ట్విట్టర్ లో తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తోన్న అకౌంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న స్ట్రైక్ లో భాగంగా భారతదేశంలో చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ బ్రాడ్కాస్టర్ ‘రేడియో పాకిస... Read more
సోనియా గాంధీ పర్సనల్ అసిస్టెంట్ పీపీ మాధవన్పై అత్యాచార ఆరోపణలపై కేసు నమోదైంది.71 ఏళ్ల మాధవన్పై కేసు నమోదు చేసినట్టు డిల్లీ పోలీసులు తెలిపారు. జూన్ 25న డిల్లీ ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో న... Read more
జర్మనీలోని మ్యూనిచ్లో జీ7 సదస్సులో పాల్గొన్న మోదీ..అటు నుంచి యూఏఈ పర్యటనకు వెళ్లారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీలోని G7 సమ్మిట్ పర్యటనను ముగించారు, ప్రపంచ సవాళ్లకు స్థిరమైన పరిష... Read more
చండీగఢ్లో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం – అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు
చండీగఢ్లో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్రాల, అలాగే క... Read more
ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ అరెస్ట్ – గత మూడు నెలల్లో అతని ఖాతాలో 50 లక్షల రూపాయల విరాళాలు – విచారణ చేస్తున్న పోలీసులు
వామపక్ష ప్రచార వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్, నకిలీ వార్తలు ప్రచారం చేసే మహమ్మద్ జుబేర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2020 కేసులో విచారణ కోసం స్పెషల్ సెల్ ద్వారా మొహమ్మద్ జుబేర్ను ప... Read more
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై ఉజ్జల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్య... Read more
అట్టహాసంగా టీహబ్-2 ప్రారంభం – రెండువేలకు పైగా స్టార్టప్ లు కార్యకలాపాలు నిర్వహించుకునే వీలు
దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టి-హబ్-2 ప్రారంభమైంది. పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ… స్టార్టప్ లనూ ప్రోత్సహిస్తోంది. ఇందుకోసమే ఏడేళ్ళ క్రితమ... Read more
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల – ఫస్టియర్లో 63.32 శాతం, సెకండియర్లో 67.16 శాతం ఉత్తీర్ణత
తెలంగాణ ఇంటర్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి 11 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఫస్టియర్లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం విద్యార్థులు ఉ... Read more
నొక్కు కూలి అంటే మీరు వేరే వారి చేత కానీ స్వంత మనుషుల చేత కానీ యంత్రాల చేత కానీ పని చేయించుకున్నా కేరళలో కమ్మీ యూనియన్స్ కి తప్పనిసరిగా చెల్లించుకోవాల్సిన ముడుపులు. ఈ జాడ్యం కేరళలో చాలా ఎక్క... Read more
సుప్రీంకోర్టులో మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్... Read more
ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కృష్ణ కుటీర్లోని నిరుపేద మహిళలతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాట్లాడారు. వితంతువులు, నిరుపేద మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరి... Read more
ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. సిన్హా తన నామినేషన్ పత్రాలను పార్లమెంట్ హౌస్లో సమర్పించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సిపి చీఫ్ శరద్ ప... Read more
రాజస్థాన్లో 1,357 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తొమ్మిది జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వర్చ్యువల్... Read more
మోదీ అధికారంలో ఉన్నాడు కాబట్టి సుప్రీం క్లీన్ చిట్ ఇచ్చింది అని మొన్నటి సుప్రీంకోర్టు తీర్పుపై కొందరి గోల. మొన్నటిది తుది తీర్పు కాదు. తాము నియమించిన సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్... Read more
భారతీయ జర్నలిస్టులు,మీడియా సంస్థలకు విదేశీ నిధులు – పరిశీలించాలని హోంమంత్రిత్వ శాఖకు LRPF ఫిర్యాదు
అమెరికాలో భారతీయ ముస్లింల అతిపెద్ద న్యాయవాద సంస్థ అని చెప్పుకునే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (IAMC), హ్యూమన్ రైట్స్, రిలీజియస్ ఫ్రీడమ్ (HRRF) క్రింద ప్రైజ్ మనీ అవార్డు విజేతలుగా కొంతమం... Read more
అమర్నాథ్ యాత్రకు మూడు రోజుల ముందు ఈరోజు ఉదయం జమ్మూ కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) పాకిస్తాన్ చొరబాటుదారుని కాల్చి చంపింది. BOP బక్వార్పూర్లో ప్రా... Read more
లవ్ జిహాద్, మత మార్పిడి, జిహాదీ – మిషనరీ హింస, ద్వేషపూరిత ప్రసంగాలకు ముగింపు పలకాలి – వీహెచ్పీ
ప్రభుత్వ నియంత్రణలోని దేవాలయాల విడుదల, చట్టవిరుద్ధమైన మత మార్పిడులు, హిందూ విశ్వాసాలు, దేవతలకు వ్యతిరేకంగా పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలపై విశ్వ హిందూ పరిషత్ ఈరోజు ఆందోళన వ్యక్తం చేసింది.... Read more
అజంగఢ్, రాంపూర్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఎస్పీ కంచుకోట అయిన అజంగఢ్లో బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ ‘నిరాహువా’ తన సమీప ప్రత్యర్థి, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీక... Read more
స్వాతంత్ర పూర్వం దేశచరిత్ర లో మొట్టమొదటిసారి ఎన్నికల రాజకీయాలు ఎట్లా ప్రారంభమైనాయి? అవి స్వతంత్ర భారత దేశంలో, స్వపరిపాలనలో 75 సంవత్సరాల నుండి ఎట్లా సాగుతున్నయి? ఎటువంటి పోకడలతో దేశాన్ని ... Read more
శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే కొత్త బృందాన్ని ఏర్పాటు చేసి దానికి ‘శివసేన బాలాసాహెబ్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ తెలియజేశారు. రెబల్ ఎమ్మెల్యేల... Read more
పెంపుడు కుక్క బర్త్డే ను 100 కిలోల కేక్ తో జరుపుకున్న కర్ణాటక వ్యక్తి – 4,000 మంది అతిథులు హాజరు
కర్ణాటకలోని తుక్కనట్టి గ్రామంలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క ‘క్రిష్’ పుట్టినరోజును 100 కిలోల కేక్తో జరుపుకున్నాడు. కుక్క యజమాని శివప్ప ఎల్లప్ప మరడి ఇటీవల కర్ణాటకలోని బెలగావిలో ఏర... Read more
మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీఅయ్యారు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. ఏక్నాథ్ షిండే కష్టాల్లో ఉంటే తన పార్టీ రిపబ్లికన్ పార్టీ... Read more
ద్రౌపది ముర్ముకు మద్దతు పలికారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రపతి “పార్టీ ఉద్యమంలో ఆదివాసీ సమాజం ముఖ్యమైన భాగమని దృష్టిలో ఉంచుకుని.. రాబోయ... Read more
శివసేన తిరుగుబాటుదారుడు ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య యుద్ధం ముదురుతోంది. సీనియర్ నేత సంజయ్ రౌత్ శివసైనికులను వీధుల్లోకి పంపుతామని బహిరంగ హెచ్చరిక చేశారు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామ... Read more
అమర్నాథ్ యాత్రలో జంట ట్రెక్ మార్గాలలో వేర్వేరు ప్రదేశాలలో మోహరించే పర్వత రెస్క్యూ టీమ్లలో ఎనిమిది మంది మహిళా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బంది చేరనున్నారు. రెండేళ్ల విరామం... Read more