జనాభా పెరుగుదలను నియంత్రించే మార్గదర్శకాలను రూపొందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్ట్. జనసంఖ్య పెరుగుతున్నా సరిపడా వనరులు లేవంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ... Read more
సంస్కృతాన్ని జాతీయభాషగా చేయాలంటూ దాఖలైన పిల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ అంశాన్ని పరిశీలించడానికి సరైన వేదిక పార్లమెంట్ అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టుగా తామెందుకు ప్రకటించాలని... Read more
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న 73మందికి నోటీసులు జారీ చేసిన యోగీ ప్రభుత్వం – ఇంతకుముందే పలుమార్లు హెచ్చరికలు
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు గట్టి హెచ్చరిక చేసింది యోగీ సర్కారు.ఏకంగా 73 మందికి నోటీసులు జారీ చేసింది. జన్ సున్వాయ్ పోర్టల్, సీఎం హెల్ప్లైన్ ద్వారా స్థానిక యంత్రాగం... Read more
షోయబుల్లా ఖాన్ స్వాతంత్ర్య సమరయోధులు, నిజాంకు వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాసిన పాత్రికేయులు. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలను... Read more
గుజరాత్ అల్లర్లలో తప్పుడు పత్రాలు సృష్టించి కేసు వేసిన ఆరోపణలపై అరెస్టైన న్యాయవాది తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రెండు నెలలుగా తీస్తా పోలీసు కస్టడీలో ఉన్నారు. బ... Read more
బానిసత్వ గుర్తును చెరిపేస్తూ శివాజీ స్ఫూర్తిని నింపే రాజముద్ర – ఇండియన్ నెవీ సరికొత్త పతాక ఆవిష్కరణ
భారత నౌకాదళం సరికొత్త గుర్తును ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. బానిసత్వ గతాన్ని చెరిపేస్తూ స్ఫూర్తిమంతంగా రూపొందించారు. గుర్తులో ఇప్పటి వరకు ఉన్న సెయింట్ జార్జి క్రాస్ను తొలగించారు.... Read more
భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల... Read more
జిహాదీ కార్యకలాపాలకు మదర్సాలను వాడుకుంటే సహించబోం – బుల్డోజర్లతో కూల్చేస్తాం – హిమంత
మదర్సాలు కేంద్రం ఉగ్రకార్యకలాపాలు సాగిస్తే ఊరుకునేది లేదన్నారు అసోం సీఎం హిమంతబిశ్వాశర్మ. అన్ని మదర్సాలను కూల్చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలున... Read more
బీజేపీ ముక్త భారత్ కు కేసీఆర్ పిలుపునిచ్చారు. బిహార్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు నేతలను కలిశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని..దేశంలో గుణాత్మక మార్పునకు... Read more
కు.ని ఆపరేషన్ల క్యాంపులను తాత్కాలికంగా నిలిపేస్తూ ప్రభుత్వం నిర్ణయం -ఇబ్రహీంపట్నం ఘటనతో దిద్దుబాటు చర్యలు
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు చనిపోయిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగింది తెలంగాణ సర్కారు. కుటుంబనియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్న శిబిరాలను తాత్కాలికంగా... Read more
ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ముదురుతున్న యుద్ధం – ఆప్ ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలకు ఎల్జీ సిద్ధం
ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య జగడం ముదురుతోంది. తన పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన ఆప్ నాయకులపై వినయ్ కుమార్ సక్సేనా అన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పై మండిపడ్డారు. అలాగే... Read more
ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. మూడు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా స్థిరంగా ఉండడంతో..దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి.19... Read more
మహిళలకు గుడ్ న్యూస్. గర్భాశయ కేన్సర్ కు వాక్సిన్ వచ్చేసింది.దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ను డిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్... Read more
పేరుమోసిన అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల రివార్డు ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ముంబయిపేలుళ్ల నేపథ్యంలో అమెరికా ఎప్పుడో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీ... Read more
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని సోపోరీ ప్రాంతంలోని బొమ్... Read more
పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలోని మరో మంత్రికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మోలాయ్ ఘటక్ తాజాగా సమన్లు వెళ్లాయి.ఆయనతో టీఎంసీ ఎమ్మెల్యే మహతో కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అభిషేఖ్... Read more
మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ! మొదటి సారిగా బెంగుళూరు ఈద్గా మైదానంలో వినాయకచవితి ని జరుపుకుంటున్నారు ! గత 75 ఏళ్లుగా కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ ప... Read more
దిగ్గజ పారిశ్రామికవేత్త ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు. తాజాగా బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్... Read more
సోషల్మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సయ్యద్ అబ్దాహ్ ఖాద్రిపై పీడీయాక్ట్, అరెస్ట్ – రెచ్చగొట్టే నినాదాలు చేసిన ఖాద్రి
రాజాసింగ్ ఉదంతంలో రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ అల్లర్లకు నేతృత్వం వహించిన సోషల్మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సయ్యద్ అబ్దాహ్ ఖాద్రీపై పీడీ యాక్టు పెట్టారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే అతన్ని అరెస్ట్... Read more
కాంగ్రెస్ చీఫ్ రేసులో శశిథరూర్ పేరు? ఎన్నిక స్వేచ్ఛగా జరగాలని ఆకాంక్షిస్తున్నా :థరూర్
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకోసం షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబరు 17న పోలింగ్ జరుగనుండగా.. అక్టోబరు 19న కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు. సెప్టెంబరు 24 నుంచి నామినేషన్లు స్... Read more
భోథ్ మండలం కౌఠ (బి) గ్రామంలో సద్గురు శబరిమాత అఖండజ్యోతి ముగింపు కార్యక్రమంలో తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. శ్రావణమాసంలో అమ్మవారి జ్యోతి ప్రజ్వలన నిరం... Read more
అల్ ఖైదాతో సంబంధాలున్న ఓ మదర్సాను కూల్చివేసింది అసోం ప్రభుత్వం. బార్ పేట జిల్లాలోని ధకలియాపరాలో ఓ మదర్సాకు ఉగ్రవాదసంస్థతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు బుల్డోజర్ తో దాన్ని క... Read more
2002 గుజరాత్ అల్లర్లు, 1992 నాటి బాబ్రీ కట్టడం కూల్చివేత ఘటనలకు సబంధించి అన్ని పెండింగ్ కేసులను క్లోజ్ చేసింది సుప్రీం కోర్టు. అందులో భాగంగా… యూపీ మాజీ సీఎం, దివంగత కల్యాణ్ సింగ్ పై ఉన... Read more
జమ్ముకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దషాక్ తగిలింది. గులాంనబీ ఆజాద్ కు మద్దతుగా పెద్దఎత్తున రాజీనామాలు చేశారు స్థానిక నాయకులు. వారిలో సీనియర్లు లీడర్లున్నారు. మాజీ ముఖ్యమంత్రి తారాచంద్ సహా... Read more
భార్య, పిల్లలు, కుటుంబం లేని మోదీ కఠినాత్ముడనుకున్నా, సున్నిత మనస్కుడని ఆ రోజే తెలిసింది:గులాంనబీ ఆజాద్
రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇటీవలే కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య, పిల్లలు, కుటుంబం లేని మోదీ కఠిన హృదయుడని తాను అనుకునేవాడి... Read more