ప్రపంచ క్రికెట్లో తెలంగాణ యువకిశోరం గొంగటి త్రిష సత్తా చాటింది. త్రిష ది మన తెలంగాణ గడ్డమీద భద్రాచలం స్వగ్రామం. అద్భుతమైన రికార్డు సాధించి అభిమానుల ప్రశంసలు అందుకుంది. అటు బౌలింగ్ లోను ఇటు బ... Read more
Myind Media Radio News- January 27 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arc... Read more
ప్రపంచ దేశాల్లో భారత మీద నమ్మకం అంతకంతకు పెరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ .. సర సంఘ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ వెల్లడించారు . ఇందుకు అనుగుణంగా ఈ నమ్మకాన్ని పెంచేట్లు గా పౌరులు మెలగాలని... Read more
వక్ఫ్ బోర్డు సవరణల దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. పార్లమెంటరీ స్థాయి సంఘం దీనికి ఆమోదం తెలియజేసింది పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించ పొందడమే తరువాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వక్ఫ్... Read more
Myind Media Radio News- January 25 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arc... Read more
బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరికించేందుకు కాంగ్రెస్ పార్టీ వెరైటీ గా ప్లాన్ చేసింది. ప్రభుత్వ తీరుపై పదే పదే చేస్తున్న విమర్శలను ఎండ గడుతూ ఫ్లెక్సీలు పెట్టారు. హైదరాబాద్ లోని ముఖ్య కూడళ్లలో ఈ ఫ... Read more
అధునాతన రవాణా వ్యవస్థలు అయినా ఓలా, ఊబర్ మీద కొత్త రకం ఫిర్యాదు కలకలం రేపుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి బుక్ చేస్తే ఒక రకం చార్జీ, ఐఫోన్ నుంచి బుక్ చేస్తే ఒక రకం చార్జీ పడుతోందని ఫిర్యాదులు వె... Read more
ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి రిటైర్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పండితులు కొంత కాలంగా ఈ నిర్ణయాన్ని ఊహిస్తున్నారు. రాజీనామా చేస్తారు అనుకున్నారు కానీ రిటైర్మెంట్ అనేది విడ్డూరంగా మార... Read more
ఆంధ్రప్రదేశ్ లో అక్షరాలా 500 గ్రామాలు మాయం అయిపోయినట్లు లెక్క తేలింది. అది కూడా ఏపీ హైకోర్టు దీని మీద ప్రశ్నించాక, తాపీగా అధికారులు నాలిక కరుచుకొన్నారు. ఇప్పుడు దారి తప్పిన గ్రామాల గురించి వ... Read more
ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని చెబుతారు. ప్రస్తుతం అమెరికాలోని భారతీయులు కూడా ఒక కొత్త పరిష్కారం కనుక్కొన్నారు. కానీ ఇది ప్రమాదకరమైన విధానం కావటమే అసలు సమస్య. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అమ... Read more
మావోయిస్టు జాతీయ స్థాయి అగ్రనేత చలపతి ఎన్ కౌంటర్ లో హతం అయ్యారు. మావోయిస్టు దళాల మీద పోలీసులు చావు దెబ్బ తీసినట్లు లెక్క. ఒక్కొక్కరుగా అగ్రనేతలు చనిపోతుంటే, మరో వైపు రిక్రూట్ మెంట్లు లేక నక... Read more
జర్నలిస్టులను జైలులో పెట్టి కష్టాలు పెడుతున్న దేశాల జాబితా విడుదల అయింది. మానవ హక్కుల కోసం గగ్గోలు పెట్టే కమ్యూనిస్టులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. జర్నలిస్టులను కఠినంగా అణచివేసే దేశాల్లో చ... Read more
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవంతంగా ప్రజల దృష్టిని మళ్లించగలిగారు. KTR కేసు విచారణ అంటూ రెండు రోజుల పాటు హడావుడి చేయించారు. దీంతో KTR ను అరెస్టు చేస్తారా లేదా అన్న విషయం హాట్ టాపిక్... Read more
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు పెద్దపీట వేస్తున్నారు . నిపుణులు , శాస్త్రవేత్తలకు కావలసిన వసతులను స్పష్టమైన మార్గంలో అందిస్తూ ప్రోత్సహిస్త... Read more
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి పైత్యాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యం మీద పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వ్యవస్థలను చులకన చేసి మాట్లాడే రాహుల్ గాంధ... Read more
ప్రముఖ హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద హత్యయత్నం బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. కత్తితో అనేకసార్లు పొడుచినందున సైఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మొదట్లో దొంగతనం కారణం అని అనుమానించినప్పటికీ... Read more
తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అనేకచోట్ల మహిళలు ముగ్గులు వేస్తూ .. పండగ స్ఫూర్తిని తెలియజేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ఆడపడుచులు వెర... Read more
తెలంగాణ ప్రజలకు మోడీ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా తీసి కబురు అందించింది. దశాబ్దాలుగా రైతుల తీరని కల అయిన పసుపు బోర్డుని సాకారం చేసింది. సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ గడ్డమీద పసుపు బోర్డు... Read more
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళా ప్రారంభం అయింది. దాదాపు 144 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుందని చెబుతున్నారు. ఇంతటి అరుదైన ఘట్టం కాబట్టి సుమారు 40 కోట్ల మంది భక్తు... Read more
మత మార్పిడులకు పెట్టింది పేరైన కల్వరి గ్రూపుకి షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కేంద్రంగా అక్రమాలకు పాల్పడుతున్న కల్వరి చర్చిని కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ మైనార్టీ శాఖ... Read more
రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. ఈనెల 13 14 15 తేదీలలో మూడు రోజులపాటు సంక్రాంతి పండగ నెలకొని ఉంది. అయితే అనేక సందర్భాలలో ముందుగానే పండగ చేసుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా తె... Read more
Myind Media Radio News- January 09 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arc... Read more
దేశానికి సేవలు అందించిన మహనీయులను గౌరవించడంలో … కేంద్ర ప్రభుత్వం పార్టీల భేదం చూపడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం గౌరవించడం జరుగుతోంది. ఇంకా విచిత్రం ఏమిటంటే అటువంటి మహనీయులను క... Read more
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి అవుతోంది. ఇండియా కూటమిలోని మిత్ర పక్షాలు ఒక్కొక్కటిగా దూరం జరుగుతున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కు శత్రువుగా మారింది. అదే బాటలో తృణమూల్... Read more