2017 నాటి ఓ కేసులో జిగ్నేష్ మేవానికి గుజరాత్ కోర్టు మూడునెలల జైలు శిక్ష విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఉనా ప్లాగింగ్ ఘటనను నిరసిస్తూ ఐదేళ్ల క్రితం ఫ్రీడమ్ మార్చ్ పేరుతో నిరసన... Read more
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 90 శాసన సభ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. జమ్ములో 43, కశ్మీర్లో 47... Read more
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఒక కూరగాయలమ్మే వ్యక్తి కుమార్తె సివిల్ జడ్జి అయ్యింది. 29ఏళ్ల అంకిత నగర్ బిహేవియరల్ జడ్జి (సివిల్ జడ్జి) క్లాస్-II గా నియమితులైంది. అంకిత తండ్రి అశోక్ నగర్... Read more
మోదీ విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉంది – రాహుల్ గాంధీని సమర్థించేందుకు అధిర్ రంజన్ చౌదరి విచిత్రమైన వాదన
ప్రధాని నరేంద్ర మోదీ విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉందంటూ అధిర్ రంజన్ చౌదరి వింతవ్యాఖ్య చేశారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్ళేటపుడు విమానంలో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తారని అధి... Read more
పశ్చిమ బెంగాల్లో కేంద్ర హోంమంత్రి – BSF ఫ్లోటింగ్ అవుట్పోస్ట్ దగ్గర బోట్ అంబులెన్స్ ప్రారంభం
రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. బిఎస్ఎఫ్ ఔట్పోస్ట్లో బోట్ అంబులెన్స్ను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇంకా పలు కార్యక్రమాల్లో ఆయన... Read more
ప్రస్తుతానికి పార్టీ పెట్టే ఆలోచనేం లేదు – బిహార్లో 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసే యోచనలో పీకే !
రోజుకోరకం ప్రకటనతో వార్తల్లో నిలుస్తున్న రాజకీయ వ్యూహకర్త మళ్లీ మాటమార్చారు. ఇప్పట్లో పార్టీ పెట్టబోనని తెలిపారు. అయితే ప్రజల నాడి తెలుసుకోవడానికి అక్టోబర్ 2 నుంచి బీహార్లో 3,000 కిలోమీటర్ల... Read more
ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ! ఏప్రిల్ 22 న టర్కీ తమ ఎయిర్ స్పేస్ ని రష్యాకి చెందిన పాసింజర్ విమానాలతో పాటు మిలటరీ విమానాలు వాడుకోకుండా నిషేధం విధించింది. ఇది సిరియా నుండి... Read more
ఆదిలాబాద్ లోని బజార్హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామ సమీపంలో కడెం నది ఎడమ కాల్వకు గండిపడింది. బలన్పూర్ వాగు వద్ద అసలైతే ఎప్పుడో గండి పడింది. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రబీ పంట కొరకు తాత్కాలిక... Read more
కేసీఆర్ కబంధ హస్తాలనుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి – ప్రజాసంగ్రామ యాత్రలో కామర్సు బాలసుబ్రహ్మణ్యం
పాలమూరు జిల్లాలో చీఫ్ బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కొనసాగుతోంది. 21వ రోజు యాత్రలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ సెక్రటరీ కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. “కేసీఆర్... Read more
పాలమూరు జిల్లాలో బండిసంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి పలువురు బీజేపీ కార్యకర్తలు సంజయ్ తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ఆయనతో కొన్ని కిలోమీటర్ల మేర నడిచారు. Read more
బాల్ ఠాక్రే వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన రాజ్ ఠాక్రే – లౌడ్ స్పీకర్లపై తగ్గేదేలేదంటున్న ఎంఎన్ఎస్ చీఫ్
రాజ్ ఠాక్రే తగ్గేదేలే అంటున్నాడు.మసీదులపై లౌడ్ స్పీకర్ల తొలగింపుపై పోరాటం ఉధృతం చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు రాజ్. అప్పట్లో లౌడ్ స్పీకర్లపై బాల్ ఠాక్రే ఏమన్నారో చెప్పే వీడియో... Read more
భార్యను చంపాడంటూ భర్తకు జైలు శిక్ష- ప్రియుడితో సహజీవనం చేస్తూ పట్టుబడిన భార్య-బిహార్లో విచిత్రం
బిహార్లో ఓ విచిత్రం వెలుగుచూసింది. ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తుంటే.. ఆ భార్య మాత్రం ప్రియుడితో సహజీవనం చేస్తోంది. అవును ఆమె చనిపోలేదు. కానీ హత్యానేరంపై కేసు నమోదు... Read more
ట్విట్టర్ పై జోర్జ్ సోరస్ కన్ను- ప్రకటనలు ఇవ్వొద్దంటూ ప్రముఖ కంపెనీలకు హెచ్చరిక లేఖలు
లెఫ్ట్ వింగ్ కన్ను ఇక ట్విట్టర్ పై పడింది. ఈ సోషల్మీడియా ప్లాట్ ఫాంను ఎలోన్ మస్క్ కైవసం చేసుకున్నప్పటినుంచి వారికి కంటిమీద కునుకే పట్టడం లేదు. ట్విట్టర్ ను మరింతగా మెరుగుపరుస్తానంటూ, సరికొత్... Read more
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన ఆరునెలలైనా కన్నడ ప్రజలు ఆయన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆయన్ని స్మరించుకుంటూ మంగళూరు పోలీసులు పునీత్ సంబ్రమ పేరిట కార్యక్రమం నిర్వహించారు.ఆయనకు ఘన... Read more
ఒక్కవర్షానికి రోడ్డంతా కుంగిపోయింది – యాదగిరి ఘాట్ రోడ్డు నిర్మాణంలో బయటపడిన నాణ్యతాలోపం – భక్తుల ఆగ్రహం
కోట్లాది రూపాయలు నీటిపాలయ్యాయి. పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు బయటపడింది. రాత్రి కురిసిన వర్షానికి యాదగిరి గుట్ట ఘాట్ రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. ఒక్కవానకే రోడ్డు దెబ్బతినడం విస్మయపరు... Read more
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త,ఎమ్మెల్యే రవిరాణాకు బెయిల్ మంజూరైంది. ముంబై సెషన్స్ కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు హన... Read more
28 ఏళ్లకు సొంతూరికి -తల్లి ఆశీస్సులు తీసుకున్న ఆదిత్యనాథ్ – అన్నేళ్లకు కొడుకును చూసి ఉద్వేగానికి గురైన సావిత్రీదేవీ
చాలా కాలం తరువాత మాతృమూర్తి సావిత్రీదేవిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగీ. 28 ఏళ్ల సుదీర్ఘకాలం తరువాత ఆయన తన సొంతూరు ఉత్తరాఖండ్ లోని పంచూర్ వెళ్లారు.తన ఆధ్యాత్మిక గుర... Read more
మోదీ పర్యటన సందర్భంగా ప్రవాసభారతీయులు అక్కడ భగవాను ప్రదర్శిస్తే ఇక్కడ సెక్యులర్ కాంగ్రెస్ వాదులకు మండినట్టుంది. ఆ పార్టీ స్పోక్ పర్సన్ అదేం జెండా అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. https://twi... Read more
మూడు రోజుల యూరప్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం రాత్రి జర్మనీలోని బెర్లిన్లో భారత కమ్యూనిటీతో సంభాషించారు, మోదీ సభలో ప్రసంగిస్తూ, “మినిమం గవర్నమె... Read more
మహానవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే పై కేసు నమోదైంది. ఔరంగాబాద్లో మే 1న జరిగిన బహిరంగ సభలో MNS చీఫ్ రాజ్ ఠాక్రే చేసిన ప్రసంగంపై పలువురు ఫిర్యాదు చేశారు. ఔరంగాబాద్లో దాఖలైన ఎఫ్ఐఆర్లో సభ ని... Read more
2017 నుంచి పలుసార్లు మానసిక వికలాంగురాలైన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో మహారాష్ట్రలోని స్పెషల్ పోక్సో కోర్టు ఒక తండ్రి, అతని కుమారుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రత్... Read more
IWF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2022లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా హర్షదా శరద్ గరుడ్ సోమవారం చరిత్ర సృష్టించారు. ఆమె 45-కిలోల బరువు విభాగంలో 153-కిలోలు ఎత్తింది. పోటీ ప్రారంభ... Read more
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపటి నుంచి అసోం, మిజోరాంలో నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరనున్నారు. అస్సాంలోని తముల్పూర్లో మే 4వ తేదీన జరిగే బోడో సాహిత్య సభ 61వ వార్షిక సదస్సులో రాష్ట్రపతి ప్ర... Read more
పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయడం – జీసెస్ కి చెప్పి చర్యలు తీస్కోమనండి – పాల్ దాడిపై స్పందిస్తూ వర్మ వరుస ట్వీట్లు
రైతుల పరామర్శకు వెళ్లిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసిన సంగతి తెలిసిందే. దాడిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అదేస్థాయిలో పాల్ బదు... Read more