించుకునేందుకు పల... Read more
The Techie Talk with KP and BP | 8th October 2021 | | MyindMedia Read more
కోల్ కతాలో దుర్గానవరాత్రులు ఎంత అట్టహాసంగా జరుగుతాయో అందరికీ తెలుసు. ఇక అక్కడి పూజాపండల్లైతే ప్రత్యేకంగానిలుస్తాయి. ఈసారి పూజా మండపం ప్రపంచంలో అత్యంత ఎత్తైన బూర్జ్ ఖలీఫా టవర్ ను ప్రతిబింబిస్... Read more
హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ రేపు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకానున్నారు. హుజూరాబాద్ లో గ... Read more
కేరళకు చెందిన ప్రముఖనటి సబీనా లతీఫ్ హిందూమతాన్ని స్వీకరించింది. అలెప్పుజాకు చెందిన సబీనా ..ముస్లిం తల్లిదండ్రులకు జన్మించింది. కానీ ఇకనుంచి తన పేరు లక్ష్మీప్రియ అని తన మతం మార్చుకుంటున్నట్టు... Read more
రెండు రోజుల క్రితం ఉగ్రవాదులచేతిలో హత్యకు గురైన మఖన్ లాల్ బింద్రూ పేరును శ్రీనగర్ లోని ఓ రహదారికి పెట్టారు. ఆ ప్రాంతానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీనగర్ మున్... Read more
కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మారణకాండకు తెగబడుతున్నారు. భద్రతాబలగాలతో తలపడే దమ్ములేక సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. మొన్న కశ్మీరీ పండిట్ అయిన మఖన్ లాల్ బింద్రాను కాల్చి చం... Read more
” తండ్రిని చంపారు కానీ .ఆయన మాలో జీవించే ఉంటాడు..మీ దమ్ముంటే నా ముందుకు రండి ..ముఖాముఖి చర్చలకు సిద్ధమై…రండి మీ సంగతి చూస్తా…”మొన్న కశ్మీర్లో ఉగ్రవాదులు పొట్టనపెట్టుక... Read more
ఈ సెప్టెంబర్ 14 నుండి 27 వరకు అమెరికాలో(UNGA) UN జనరల్ అసెంబ్లీ 76వ సమావేశాలు జరిగాయి . ఆ సమావేశాలలో మధ్య ఆసియా దేశమైనా తజకిస్థాన్ అధ్యక్షుడుఎమోమాలి రహ్మోన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలో కి ... Read more
సొనాల రామాలయం లో రామ చిలకల సందడి.. Read more
నీట్ పరీక్షను రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. సెప్టెంబర్ 12న జరిగిన నీట్ పరీక్ష పే... Read more
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో ‘రైతుల’ నిరసనతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడంతో తొమ్మిది మంది మరణించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటన దురదృష్టకరమని, దీనికి బాధ్యులైన వ... Read more
కాంగ్రెస్ పార్టీ తన తండ్రిని తీవ్రంగా అవమానించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ. జూలైలో కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్లో చేరిన... Read more
ప్రజారవాణాలో రోప్ వే సేవల్ని వినియోగించుకునే మొదటి నగరం ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కానుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వారణాసి రైల్వే స్టేషన్ నుంచి గొడౌలియాలోని చర్చి స్క్వే... Read more
మహాత్మాగాంధీ హంతకుడు గాడ్సే బయోపిక్ తీస్తున్నారు ప్రముఖ నిర్మాత మహేశ్ మంజ్రేకర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు గాడ్సే కథ తన మనసుకు హత్తుకుందనీ... Read more
ప్రకాశ్ రాజ్ కు ఓటేయవద్దు – తెలంగాణ ఆర్టిస్టులను గెలిపించుకుందాం : సీవీఎల్
మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు అస్సలే ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు సీవీఎల్ నర్సింహారావు. ప్రకాశ్ రాజ్ కు దేశం మీద గౌరవం లేదని..రాముడంటే భక్తి లేదని… రాముడ్ని సేవించే కోట్లాదిమంది మనోభ... Read more