యూపీఏ మాజీ రక్షణ మంత్రి ఏ.కె ఆంథోని 2013లో పార్లమెంట్ లో మాట్లాడుతూ,, 1. నిజాన్ని ఒప్పుకోడానికి నాకు అనుమానం ఏమీ లేదు. 2. భారత్ బోర్డర్ ఏరియా తో పోలిస్తే చైనా తన బోర్డర్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్ర... Read more
ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు – సభలో గందరగోళం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత, ఎంపీ అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం చెలరేగింది. అధిర్ రంజన్.. ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అంటూ కామెంట్ చేశార... Read more
2022 సంవత్సరం జులై 25న భారతదేశపు 15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము అవతరించారు. భారత్ పార్లమెంట్కు అధినేత్రిగా, భారత్ సాయుధ బలగాలకు సుప్రీం కమాండర్గా నిలిచిన తొలి వనవాసీ మహిళగా ఆమె వినుతికెక్... Read more
ఎంతకీ ఎగతెగని రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వలన అటు రష్యా తో పాటు ఇటు ఉక్రెయిన్, ఐరోపా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. యూరోపియన్ దేశాలు తమ దేశాల గ్యాస్ వాడకం మీద కఠిన ఆంక్షలు విధించే దిశగా ఆ... Read more
నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ఫ్రాడ్ కేసులో జరిగిన అవకతవకలు గురించి అంటే ఆ కంపనీ ఆస్తులు అడ్డదారులో కొట్టేయ్యడానికి ప్రయత్నించిన సోనియాని, రాహుల్ ని ఈడీ ప్రశ్నించడానికి పిలిస్తే కాంగ్రెస్ నాయ... Read more
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం 2002 [Prevention of Money Laundering Act, 2002] ఇస్తున్న అపరిమిత అధికారాలని సవాలు చేస్తూ దాదాపుగా 250 మంది పీటీషన్లు వేశారు... Read more
“హర్ ఘర్ తిరంగ” లో భాగంగా 12 వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ITBP దళాలు
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశ సరి... Read more
తిహార్ జైలులో శుక్రవారం నుంచి నిరాహారదీక్ష చేస్తున్న కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు బీపీ పెరగడంతో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా ఆయనకు యా... Read more
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. ఈరోజు ఉదయం నుంచి 3 గంటలపాటు ప్రశ్నించాక ఈడీ కార్యాలయం నుంచి ఆమె... Read more
ప్రతి జిల్లాలో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేయాలి – అన్ని రాష్ట్రాలను కోరిన న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
ప్రతి జిల్లాలో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేయాలని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాష్ట్రాలను కోరారు. ఫ్యామిలీ కోర్టుల ముందు విచారించే అంశాలు సున్నితమైనవి, ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పిన క... Read more
మహారాష్ట్ర చీఫ్ ఏక్నాథ్ షిండే ఇవాళ ఉదయం టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య భేటీకి సరైన కారణం వెల్లడికాలేదు. ముంబైలోని కోలాబాలోని ఆయన నివాసంలో రతన్ టాటాన... Read more
తెలంగాణలోని ఆదిలాబాద్ లో సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్థులు నిరసన చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 2018లో ఆదిలాబాద్ సభలో సొనాల, సాత్నాల గ్రామాలను మండలాలుగా ఏర్పాటు... Read more
పాకిస్థాన్ కు సైనిక సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై 24 ఏళ్ల భారత ఆర్మీ జవాన్ శాంతిమయ్ రాణాను అరెస్టు చేశారు. భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసేందుకు పాకిస్థానీ మహిళ అతడిని హ... Read more
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ – ఎన్కౌంటర్లో ఆర్మీ జవాన్ కు గాయాలు
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఈరోజు ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ జవాన్ గాయపడ్డాడు. కుల్గామ్ ఎన్కౌంటర్లో ఎదురుకాల్పుల్లో 34 ఆర్ఆర్కి చెందిన ఆర్మ... Read more
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యాజమాన్యంలోని కాంగ్రెస్ మద్దతు గల యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు మూడో ర... Read more
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో ఈడీ ముందుకు టీఎంసీ నేత మాణిక్ భట్టాచార్య
SSC టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి ఏజెన్సీ ద్వారా సమన్లు అందుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య ఈరోజు కోల్కతాలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేర... Read more
వంగిన మెడతో బాధపడుతోన్న పాకిస్థాన్ బాలికకు ఉచితంగా శస్త్ర చికిత్స చేసి కాపాడిన భారత డాక్టర్
పాకిస్థాన్కు చెందిన 13 ఏళ్ల బాలికకు 90 డిగ్రీలు వంగి ఉన్న మెడను నిఠారుగా చేసేందుకు భారత వైద్యుడు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఈ శస్త్రచికిత్స బహుశా ప్రపంచంలోనే మొదటి కేసుగా నిలిచింది. స... Read more
మనీలాండరింగ్ కేసుల్లో ఈడీకి ఉన్న అరెస్టు చేసే అధికారాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారించడం, అరెస్టు చేయడం సహా ఆస్తులను అటాచ్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాన్ని సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. ఈడీ చేపట్టిన అరెస్టు,... Read more
తెలంగాణాలో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కు చెందిన గ్రూప్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, త... Read more
తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురిని జడ్జిలుగా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫారసులో వెల్లడించింది. కొలీజియం సిఫారసు చే... Read more
లఖింపూర్ ఘటన కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్. ఆ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నలుగురు రైతులు,... Read more
బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తో భేటీఅయ్యారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి భవన్లో వీరి భేటి జరిగింది. 15 నిమిషాల పాటు జరిగిన భేటీలో పలు అంశాలపై ఇద్దరూ మాట్లాడుకు... Read more
కార్గిల్ విజయ దివస్ 23వ వార్షికోత్సవాన్ని భారతదేశం ఇవాళ జరుపుకుంటోంది.1999లో పాకిస్థాన్పై భారత సాయుధ బలగాలు సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ దేశం ఈరోజును ‘కార్గిల్ విజయ దివస్’ గ... Read more
హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సురేందర్ సింగ్ హత్య కేసులో డంపర్ యజమాని సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. నూహ్ జిల్లాలో ట్రక్కు ఢీకొని తౌరు డీఎస్ప... Read more
గుజరాత్ లోని బొటాడ్లో విషాదం జరిగింది. కల్తీ మద్యం తాగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరారు. మృతులకు మద్యానికి బదులుగా రసాయనాలను విక్రయించార... Read more