పేరుమోసిన అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల రివార్డు ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ముంబయిపేలుళ్ల నేపథ్యంలో అమెరికా ఎప్పుడో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీ... Read more
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని సోపోరీ ప్రాంతంలోని బొమ్... Read more
పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలోని మరో మంత్రికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మోలాయ్ ఘటక్ తాజాగా సమన్లు వెళ్లాయి.ఆయనతో టీఎంసీ ఎమ్మెల్యే మహతో కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అభిషేఖ్... Read more
మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ! మొదటి సారిగా బెంగుళూరు ఈద్గా మైదానంలో వినాయకచవితి ని జరుపుకుంటున్నారు ! గత 75 ఏళ్లుగా కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ ప... Read more
దిగ్గజ పారిశ్రామికవేత్త ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు. తాజాగా బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్... Read more
సోషల్మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సయ్యద్ అబ్దాహ్ ఖాద్రిపై పీడీయాక్ట్, అరెస్ట్ – రెచ్చగొట్టే నినాదాలు చేసిన ఖాద్రి
రాజాసింగ్ ఉదంతంలో రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ అల్లర్లకు నేతృత్వం వహించిన సోషల్మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సయ్యద్ అబ్దాహ్ ఖాద్రీపై పీడీ యాక్టు పెట్టారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే అతన్ని అరెస్ట్... Read more
కాంగ్రెస్ చీఫ్ రేసులో శశిథరూర్ పేరు? ఎన్నిక స్వేచ్ఛగా జరగాలని ఆకాంక్షిస్తున్నా :థరూర్
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకోసం షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబరు 17న పోలింగ్ జరుగనుండగా.. అక్టోబరు 19న కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు. సెప్టెంబరు 24 నుంచి నామినేషన్లు స్... Read more
భోథ్ మండలం కౌఠ (బి) గ్రామంలో సద్గురు శబరిమాత అఖండజ్యోతి ముగింపు కార్యక్రమంలో తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. శ్రావణమాసంలో అమ్మవారి జ్యోతి ప్రజ్వలన నిరం... Read more
అల్ ఖైదాతో సంబంధాలున్న ఓ మదర్సాను కూల్చివేసింది అసోం ప్రభుత్వం. బార్ పేట జిల్లాలోని ధకలియాపరాలో ఓ మదర్సాకు ఉగ్రవాదసంస్థతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు బుల్డోజర్ తో దాన్ని క... Read more
2002 గుజరాత్ అల్లర్లు, 1992 నాటి బాబ్రీ కట్టడం కూల్చివేత ఘటనలకు సబంధించి అన్ని పెండింగ్ కేసులను క్లోజ్ చేసింది సుప్రీం కోర్టు. అందులో భాగంగా… యూపీ మాజీ సీఎం, దివంగత కల్యాణ్ సింగ్ పై ఉన... Read more
జమ్ముకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దషాక్ తగిలింది. గులాంనబీ ఆజాద్ కు మద్దతుగా పెద్దఎత్తున రాజీనామాలు చేశారు స్థానిక నాయకులు. వారిలో సీనియర్లు లీడర్లున్నారు. మాజీ ముఖ్యమంత్రి తారాచంద్ సహా... Read more
భార్య, పిల్లలు, కుటుంబం లేని మోదీ కఠినాత్ముడనుకున్నా, సున్నిత మనస్కుడని ఆ రోజే తెలిసింది:గులాంనబీ ఆజాద్
రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇటీవలే కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య, పిల్లలు, కుటుంబం లేని మోదీ కఠిన హృదయుడని తాను అనుకునేవాడి... Read more
ఈ దీపావళినాటికి దేశంలోని ముఖ్యనగరాల్లో జియో 5 జి నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ముకేశ్ అంబానీ. డిసెంబర్ 2023 నాటికి దేశంలోని... Read more
దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం విచారణ-తమిళనాడు సర్కారుకు నోటీసులు..
తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై సర్కారుకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణియ... Read more
హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లు స్వీకరణ – విచారణ వచ్చేవారానికి వాయిదా
కర్నాటక విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై కర్నాటక హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది అత్యున్నత సుప్రీం ధర్మాసనం. స్పందన తెలియజేయాలంటూ కర్నాటక ప్రభుత్వానికి నోటీ... Read more
నిందితుడు షారుఖ్ అయితే అభిషేక్ అని రాశారు – మీడియా అత్యుత్సాహం – నెటిజన్ల విమర్శలతో సవరణ
ప్రేమను ఒప్పుకోని కారణంగా అంకిత అనే యువతిని ..షారుఖ్ హుస్సేన్ అనే యువకుడు సజీవదహనం చేసిన ఘటన దుమారం రేపుతోంది. అంకిత నిద్రిస్తుండగా కిటికీలోంచి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఐదురోజులపాటు ఆస్పత... Read more
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపు మేరకు ఈరోజు బంద్ తెలంగాణ రాష్ట్రంలో మతకల్లోలాలు జరిగేలాగా మునావరు షోకు అనుమతి ఇవ్వడం , గోషామాల్ ని తగలబెట్టేస్తానన్న రషీద్ ఖాన్ నీ అరెస్టు చేయకపోవడం, సౌత్... Read more
నాలాగే నరకం అనుభవిస్తూ షారుఖ్ గాడూ చావాలి – కలిచివేస్తున్న జార్ఖండ్ యువతి అంకిత మరణవాంగ్మూలం
ఐదు రోజుల క్రితం షారుఖ్ హుస్సేన్ అనే ఉన్మాది చేతిలో కాలిపోయిన జార్ఖండ్ యువతి అంకిత తెల్లవారుజామున కన్నుమూసింది. తాను చూసిన నరకం అతనూచూడాలి. తనకన్నా దారుణంగా అతను చనిపోవాలని ఆమె అన్న చివరి మా... Read more
రఫెల్ కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు జరపాలంటూ పిల్ – తిరస్కరించిన సుప్రీంకోర్టు
రఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు చేపట్టాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు.చీఫ్ జస్టిస్ లలిత్, జస్టిస్ రవీంద్రభట్ తో కూడిన ధర్మ... Read more
విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్ – తప్పుదారి పట్టించేందుకే కొత్త డ్రామా అన్న బీజేపీ
డిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రతిపాదించిన విశ్వాసతీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆపరేషన్ లోటస్ విఫలమైందని కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి అమ్ముడుపోలే... Read more
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ మాజీ లక్ష్మీనారాయణ తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు. ప్రైవేటీకరణ రాజ్యాంగంలోని ఆర్... Read more
గుజరాత్ లో సబర్మతి నదిపై నిర్మించిన అటల్ బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎల్లిస్ బ్రిడ్జ్-సర్దార్ వారధి మధ్య సబర్మతి నదిపై నిర్మించిన ఈ వంతెన స్థానికులను ఆకట్టుకుంటోంది. ఇకనుంచి బయటిన... Read more
జార్ఖండ్ రాజకీయాలు హీటెక్కాయి. సీఎం సోరెన్ శాసనసభ్యత్వంపై గవర్నర్ అనర్హత వేటు వేస్తే..ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు సోరెన్ జాగ్రత్తపడుతున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలకు... Read more