ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (ఏప్రిల్ 29) బెంగళూరులో భారతదేశపు మొదటి సెమికాన్ కాన్ఫరెన్స్ను వర్చ్యువల్ గా ప్రారంభించారు. వ్యాపారానికి నిజమైన అర్థాన్ని దేశం చూపించిందని, ఇప్పుడు భారతద... Read more
అసోంలో ప్రధాని పర్యటన – అతి త్వరలో ఈశాన్య రాష్ట్రాలు AFSPA చట్టం నుంచి విముక్తి పొందుతాయన్న ప్రధాని
ఈరోజు అసోంలోని కర్బీ-ఆంగ్లాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయ పట్టణమైన డిఫు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోరింగ్-తేపి గ్రామంలో శాంతి, ఐక్యత సహా అభివృద్ధిపై భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్... Read more
పీవోకే లో అమెరికా సహకారంతో ప్రాజెక్టులు – మౌనంగా చూస్తూ ఉండిపోయిన మన్మోహన్ ప్రభుత్వం
యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ పీవోకే పర్యటనపై చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ డిమాండ్లను చట్టబద్ధం చేయడానికి ఆమె ప్రయత్నించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. ఇల్హాన్ ఒమర్ ప... Read more
గత కొన్ని రోజులుగా జాతీయ భాష విషయంలో కన్నడ స్టార్ హీరో కిచ్ఛా సుదీప్ కి, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కు మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది. ఒక ఆడియో ఫంక్షన్ లో సుదీప్ మాట్లాడుతూ.. KGF, పుష్ప సహా ఇత... Read more
రాష్ట్రవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాల నుంచి 11,000 లౌడ్ స్పీకర్లను తొలగించారు యూపీ పోలీసులు. మార్గదర్శకాల ప్రకారం 35,000 లౌడ్ స్పీకర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించారు. ఏప్రిల్ 30లోగా... Read more
అమెరికా అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారుడు డ్వైట్ డేవిడ్ హోవార్డ్ శాంతిని, ప్రశాంతతను వెతుక్కుంటూ కాశీ చేరుకున్నాడు. కాశీలో జీవనాధారమైన గంగానది ఒడ్డున ప్రపంచమంతా శాంతి, ప్రశాంతత నెలకొనాలన... Read more
రాజస్థాన్ లోని అల్వార్లో అభివృద్ధి పనుల సాకుతో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ఈ విషయమై ఏప్రిల్ 27న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యోగేష్ మిశ్రాపై ఒక ముస్లిం గుంపు ఫిర్యాదు చ... Read more
రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో... Read more
పెట్రో ధరల పెంపుపై మొదటిసారిగా నోరువిప్పిన మోదీ – బీజీపీయేతర రాష్ట్రాలు పన్ను తగ్గించడంలేదన్న ప్రధాని
పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఇంధనంపై పన్ను తగ్గించాలని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. గత నవంబర్లో ధరలు తగ్గించని రాష్ట్రాలు ఇ... Read more
మంత్రులు వారు, వారి కుటుంబసభ్యుల పేరిట ఉన్న అన్ని ఆస్తుల వివరాల వెల్లడించాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఆస్తుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని ఐఎఎస్, ఐపిఎస్ అధికారులనూ కోరారు. ప్రభు... Read more
కడప జిల్లా పెనగలూరు మండలం కొండూరు గిరిజన కాలనీకి చెందిన జస్వా(10) కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడిని తండ్రి నరసింహులు ఆదివారం రాజంపేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగ... Read more
కాంగ్రెస్ ఆఫర్ ని తిరస్కరించిన కొన్ని గంటలకే పీకేను కలిసిన నవజ్యోత్ సింగ్ సిద్దు – ఫొటోలు వైరల్
పార్టీలో చేరాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత… నవజ్యోత్ సింగ్ సిద్దు పీకేతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. “నా పాత మిత్రుడు పీకేను కలవడం అద్భుతంగా ఉంది.... Read more
హిందూ పండగల ఊరేగింపులపై రాళ్లు విసిరేందుకు భారతీయ జనతా పార్టీ సభ్యులు నిరుపేద ముస్లిం యువతను అద్దెకు తీసుకుంటున్నారని, వారికి డబ్బులు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించార... Read more
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీలకు వ్యతిరేకమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) అంది. యూసీసీ ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. https://twitter... Read more
తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఊరట లభించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) సెక్రట... Read more
పాకిస్తాన్ కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి – మా పనేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన
పాకిస్తాన్ లోని కరాచీ యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం కారు పేలడంతో ముగ్గురు చైనీస్ పౌరులు, వారి పాకిస్థానీ డ్రైవర్ మరణించారు, పలువురు గాయపడ్డారు. యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్... Read more
భారతదేశం ఒక సంక్లిష్టమైన దేశం అని సర్ VS నాయిపాల్ చాలా సార్లు భారత్ వచ్చి వెళ్లిన తర్వాత చెప్పారు. భారతదేశం “మిలియన్ తిరుగుబాట్లు” చూసింది. అయినప్పటికీ ఇప్పటికి సజీవంగా చైతన్యవంత... Read more
నెల్లూరులో ఆదివారం జరిగిన హనుమాన్ శోభా యాత్రపై దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో ఓ వర్గం ర్యాలీ తీస్తున్న హనుమాన్ భక్తులపై దాడికి దిగింది. దాడిలో పలువురికి గాయాలైనట్టు తెలిసి... Read more
‘స్వాతంత్య్ర సంగ్రామంలో వీరుల పాత్ర’ పై ఎస్వీ యూనివర్సిటీలో సెమినార్-ముఖ్యఅతిథిగా హాజరైన గుంతా లక్ష్మణ్
ఆజాది కా అమృత్ మహోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సంగ్రామంలో వీరుల పాత్ర (Role of unsung Hero’s in the freedom srtuggle)అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహా... Read more
టాక్స్ పేయర్ గా అడుగుతున్నా, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమేంటి – ప్రభుత్వాన్ని నిలదీస్తూ ధోని భార్య సాక్షీ సింగ్ ట్వీట్
జార్ఖండ్ లో విద్యుత్ కోతలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్రికెటర్ ధోనీ భార్య సాక్షిసింగ్ ట్విట్టర్ వేదిగ్గా పోస్ట్ చేసింది. రాష్ట్రంలో కొంతకాలంగా విద్యుత్ సంక్షోభం ఉందని..అందుకు కారణాలు తెలుసుకో... Read more
హిందూ దేవీదేవతల చిత్రాలతో లో దుస్తులు – హిందూ సమాజం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన సహారా రే స్విమ్ – వెబ్ సైట్ నుంచి కలెక్షన్స్ తొలగింపు
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దేవీదేవతల చిత్రాల్ని ముద్రించిన లోదుస్తులను విక్రయించేందుకు ప్రయత్నించిన సహారా రే వెనక్కి తగ్గింది. హిందూ సమాజం నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావ... Read more
లౌడ్ స్పీకర్లకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – అక్రమంగా ఏర్పాటు చేసిన వాటిని తొలగించాలని ఆదేశం
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లౌడ్ స్పీకర్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. మతపరమైన ప్రదేశాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆదేశించింది. చట్టవిరుద్ధంగా ఉన్నవాటిని, సౌండ్ ల... Read more
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ – 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న మస్క్ – కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ పూర్తిగా ఎలాన్ మస్క్ వశమైంది. 44 బిలియన్ డాలర్లకు ఆయన ట్విట్టర్ ను పూర్తిగా సొంతం చేసుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అది పెద్ద డీల్ అని చెబుతున్నారు... Read more
అబద్దాలాడి అడ్డంగా బుక్కైన ఆప్ ఎమ్మెల్యే – ఢిల్లీ మోడల్ పరిశీలనకు కేరళ నుంచి బృందం వచ్చిందన్న అతిషి – తోసిపుచ్చిన కేరళ విద్యామంత్రి
ఆమె ఓ ఎమ్మెల్యే. అబద్దాలాడి అడ్డంగా దొరికింది. డిల్లీ మోడల్ విద్యాబోధన గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కేరళనుంచి అధికారులు వచ్చారని చెప్పుకొచ్చింది. కానీ అదంతా అవాస్తవం అని తేలింది. దీంత... Read more
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలకు మారే శాసనసభ్యులు తిరిగి ఎన్నికయ్యే వరకు వారికి ఇతర పదవులు ఇవ్... Read more