ఈ దీపావళినాటికి దేశంలోని ముఖ్యనగరాల్లో జియో 5 జి నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ముకేశ్ అంబానీ. డిసెంబర్ 2023 నాటికి దేశంలోని... Read more
దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం విచారణ-తమిళనాడు సర్కారుకు నోటీసులు..
తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై సర్కారుకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణియ... Read more
హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లు స్వీకరణ – విచారణ వచ్చేవారానికి వాయిదా
కర్నాటక విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై కర్నాటక హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది అత్యున్నత సుప్రీం ధర్మాసనం. స్పందన తెలియజేయాలంటూ కర్నాటక ప్రభుత్వానికి నోటీ... Read more
నిందితుడు షారుఖ్ అయితే అభిషేక్ అని రాశారు – మీడియా అత్యుత్సాహం – నెటిజన్ల విమర్శలతో సవరణ
ప్రేమను ఒప్పుకోని కారణంగా అంకిత అనే యువతిని ..షారుఖ్ హుస్సేన్ అనే యువకుడు సజీవదహనం చేసిన ఘటన దుమారం రేపుతోంది. అంకిత నిద్రిస్తుండగా కిటికీలోంచి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఐదురోజులపాటు ఆస్పత... Read more
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపు మేరకు ఈరోజు బంద్ తెలంగాణ రాష్ట్రంలో మతకల్లోలాలు జరిగేలాగా మునావరు షోకు అనుమతి ఇవ్వడం , గోషామాల్ ని తగలబెట్టేస్తానన్న రషీద్ ఖాన్ నీ అరెస్టు చేయకపోవడం, సౌత్... Read more
నాలాగే నరకం అనుభవిస్తూ షారుఖ్ గాడూ చావాలి – కలిచివేస్తున్న జార్ఖండ్ యువతి అంకిత మరణవాంగ్మూలం
ఐదు రోజుల క్రితం షారుఖ్ హుస్సేన్ అనే ఉన్మాది చేతిలో కాలిపోయిన జార్ఖండ్ యువతి అంకిత తెల్లవారుజామున కన్నుమూసింది. తాను చూసిన నరకం అతనూచూడాలి. తనకన్నా దారుణంగా అతను చనిపోవాలని ఆమె అన్న చివరి మా... Read more
రఫెల్ కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు జరపాలంటూ పిల్ – తిరస్కరించిన సుప్రీంకోర్టు
రఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు చేపట్టాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు.చీఫ్ జస్టిస్ లలిత్, జస్టిస్ రవీంద్రభట్ తో కూడిన ధర్మ... Read more
విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్ – తప్పుదారి పట్టించేందుకే కొత్త డ్రామా అన్న బీజేపీ
డిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రతిపాదించిన విశ్వాసతీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆపరేషన్ లోటస్ విఫలమైందని కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి అమ్ముడుపోలే... Read more
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ మాజీ లక్ష్మీనారాయణ తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు. ప్రైవేటీకరణ రాజ్యాంగంలోని ఆర్... Read more
గుజరాత్ లో సబర్మతి నదిపై నిర్మించిన అటల్ బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎల్లిస్ బ్రిడ్జ్-సర్దార్ వారధి మధ్య సబర్మతి నదిపై నిర్మించిన ఈ వంతెన స్థానికులను ఆకట్టుకుంటోంది. ఇకనుంచి బయటిన... Read more
జార్ఖండ్ రాజకీయాలు హీటెక్కాయి. సీఎం సోరెన్ శాసనసభ్యత్వంపై గవర్నర్ అనర్హత వేటు వేస్తే..ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు సోరెన్ జాగ్రత్తపడుతున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలకు... Read more
నోయిడాలోని ట్విన్ టవర్ల కూల్చివేత రేపే. దేశంలోనే మొదటిసారి బృహత్ భవనాల కూల్చివేతను చూడాలని స్థానికులే కాదు దేశం మొత్తం ఆసక్తిగా ఉన్నారు. నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ సంస్థ వీటిని నిర... Read more
ఇండియన్ ఆర్మీ ‘ప్రాజెక్ట్ జోరావార్’-సిద్ధమవుతోన్న తేలికపాటి యుద్ధట్యాంకులు, డ్రోన్లు
సరిహద్దులో ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు అదేస్థాయిలో బదులిస్తోంది ఇండియన్ ఆర్మీ. భవిష్యత్తులో కూడా చైనాను ధీటుగా ఎదుర్కొనేలా ప్రాజెక్ట్ జోరావార్ కు శ్రీకారం చుట్టింది భారతస... Read more
ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా విమెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ పాలిటిక్స్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటిక్రితం హైదరాబాద్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో భేటీ... Read more
లక్షలాదిమంది అనాథలకు అన్యాయం జరుగుతోంది-దత్తత ప్రక్రియను సరళతరం చేయండి-కేంద్రానికి సుప్రీం ఆదేశం
దత్తత ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. ప్రస్తుతం అమల్లో ఉన్న సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ప్రక్రియ సరిగా లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. దత్తత ప్రక్రియ... Read more
ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ – మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో 75 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేస్
దేశవ్యాప్తంగా అంతకంతకూ ఫాలోయింగ్ పెంచుకుంటున్న భారత ప్రధాని మోదీ చరిష్మా అంతర్జాతీయంగానూ పెరుగుతోంది. ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతల్లో మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు మోదీ. తాజాగా... Read more
రానున్న 2024 లోక్సభ ఎన్నికలకోసం ఈవీఎంలు సిద్ధమవుతున్నాయి. సమయానికి ముందుగానే ముందుగానే ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీప్యాట్లను సిద్దం చేయాలని కేంద్రప్రభుత్వ సన్నద్ధం చేయాలని క... Read more
హైదరాబాద్ రగడ నేపథ్యంలో మునావర్ షోకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు – వీహెచ్పీ సహా హిందుసంస్థల ఒత్తిడితో నిర్ణయం
కమెడియన్ మునావర్ ఫరూఖీ షోకు అనుమతి నిరాకరించారు డిల్లీ పోలీసులు. ఈ ఆదివారం షో జరగాల్సి ఉండగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో మునావర్ షో నేపథ్యంలో నెలకొన్న రగడ నే... Read more
ఆ విద్యార్థులకు మళ్లీ నీట్ – కేరళ వ్యవహారంలో బాధిత విద్యార్థులకు టెస్టింగ్ ఏజెన్సీ మెయిల్స్
నీట్ పరీక్ష సందర్భంగా కేరళలో కొందరు అమ్మాయిల లోదుస్తులు విప్పించిన వివాదంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బాలికలకు మళ్లీ నీట్ రాసే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. కొల... Read more
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ ప్రమాణ స్వీకారం – ప్రమాణ చేయించిన ద్రౌపది ముర్ము
సుప్రీం కోర్ట్ 49వ ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్వీరమణ పదవీవిరమణ ఈనెల 26త... Read more
జగేయి మతారీ జగేయి పండుగ పర్ది కే గ్రామములో ఘనంగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. పొలాల అమావాస్య పండుగ సందర్భంగా తెల్లవారు జామున గ్రామ పెద్దలు వెదురు కర్రలతో , జగేయి మాతరి జగేయి,అంటూ... Read more
మునుగోడులో ప్రచారం చేయను, ప్రజాభిప్రాయం మేరకు పీసీసీ చీఫ్ ను నియమించాలి – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హుజురాబాద్ లో లాగానే మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీ 3,4 వేల ఓట్లు తెచ్చుకుంటుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మునుగోడు ఎన్నికల ప్రచారంతో తనకు సంబంధం లే... Read more
కుప్పంపై జగన్ పగపట్టారు-టీడీపీకి పేరు వస్తుందనే హంద్రీనీవా పనులు నిలిపేశారు – చంద్రబాబు
తన నియోజకవర్గ కుప్పంపై చంద్రబాబు పగ పట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మండలంలోని జరుగు పంచాయతీలో పర్యటించిన ఆయన..అక్కడ నిలిచిపోయిన హంద్రీనీవా పనుల్ని పరిశీలించారు. కావాలనే పనులు ఆప... Read more