బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున ఫురుషుల వెయిట్ లిప్టింగ్ 55 కేజీల విభాగంలో పోటీపడిన సంకేత్ సర్గర్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఒక్క కేజీ తేడాతో స్వర్ణ... Read more
అల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ తొలి సమావేశ ప్రారంభ సెషన్లో పాల్గొన్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు అల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ తొలి సమావేశ ప్రారంభ సెషన్లో ప్రసంగించారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని సహా... Read more
ఆపరేషన్ “విజయ్” ను స్మరించుకున్న భారత సైన్యం – కార్గిల్ పాయింట్ 5140కి ‘గన్ హిల్’ అని పేరు మార్పు
భారత సాయుధ దళాల విజయాన్ని స్మరించుకోవడానికి, ఆపరేషన్ “విజయ్” లో అమరవీరుల అత్యున్నత త్యాగానికి నివాళులర్పించేందుకు.. కార్గిల్ సెక్టార్లోని ద్రాస్ లోని పాయింట్ 5140కి “గన్ హిల్”... Read more
తెలంగాణాలో రామగుండం NTPC వద్ద 100 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు.... Read more
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వనుంది. ఆగస్టు 5న సాయంత్రం వర్సిటీలో జరగనున్న 82వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్ ప్రదానం... Read more
దేశంలో భారీ విరాళాలు పొందుతున్న రాజకీయ పార్టీల్లో ముందువరుసలో ఉంది టీఆర్ఎస్. ప్రాంతీయ పార్టీలకు వస్తున్న విరాళాల్లో దాదాపు 91 శాతం వరకు కేవలం ఐదు పార్టీలకు చేరాయి. ఈసీకి ఆయా పార్టీలు ఇచ్చిన... Read more
ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అన్న కొడుకు నిహార్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి తన మద్దతును అందించారు. నిజమైన శివసేనగా తమ వర్గాన్ని గుర... Read more
ఆదిలాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న లేగదూడలను గోరక్షకులు పట్టుకున్నారు. రెండు లేగదూడలను తరలిస్తుండగా పక్కా సమాచారంతో సోనాల, గుట్టపక్క తండా యువకులు వాటిని కాపాడారు. ఏలాంటి అనుమానం రాకుండా రెండు... Read more
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ స్కామ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు లగ్జరీ కార్లు కనిపించకపోవడాన్ని ఈడీ అధికారులు గుర్తించ... Read more
బ్యాన్ చేసిన తరువాత కూడా పేరు మార్చుకుని దేశంలో అందుబాటులోకి వచ్చిన పబ్జీ గేమ్ బీజీఎంఐ పైనా నిషేధం విధించింది కేంద్రం. బీజీఎంఐ(BGMI) అంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. మరోసారి ప్రభుత్... Read more
తన బహిష్కరణను సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం పిటిషన్ పై విచారణను మద్రాస్ హైకోర్టుకు అప్పగించిన సుప్రీం
పార్టీ తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ బాధ్యతను సుప్రీం కోర్టు మద్రాస్ హైకోర్టుకు అప్పగించింది. విచారణ జరిపి మూడు వారాల్లోగా తీర్... Read more
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో నిన్న సాయంత్రం MIG-21 యుద్ధ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. వింగ్ కమాండర్ మోహిత్ రాణా (39), ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్విత... Read more
కర్ణాటకలో పుత్తూరులో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సీని... Read more
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం పంపుహౌజ్ లోకి క్రేన్ సాయంతో దిగుతుండగా.. దానికి చెందిన ఒక వైర్ తెగి ఐదుగురు కార్మికులు మరణించారు. మరొకరికి తీవ్ర... Read more
హైదరాబాద్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు 350 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. బాలికను మే 28న అమ్నీసియా పబ్ నుంచి కిడ్నాప్ చేసి ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఐద... Read more
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఏ రాష్ట్రంలో పర్యటించినా ఆయా రాష్ట్రాల సంప్రదాయా వస్త్రాలు ధరిస్టారు. అలాగే నిన్న చెన్నైలో జరిగిన చెస్ ఒలంపియాడ్ ప్రారంభోత్సవంలో కూడా తమిళ సంప్రదాయ పంచకట్టుతో హాజ... Read more
95 ఏళ్లంటే ఎవరైనా కృష్ణా..రామా.. అనుకుంటూ ఇంట్లో కూర్చుంటారు కానీ చిలుకూరి శాంతమ్మ మాత్రం పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. అదికూడా రోజూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్... Read more
మీరు రోడ్డుపై ప్రయాణించడానికి గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగిస్తున్నారా? అయితే, మీ కోసం ఒక శుభవార్త ఉంది. ఎట్టకేలకు స్ట్రీట్ వ్యూ ఫీచర్ను ఇండియాకు తీసుకొచ్చింది గూగుల్. బుధవారం సెర్చ్ ఇంజన్ దిగ్గ... Read more
చెన్నైలో జరిగిన చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ స్వదేశానికి తిరిగి వచ్చిందని ఆయన అన్నారు. భారతదేశం తొలిసారిగా ఆతిథ... Read more
స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత పార్థ ఛటర్జీని బెంగాల్ మంత్రివర్గం నుంచి తొలగించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావే... Read more
17 ఏళ్లు పైబడిన యువకులు తమ ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి 18 ఏళ్లు నిండే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని భారత ఎన్నికల సంఘం (ECI) ఈరోజు ప్రకటించింది. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్ కార్డ... Read more
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ నివాసంలో నిన్న రాత్రి చోరీ జరిగింది. మంత్రి నివాసంలోకి తాళం పగులగొట్టి దొంగ చొరబడ్డాడు. ఛటర్జీ నివాసం నుంచి అనేక వస్తువులను పెద్ద పెద్ద సంచులలో దొంగ తీసుకు... Read more
తమిళనాడులో చెన్నై లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో 44వ చెస్ ఒలింపియాడ్ను ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ మార్క్యూ ఈవెంట్ను భారత్ మొదటిసారిగా నిర్వహిస్తోంది. మోదీ పర్యటనకు... Read more
యూపీఏ మాజీ రక్షణ మంత్రి ఏ.కె ఆంథోని 2013లో పార్లమెంట్ లో మాట్లాడుతూ,, 1. నిజాన్ని ఒప్పుకోడానికి నాకు అనుమానం ఏమీ లేదు. 2. భారత్ బోర్డర్ ఏరియా తో పోలిస్తే చైనా తన బోర్డర్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్ర... Read more
ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు – సభలో గందరగోళం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత, ఎంపీ అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం చెలరేగింది. అధిర్ రంజన్.. ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అంటూ కామెంట్ చేశార... Read more