నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీచేసింది. షబ్బీర్ అలీ, సుదర్శన్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, రేణుకాచౌదరి, గీతారెడ్డిసహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింద... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో చేతులు మారిన కోట్ల రూపాయలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు సేకరిస్తోంది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా ముందుగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సా... Read more
బీజేపీ నేతల జోకర్ ట్వీట్పై స్పందించారు ఎంపీ ధర్మపురి అరవింద్. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమే ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతల... Read more
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై.. టీడీపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. చెల్లెలు షర్మిల సైతం ఆయనపేరు మార్చవద్దన్నారన... Read more
పాపులర్ ఫ్రంట్ ఆ ఫ్ ఇండియా (PFI)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతా... Read more
కాంగ్రె్సలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పోటీచేయడం దాదాపు ఖాయమైపోయింది. ఆయనపై కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి... Read more
రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ స్కాం కేసులో బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది సీబీఐ. అయితే సీబీఐకి సమాధానం ఇ... Read more
74 ఏళ్లతరువాత భారత్ కి అరుదైన చీతాలు – కూనా నేషనల్ పార్క్ లోకి వాటిని వదిలిన ప్రధాని
అరుదైన చిరుత జాతి భారత్ లో అడుగుపెట్టింది. 70ఏళ్ల తరువాత ఆ చిరుతలు ఇక్కడకు చేరాయి.మధ్య ప్రదేశ్ లోని కూనా నేషనల్ పార్క్ లో చీతా ప్రాజెక్టును ప్రారంభిస్తూ వాటిని అందులోకి విడిచారు మోదీ. నమీబియ... Read more
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు వచ్చిన బహుమతులను నేటినుంచి వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో దేశ, విదేశాలకు చెందిన పలువురు ఇచ్చిన జ్ఞాపికలు సైతం ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి ప్రధాని... Read more
కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ నుండి మీనా మసీదును తొలగించాలంటూ మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఠాకూర్ కేశవ్ దేవ్ జీ ఆలయంలో కొంత పైభాగం పైన మసీదు నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. శ్రీ కృష్ణ జన... Read more
న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు పెంచాలని నిర్ణయించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈమేరకు రాజ్యాంగంలో సవరణ కోరుతూ తీర్మానం చేసింది. ఇటీవలే రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, హైకోర్ట్ బార్ అసోసియేషన్ల ఆఫీస్... Read more
బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా – నితీష్ ప్రకటన
సంచలన ప్రకటన చేశారు బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్. 2024 ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.బీజేపీతో ఇటీవలే బంధాన్ని... Read more
నాడు బాబ్రీ కట్టడం తాళాలు తెరిచి తప్పుచేశాం – వివాదాస్పదమవుతున్న కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ వ్యాఖ్యలు
ఆప్ మాజీ నాయకుడు ఆశుతోష్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాంరమేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పార్టీ చేసిన చారిత్రక తప్పుల గురించి ప్రస్తావిస్తూ…తాము తప్... Read more
వక్ఫ్ బోర్డ్ అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ – ఏసీబీ సోదాల్లో పెద్దఎత్తున నగదు, లైసెన్స్ లేని పిస్టల్ స్వాధీనం
వక్ఫ్ బోర్డు అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయనింటితో పాటు పలు ప్రాంతాల్లో మెరుపుదాడులు చేసింది. సోదాల్లో 12 లక్షలను స్వాధీనం చేసుకున్న అధికారు... Read more
తెలంగాణ విమోచనకు 75 ఏళ్లు. నిరంకుశ నిజాం మెడలు వంచి స్వతంత్ర భారతంలో తెలంగాణ విలీనం అయింది. బందూకులు పట్టిన వెట్టి బతుకులు నిజాంపై పోరుకు తొడగొట్టాయి. వేలాదిమంది బలిదానాల ఫలితంగా తెలంగాణ స్వ... Read more
ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా డిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ భోజన ప్రియులకు సూపర్ ఆఫర్ ఇచ్చింది. మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన థాలీ సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. దానికి... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగవంతం-హైదరాబాద్ సహా 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఢిల్లీ సహా ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ 25 టీంలు హైదరాబాద్ లో తని... Read more
ఉత్తరప్రదేశ్ ఘోరం జరిగింది. 7ఏళ్ల దళితబాలికపై అత్యాచారం జరిగింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చందౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. తన కుమార్తె ఇంటి ముందు ఆడుక... Read more
కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ నుండి మీనా మసీదును తొలగించాలంటూ మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఠాకూర్ కేశవ్ దేవ్ జీ ఆలయంలో కొంత పైభాగం పైన మసీదు నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. శ్రీ క... Read more
భారీ డ్రగ్ రాకెట్ ను ఛేదించిన గుజరాత్ పోలీసులు – 200 వందల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
మరో అతిపెద్ద రాకెట్ ను పోలీసులు చేదించారు. భారత్ లోకి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలను దింపాలన్న పాకిస్తాన్ కుట్రల్ని భగ్నం చేస్తూ 2 వందల కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. పాకిస్తాన్ నుంచి... Read more
తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో సెప్టెంబర్ 13 ప్రత్యేకమైన రోజని బిజెపి రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు… బీజేపీ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం లో సర్దార్ వల్ల... Read more
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని కావేరి నది దక్షిణ ఒడ్డున ఉన్న గ్రామం తిరుచెంతురై. హిందూ మెజారిటీ జనాభాగా ఉన్న ఈ గ్రామం పేరు సడన్ గా మీడియాలోకి వచ్చింది. కారణం? ఈ గ్రామానికి సమీప గ్రామమైన ముల... Read more
చైనా భస్మాసుర హస్తం బంగ్లాదేశ్ మీద కూడా పెట్టింది ! బంగ్లాదేశ్ లో చైనా కంపనీలు పన్ను ఎగవేసినట్లు తాజాగా చేసిన ఆకస్మిక దాడులలో బయటపడ్డది! ఇప్పటికే మన దేశంలో చైనా మొబైల్ సంస్థలు అయిన వివో,అప్ప... Read more
ఎవ్వరు ఏమనుకున్నా సిగ్గేమిటి నాకు ? భారత దేశ ఆర్ధికాభివృద్ధి మీద ఎప్పుడూ వ్యతిరేక వార్తలు వ్రాసే న్యూయార్క్ టైమ్స్ ఆ మాటకొస్తే డబ్బులు తీసుకొని ఎవరు ఎలా చెపితే అలా వ్రాస్తుంది న్యూయార్క్ టైమ... Read more
]అటార్నీ జనరల్ గా మరోసారి ముకుల్ రోహత్గీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ రిటైర్మెంట్ ఉండడంతో ఆయన స్థానంలో మళ్లీ రోహత్గీ వస్తారని సమాచారం. గతంలో ఏజీగా... Read more