తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. నియామక ప్రక్రియలో భాగంగా.. మొదటగా 30,453 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు... Read more
‘ది కశ్మీర్ ఫైల్స్’ పై బీబీసీ అక్కసు – ఒక వ్యక్తి అభిప్రాయాన్ని కశ్మీరీ హిందువులందరి గొంతుకగా ప్రసారం
33 ఏళ్లనాటి కశ్మీరీ హిందువుల ఊచకోత, పండిట్ల తరిమివేత నేపథ్యంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ నాటి వాస్తవపరిస్థితిని కళ్లకుకడుతోంది. సినిమాకు విశేష ఆదరణ వస్తుండడం, దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశం అ... Read more
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్..ఇవాళ పలువురిని కలిశారు. ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్ ఫ్లూయెంట్ మెడికల్ (Confluent Medical)... Read more
తెలంగాణ రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. బిల్లులపై ఆ ప్రభావం మే 1 నుంచి కనిపించనుంది. ప్రజలు ఇళ్లల్లో వాడే కరెంటుకు ప్రస్తుత చార్జీలపై... Read more
రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టి ఇప్పటికి నెల రోజులు అవుతుంది. పశ్చిమ దేశాల యుద్ధ వ్యూహకర్తలు, వ్యూహ నిపుణుల అంచనా ప్రకారం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనపడట్లేదు. ఉక్... Read more
నెహ్రూ-గాంధీ కుటుంబానికి తాము బానిసలమని.. చివరి శ్వాస వరకు వారికి బానిసలుగా ఉంటామని సిరోహి ఎమ్మెల్యే సన్యామ్ లోధా రాజస్థాన్ అసెంబ్లీలో సగర్వంగా ప్రకటించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్ల... Read more
పశ్చిమ బెంగాల్ లో మంగళవారం తెల్లవారుజామున బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మందిని చంపడాన్ని “భయంకరమైన అనాగరికం”గా అభివర్ణిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గవర్నర్ జగదేవ్ ధన్కర్... Read more
ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన దాదాపు రూ.19,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపిం... Read more
న్యాయమూర్తి సాంస్కృతిక అసహనం – డాక్టర్ నీనా మోహినీఅట్టం ప్రదర్శనను అడ్డుకున్న పాషా, కేరళ కళాకారుల ఆగ్రహం
ఆయన సాక్షాత్తూ ఓ న్యాయమూర్తి. కానీ కనీస విచక్షణ మరిచారు. ఓ కళాకారిణిని అవమానించి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనే కేరళకు చెందిన న్యాయమూర్తి కలాం పాషా. పాలక్కాడ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగ... Read more
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక – రోడ్లపైకి వస్తున్న జనం – ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏ బంకు దగ్గర చూసినా వందలాది వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. దీంతో ఆగ్రహంతో ఊగి... Read more
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో రాజధాని డెహ్రాడూన్ లో ఆయన ప్రమాణస్వీకార మహోత్సవం... Read more
పునీత్ రాజ్ కుమార్ కు మైసూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ – ఇక నుంచి పునీత్ పేరుతో యూనివర్సిటీ గోల్డ్ మెడల్
కన్నడ సూపర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ప్రసిద్ధ మైసూరు యూనివర్సిటీ. మరణానంతరం ఆయనకు లభించిన గౌరవాన్ని ఆయన సతీమణి అశ్విని స్వీకరించారు. యూనివర్సిటీ 112... Read more
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ అమెరికా టూర్ – కాలిఫోర్నియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన రెండువారాల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి ప్రముఖ క... Read more
తెలంగాణకు కొత్తగా నియమితులైన పది మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ. సీజే ఎన్వీరమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్స్ మేరకు 10మంది న్యాయమూర... Read more
ఆలయానికి భూరి విరాళం ఇచ్చిన ముస్లిం – అతిపెద్ద మందిర నిర్మాణం కోసం రెండున్నరకోట్ల విలువైన భూమిని ఇచ్చిన ఇష్తయాక్ అహ్మద్ ఖాన్
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం కోసం భూరి విరాళం ఇచ్చింది ఓ ముస్లిం కుటుంబం. బిహార్ చంపారన్ జిల్లా కైత్వాలియాలో అతిపెద్ద విరాట్ రామాయణ మందిర్ నిర్మాణం జరుగుతోంది. అందుకోసం రెండున్... Read more
ప్రపంచంలో ఢిల్లీ నెంబర్ వన్, దక్షిణాదిలో హైదరాబాద్ టాప్ – కాలుష్య రాజధానుల జాబితాలో మన నగరాలు
అత్యంత కాలుష్య రాజధానుల జాబితాలో మరోసారి మొదటిస్థానంలో నిలిచింది ఢిల్లీ. స్విస్ పొల్యూషన్ టెక్నాలజీ కంపెనీ ‘ఐక్యూ ఎయిర్’ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం వరుసగా నాలుగో సారి మొదటి స్థానం... Read more
సికింద్రాబాద్ బోయగూడలో ఘోరప్రమాదం – ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగి సజీవ దహనమైన 11మంది వలసకూలీలు
సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగి 11 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా... Read more
బలవంతంగా మతమార్పిడి చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, లక్షకు పైగా జరిమానా – మతమార్పిడి నిరోధక బిల్లుకు హర్యానా అసెంబ్లీ ఆమోదం
మతమార్పిడి నిరోధక బిల్లును హర్యానా అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా బలవంతపు మత మార్పిడికి పాల్పడిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధిం... Read more
భగత్ సింగ్ పేరు చెప్పగానే మన దేశ యువతరం హృదయం ఉప్పొంగుతుంది. అలాగే వీర సావర్కర్ పేరు వినగానే గొప్ప దేశ భక్తుడు మదిలో మెదులుతారు. వీరిద్దరూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు.. ఇద్దరి... Read more
అర్జున్ మార్క్ 2 మెయిన్ బాటిల్ ట్యాంక్ కొనడానికి భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించిన బహ్రెయిన్ దేశం ! చర్చలు ఫలించి ఒక వేళ కనుక బహ్రెయిన్ అర్జున్ ట్యాంకులని కొంటే అది DRDO కి పెద్ద ఊరట అవుత... Read more
2022 పద్మ అవార్డు గ్రహీతలు న్యూ ఢిల్లీలోని NationalWarMemorialని సందర్శించారు. స్మారక చిహ్నం చుట్టూ తిరిగారు.దేశ రక్షణలో త్యాగం చేసిన సాయుధ దళాల సిబ్బందికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.... Read more
ఉత్తర అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా అండమాన్&నికోబార్ దీవుల వెంట మయన్మార్ కోస్ట్లైన్ వైపు కదులుతోంది. ఈ అల్పపీడనం మరికొద్ది గం... Read more
అమ్మాయిల అక్రమ రవాణా నేపథ్యంగా ‘ది కేరళ స్టోరీ’ – తెరకెక్కిస్తున్న సుదీప్తో సేన్, విపుల్ అమృత్ లాల్
కశ్మీరీ హిందువుల ఊచకోత ఆధారంగా తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతోంది. 35ఏళ్లనాటి దమనకాండను తెరపై చూస్తూ ఉద్వేగం చెందుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో వాస్తవచరిత్రను... Read more
రైతు చట్టాలకు అనుకూలంగా అత్యధిక వ్యవసాయ సంఘాలు – అత్యున్నత స్థాయి నిపుణుల ప్యానెల్ వెల్లడి
రద్దు చేయబడిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన ఉన్నత-స్థాయి నిపుణుల ప్యానెల్, తాము సంభాషించిన అత్యధిక వ్యవసాయ సంస్థలు రైతు బిల్లులకు సానుకూలంగా ఉన్నాయని ప... Read more
కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో బిప్లోబీ భారత్ గ్యాలరీని మార్చి 23న ప్రారంభించనున్నారు ప్రధానిమోదీ. షహీద్ దివస్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. గ్యాలరీలో స్... Read more