మూడు గంటలపాటు రాహుల్ ను విచారించిన ఈడీ – కేంద్రం తీరును నిరసిస్తూ సత్యాగ్రహ్ పేరుతో కాంగ్రెస్ ఆందోళనలు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ మూడు గంటలపాటు విచారించింది. విచారణ ముగియగానే అటునుంచి నేరుగా తల్లి దగ్గరకు వెళ్లారు రాహుల్. కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న సోనియా గ... Read more
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఎంతో తెలుసా. వంద. వేర్వేరు ఎన్కౌంటర్లో వంద మందిని కాల్చిపారేసినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు, ఆర్మీ చేతుల్ల... Read more
ఆసియాలోనే అత్యంత పొడవైన దంతాలు కలిగిన 70 ఏళ్ల ఏనుగు భోగేశ్వర మరణించింది. దీంతో వన్యప్రాణ ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం బందీపూర్-నాగర్హోల్ రిజర్వ్ ఫారెస్ట్లోని కబిని రిజర్వాయ... Read more
గుజరాత్ జుహాపురాలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు – పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీచార్జి
మహ్మద్ ప్రవక్తను దూషించారనే కారణంతో నూపుర్ శర్మపై ఇస్లామిస్టుల దాడులు ఆగడం లేదు. ఆమెను చంపేస్తామనీ బెదిరిస్తూ…తలకు వెలకడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నార... Read more
అల్లరిమూక పట్ల యూపీ పోలీసుల చర్యపై మీమ్స్ షేర్ చేసిన కమెడియన్ కునాల్ కమ్రా – కమ్రాపై ఇస్లామిస్టుల మూకుమ్మడి దాడి
అల్లరిమూకపై యూపీ పోలీసుల చర్యపై మీమ్ షేర్ చేసినందుకు ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు కమెడియన్ కునాల్ కమ్రా. జోయా అక్తర్ ‘జిందగీ నా మిలేగీ దొబారా’ చిత్రాన్ని ట్వీట్ చేసాడు. అందులో... Read more
ప్రయాగరాజ్ అల్లర్ల సూత్రధారి జావేజ్ అహ్మద్ ఇంట్లో అక్రమ ఆయుధాలు – బుల్డోజర్ తో ఇంటిని ధ్వంసం చేసిన పోలీసులు
ప్రయాగరాజ్ లో హింసాకాండకు సూత్రధారి అయిన జావేద్ అహ్మద్ ఇంటిని ఆదివారం యూపీ పోలీసులు ధ్వంసం చేశారు. అయితే కూల్చివేత సమయంలో పోలీసులు ఆ ఇంట్లో పెద్దఎత్తున నిల్వ ఉంచిన అక్రమ ఆయుధాలను కనుగొన్నారు... Read more
నూపుర్ శర్మ వ్యాఖ్యలు గందరగోళం రేపుతున్న నేపథ్యంలో వివాదాస్పద జర్నలిస్ట్ సబా నఖ్వీకి మద్దతుగా ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ (IWPC) సభ్యులైన పలువురు మహిళా జర్నలిస్టులు తమ ప్రకటనకు దూరంగా ఉ... Read more
రాజకీయాలలో జాయిన్ అయి తొందరగా పైకి వచ్చి అధికారం డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉన్న తెలివైన రాజకీయ నాయకుడు ఎవరూ అసలు తమిళనాడు లో ఉనికే లేని, గట్టి హిందూ, హిందీ, బిజెపి వ్యతిరేకత గల తమిళనాడులో... Read more
ధనం,శక్తి రెండూ మతం కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎడారి మతాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలలో వ్యాపించగలిగాయి. BJP అధికార ప్రతినిధి నూపుర్ శర్మ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి మా... Read more
మహారాష్ట్ర లో ఠాక్రే సర్కారుకు గట్టిషాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 3 స్థానాలు గెలుచుకుంది. అధికార మహా వికాస్ అఘాడీకి ఇది గట్టిదెబ్బేనని చెప్పవచ్చు. మహాలో మొత్తం ఆరు రాజ్య... Read more
దేశంలో ఇప్పటి వరకు 194 కోట్ల 90 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. నిన్న 13 లక్షల 15 వేలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 12-14 ఏళ్లలోపు పిల్లలకు ఇ... Read more
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా వడివడిగా అడుగేస్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ద్వారా బీజేపీపై తన పోరాటాన్ని ఉధృతంచేయాలని నిర్ణయించారు. శుక... Read more
భారత దేశ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద, నార్వే చెస్ గ్రూప్ A ఓపెన్ చెస్ టోర్నమెంట్లో తొమ్మిది రౌండ్లలో 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. 16 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ తొమ్మిది రౌండ్లలో అజేయం... Read more
అమెరికా కంటే ఉత్తరప్రదేశ్లో కోవిడ్-19 కట్టడి చర్యలు మెరుగ్గా ఉన్నాయి : బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ CEO
కోవిడ్-19 కట్టడిలో యునైటెడ్ స్టేట్స్తో పోలిస్తే ఉత్తరప్రదేశ్ మెరుగ్గా ఉందని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్(BMGF) తెలిపింది. ఆరోగ్యం, పోషకాహారం సహా వ్యవసాయ రంగాలలో సాంకేతిక సహకారాన్ని పెం... Read more
జితేంద్ర త్యాగికి దుబాయ్, పాకిస్థాన్ నెంబర్ల నుంచి హత్య బెదిరింపు కాల్స్ – చర్యలు తీసుకోవాలని యోగిని కోరిన వసీం రిజ్వీ
ఇస్లాంను విడిచిపెట్టి, హిందూ మతాన్ని స్వీకరించిన మాజీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ త్యాగికి పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విదేశాల నుంచి ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని ఉత్తరప్రదేశ... Read more
ప్రతీ శుక్రవారం ప్రార్థనల తర్వాత హింసాత్మక నిరసనలు – రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను హెచ్చరించిన MHA
శుక్రవారం ప్రార్థనల తర్వాత దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు, ముస్లిం గుంపులు రాళ్లు విసరడం వంటి ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులకు హోం... Read more
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పినరయి విజయన్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.కేసులో కీలకనిందితురాలైన స్వప్న సురేష్ సీఎం పేరు చెప్పిన సంగతి తెలిసింద... Read more
నూపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనకు దిగినసంగతి తెలిసింది.అయితే పలుచోట్ల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఆందోళనకారులు, నిరసనకారుల మధ్య... Read more
మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యానించిన నుపుర్ శర్మను అరెస్టు చేయాలంటూ దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నిరసనలు ఊపందుకున్నాయి. కర్ణాటకలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రెడ్ అ... Read more
భారతీయ చరిత్రకారులు అహోంలు, పల్లవులను పట్టించుకోలేదు… కేవలం మొఘలులపై మాత్రమే దృష్టి పెట్టారు : అమిత్ షా
చోళులు, పల్లవులు, అహోంలు సహా అనేక ప్రముఖ రాజవంశాలను చరిత్రకారులు విస్మరించారని.. కేవలం మొఘలులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ రాజధానిలో ‘మహారాణా: సహస్త్ర... Read more
దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తోంది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రెండు నెలల క్రితం లైంగిక దాడికి గుర... Read more
ఔరంగాబాద్ను శంభాజీ నగర్గా మారుస్తానని తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే చేసిన వాగ్దానాన్ని మరిచిపోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం అన్నారు. మా ప్రతి ఊపిరిలోనూ హిందుత్వం ఉంది..... Read more
కశ్మీర్ హిందువుల ఊచకోత, తరిమివేత నేపథ్యంగా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్ ఇంకా చర్చల్లో ఉంది. సినిమాను చాలామంది ఆదరించగా…కొందరు అది రాజకీయ ప్రేరేపితమని ఆరోపించ... Read more
‘ఆటా’ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరత నా... Read more
పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం పొరుగుదేశంలో ఉన్నహిందువుల సంఖ్య 22 లక్షలు. నేషనల్ డేటాబేస్ నివేదిక ప్రకారం 18,68,90,601 జనాభాలో కేవలం 1.18 శాతం మాత్ర... Read more