జాయింట్ పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫారసుల మేరకు కొత్త బిల్లును తీసుకురావడాని... Read more
ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితి మెరుగుపడింది. 2014తో పోల్చితే గత ఏడాది తిరుగుబాటు ఘటనలు 74 శాతం తగ్గడంతో ఆయా రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. 2021లో పౌర మరణాలలో 89 శ... Read more
ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిణి శ్వేతా సింగ్ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) లో డైరెక్టర్గా నియమితులయ్యారు. శ్వేతా సింగ్ 2008-బ్యాచ్ IFS అధికారి. క్యాబినెట్ నియామకాల కమిటీ(ACC), శ్వేతా సింగ్... Read more
రామసేతును ‘జాతీయ వారసత్వ స్మారక చిహ్నం’గా ప్రకటించమని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ఈరోజు తెలిప... Read more
పురుషుల 109 కేజీల ఫైనల్ లో కాంస్యం గెలుచుకున్న లవ్ప్రీత్ సింగ్ – ఇది భారత్ కు 9వ వెయిట్లిఫ్టింగ్ పతకం
కామన్వెల్త్ గేమ్స్ 2022 లో వెయిట్ లిఫ్టర్ లు దూసుకుపోతోన్నారు. తాజాగా పురుషుల 109 కేజీల వెయిట్లిఫ్టింగ్ ఫైనల్ లో లవ్ప్రీత్ సింగ్ 355 కేజీల బరువును ఎత్తి కాంస్యాన్ని గెలుచుకున్నాడు. దీంతో... Read more
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సీనియర్ టీఆర్ఎస్ నేత, రైస్ మిల్లర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీ లో చేరారు. మొదటి నుంచి పార్టీలో ప్రాధాన... Read more
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు.. టీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ప్రదీప్రావు బీజేపీ తీర్థం పుచ్చు... Read more
ములుగు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. హనుమకొండకు చెందిన న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి అనే గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి హనుమకొండకు తిరిగి వె... Read more
కన్నకొడుకులా పోరాటం చేయాల్సిన సమయంలో పార్టీ మారుతున్నారు : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి.. సొంత వ్యాపార... Read more
బయటి వ్యక్తి కింద పనిచేయడం అనవసరం.. రాజీనామా చేస్తున్న : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కొంత కాలంగా రాజీనామా చేయనున్నట్లు వినిపిస్తున్న వార్తలకు తెరదించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.... Read more
పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు నటి అర్పితా ముఖర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో దొరికిన కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం నగలు తనవి కాదని,... Read more
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర మూడవ విడత ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమైంది. ప్రారంభ సభకు కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్... Read more
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందంటూ ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా నిన్న లోక్సభలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై చర్చ జరుగుతు... Read more
దేశంలో మంకీపాక్స్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే పెరుగుతోన్న కేసుల నేపథ్యంలో ఈ వ్యాధికి వ్యాక్సిన్ ను కనుగొనడానికి పరిశోధనలు జరుగుతున్నాయని.. దాని అవసరం ఉందో లేదో తెలుసుకోవడాని... Read more
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన అనంతరం నేషనల్ హెరాల్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. హెరాల్డ్ హౌస్ లోని 4వ అంతస్తులో ఈడీ దాడులు కొనసాగుతున... Read more
కర్ణాటకలో ప్రవీణ్ నెట్టారు హత్యను వ్యతిరేకిస్తూ బెంగళూరులో హిందూ సంఘాలు నిరసనలు ప్రదర్శించారు. రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ లు అయిన SFI, SDPI, CFI దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దక్షిణ కన్నడ జి... Read more
అల్ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో డ్రోన్ దాడులు జరిపి జవహరీని అంతమొందిందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్... Read more
మన దేశం స్వరాజ్యం సాధించడానికి ఎందరెందరో వీరులు తమ జీవితాలను ఘనంగా పెట్టి పోరాటం సాగించారు దేశమంతటా పల్లే పట్నం ఊరు వాడ చిన్నాచితకా పురుష మహిళా బాల వృద్ధా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వతం... Read more
భారత్ స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాదీ జా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. కాగా ఇదివరకే ప్... Read more
ఆగస్టు 2 పింగళి వెంకయ్య జయంతి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. భారతీయులు తమ ఇళ్ల వద్ద జెండాను ఎగురవేయడానికి ఇది స్ఫూర్తినిస్... Read more
అమెరికా కాన్సులేట్ , ఓయూ జర్నలిజం విభాగం నిర్వహణలో వర్క్ షాప్ – ఫ్యాక్ట్ చెక్ పై జర్నలిస్టులకు శిక్షణ
అమెరికా, భారతదేశాల ప్రజాస్వామ్యానికి తప్పుడు సమాచారాన్ని నిరోధించటం కీలకమైన అంశం అని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని అమెరిక... Read more
బంగ్లాదేశ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి [IMF] నుంచి 4.5 బిల్లియన్ డాలర్ల అప్పు కోసం అభ్యర్ధన పంపింది. బంగ్లాదేశ్ కి చెందిన డెయిలీ స్టార్ న్యూస్ కధనం ప్రకారం శ్రీలంక, పాకిస్థాన్ ల సరసన బంగ్లాదేశ్ క... Read more
రైతు బీమా తరహాలో నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం ప్రారంభించబోతోంది. అందులో భాగంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. ఈనెల 7వ తేదీన నేతన్న బీమా ప... Read more
నలుగురు కాంగ్రెస్ లోక్సభ సభ్యుల సస్పెన్షన్ను స్పీకర్ ఓం బిర్లా ఈరోజు రద్దు చేశారు. అయితే మళ్లీ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఓం బిర్లా హెచ్చరించారు. జులై 25న ప్లకా... Read more
మాజీ సీఎం, ప్రముఖ సినీ నటులు నందమూరి తారకరామారావు నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఇవాళ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అనారో... Read more