తాము అధికారం చేపట్టిన ఏడేళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదని హోం మంత్రి అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) 94వ వార్షికోత్సవ సమావేశంలో హోంమంత్రి అన్నారు. ఆర్ట... Read more
‘విజయ్ శ్రాంఖ్లా ఔర్ సంస్కృతీయోం కా మహాసంగం’ గ్రాండ్ ఫినాలే సందర్భంగా 22 భాషల్లో నేషనల్ క్యాడెట్ కోర్ క్యాడెట్లు రూపొందించిన రాష్ట్రీయ ఏక్తా గీత్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్... Read more
అగ్ని సిరీస్లో కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని P’ని DRDO విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డా. ఏ పి జె అబ్దుల్ కలాం దీవిలో ఉదయం 11:06 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. వివిధ టెలిమెట్రీ,... Read more
ABVP ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్ లో నాణ్యమైన ఆహారం మరియు కనీస మౌలిక సదుపాయాలు అయిన త్రాగునీరు, బాత్రూం ల నిర్వహణ సక్రమంగా చేయడంలో అధికారుల నిర్లక్ష్య... Read more
దేశంలో సెమికండక్టర్ల (చిప్) తయారీ ప్లాంట్లను పెట్టే కంపెనీలకు వచ్చే ఆరేళ్లలో రూ. 76 వేల కోట్లను రాయితీలుగా ఇవ్వనుంది. అందులో భాగంగా ‘చిప్స్ టూ స్టార్టప్స్’ ప్రోగ్రామ్ను ప్రభుత్వం... Read more
తాతా.. సోషలిజం అంటే ఏమిటి? ఏం. లేదు మనవడా.. “ఎవరో రిస్క్ తీసుకుని ఒక వ్యాపార సంస్థను స్థాపించి లాభాల్లోకి తీసుకు వస్తే రాత్రికి రాత్రి ప్రభుత్వం తన అధికారం ఉపయోగించి వారి దగ్గర లాగేసుక... Read more
మధ్య ప్రదేశ్ లోని చిత్రకూట్ లో మూడు రోజుల “హిందూ ఏక్తా మహాకుంభ్”లో పాల్గొన్నవారితో ఇతర మతాలలోకి మారిన వారిని హిందూ మతంలోకి తిరిగి రావడానికి (ఘర్ వాపస్) కృషి చేస్తామని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాల... Read more
మతమార్పిడి నిరోధక బిల్లు ప్రవేశపెట్టడానికి కర్నాటక సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు న్యాయశాఖ ముసాయిదాను సైతం సిద్ధం చేసింది. మత స్వాతంత్య్ర సంరక్షణ హక్కు చట్టం 2021ని బెళగావిలో జరుగుతున్న శాసనసభ... Read more
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ, సైనిక లాంఛనాలతో ముగిశాయి. పెద్దసంఖ్యలో బంధుమిత్రులు, చుట్ట... Read more
గ్రామంలోకి పాస్టర్ల బెడత పెరిగిందని తమకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారంటూ సిద్ధిపేట జిల్లాకు చెందిన పలువురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో అన్యమత ప్రచారం ఎక్కువ... Read more
ముస్లిం దురాక్రమణదారుల చేతిలో ధ్వంసం కాకుండా మిగిలిన 12 వశతాబ్దం నాటి ఒకే ఒక్క ఆలయం ఇదే….
కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన తరువాత వారణాశికి సందర్శకుల తాకిడి పెరిగింది. కొత్తగా నిర్మించిన కారిడార్ గుండా గంగ నుంచి గర్భగుడిని దర్శించుకుంటున్న భక్తులు ఆ పురాతన నగరంలోని ఇతర ఆలయ... Read more
తమ దేశ అత్యున్న పురస్కారం న్గడగ్ పెల్ గి ఖోర్లో(Ngadag Pel gi Khorlo)ను భారత ప్రధానికి ప్రకటించింది భూటాన్. ఆ దేశ పీఎంవో ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించింది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మ... Read more
ఆదానీకి 1600 హెక్టార్లు కట్టబెట్టిన రాజస్థాన్ సర్కార్- వాట్ ఈజ్ దిస్ రా.గా అంటూ నెటిజన్ల ట్రోలింగ్
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ప్రతీ ప్రసంగంలో వ్యాపార దిగ్గజాలైన అంబానీలు, ఆదానీలను లక్ష్యంగా చేసుకుంటారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశసంపదనంతా ఆ ఇద్దరికీ దోచిపెడుతోందని మండిపడుతుంటారు. ఇటీవల రా... Read more
కిమ్ నియంతృత్వ పాలనలో నార్త్ కొరియన్లకు కొత్త కష్టం వచ్చింది. ఇప్పుడు ఆదేశంలో నవ్వితే నేరం . అంతేకాదు ఎవరూ సంతోషంగా గడపొద్దు, ఆల్కహాల్ సేవించవద్దు, పుట్టినరోజు వంటి వేడుకలూ చేసుకోవద్దని అధిన... Read more
2021-23 మధ్య కాలంలో విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలకు సంబంధించి నాలుగు దేశాలతో ఒప్పందం చేసుకున్నామని అణుశక్తి, అంతరిక్షశాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ అన్నారు. ఈ విదేశీ ఉపగ్రహాలను వాణిజ్య ప్రాతిపదికన... Read more
ఇండో పాక్ యుద్ధంలో భారత్ విజయం సాధించి 50ఏళ్లు. విజయ్ దివస్ స్మారకంగా రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేక స్టాంప్ ఆవిష్కరించారు. ఇండియన్ పోస్ట్ స్పెషల్ డే కవర్ గా ను రూపొందించారు. పాకిస్థాన... Read more
గత కొద్ది రోజులుగా మన ఫేస్ బుక్ లో కమ్యూనిస్ట్ లు దేశ ద్రోహులు అంటూ RSS వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. అలా అనిపించుకోడానికి కమ్యూనిస్ట్ లే ఆ అవకాశం ఇచ్చారు అంటూ ఒక చర్చ నడుస్తోం... Read more
1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఎందరో హిందువులు అసువులు బాసారు. ఆ సమయంలోనే ఢాకాలోని రామ్నా కాళీ ఆలయాన్ని పాక్ సైన్యం ధ్వంసం చేసింది. అంతేకాదు ఆలయాన్ని రక్షించుకునేందుకు అడ్డువచ్చిన, అ... Read more
నరేంద్ర మోడీపై ప్రతిపక్షాల ద్వేషానికి మీడియా లో కూడా కొందరు విసిగిపోయారు. టీవీ9 గ్రూప్ బిజెపి వ్యతిరేకం అని అందరికి తెలుసు. దాని యుపి, ఉత్తరాఖండ్ ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ అమితాబ్ అగ్నిహోత్రి... Read more
” సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సనాతన ధర్మం ఉనికి మరియు దాని గొప్పతనం ప్రపంచం గుర్తిస్తుంది ” నందిత కృష్ణ చరిత్రకారిణి మరియు పర్యావరణవేత్త, మరియు చెన్నైలోని CPR ఇనిస్టిట్యూట... Read more
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఇవాళ షేక్ హసీనాతో సమావేశం అయ్యారు. 50 ఏళ్ల బంగ్లాదేశ్ ఆవిర్భావ దినోత్సవాల్లో గౌరవ అతిథిగా కోవింద్ వెళ్లారు. భార్య సవిత... Read more
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవానికి మోదీతో కలిసి హాజరైన బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు అయోధ్యను సందర్శించారు. సీఎంలతో పాటు పలు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలూ కొత్తగా నిర్మిస్తున్న రామా... Read more
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఏపీఎస్ఆర్టీసి బస్సు వాగులో పడిన ఘటనలో తొమ్మిదిమంది ప్రయాణికులు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు. 47 మంది ప్రయా... Read more
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సంస్కరణకు శ్రీకారం చుట్టింది కేంద్రం. బోగస్ ఓట్లను ఏరివేసే ప్రక్రియకు మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఇందుకు సంబంధించిన బిల్... Read more