అసోంలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరగడం కారణంగా మూడు ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పటి వరకు 25 మందిని మరణించారు, అసోంలో అత్యధిక నష్టం వాటిల్లింది. అస్సాం స్టేట్ డిజాస్... Read more
అరుణాచల్ పర్యటనలో అమిత్ షా – తిరప్ జిల్లాలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి
అరుణాచల్ ప్రదేశ్ లో రెండు రోజుల పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తిరప్ జిల్లాలోని నరోత్తమ్ నగర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ షా వివిధ కార్యక్రమాలకు హాజరై... Read more
హత్యాయత్నం కేసులో పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూను పటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు.30ఏళ్లనాటి ఆ కేసులో సిద్దూకు ఏడాదిజైలు శిక్షను విధిస్తూ సుప్రీం ధర్మాసనం. దీంతో సిద్దూ కో... Read more
చీటింగ్ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు ఎస్పీనేత ఆజంఖాన్. ఖాన్ కుమారుడు ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం, ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ(లోహియా) నాయకు... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో జారీ చేసిన సర్వే ఆర్డర్పై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదు సముదాయాన్ని వీడియోగ్రాఫిక్ సర్వే చేయాల... Read more
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో బయటపడిన శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ అన్నారు. దాన్ని హిందూ పక్షం నిరూపించగలదన్నారు. “ఈ విషయం సంక్లిష్టంగా ఉంది.... Read more
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు మరోమలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్కౌంటర్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ... Read more
జాతీయ ఈ-విధాన్ ప్రాజెక్ట్ కింద పేపర్లెస్గా మారనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ – సభ్యుల కోసం 416 టాబ్లెట్లను ఇన్స్టాలేషన్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ ప్రాజెక్ట్ కింద ఉత్తరప్రదేశ్ ఈ-విధాన్ భవన్ పురోగతిని గురువారం పరిశీలించారు. ఈ పేపర్లెస్ డిజ... Read more
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం నుంచి రెండు రోజుల అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. మే 21, 22 తేదీల్లో ఈశాన్య రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా హోం మంత్రి బహిరంగ కార్యక్రమాలకు... Read more
స్వదేశీ హైపర్లూప్ సిస్టం అభివృద్దిపై ఇండియన్ రైల్వే దృష్టి – మద్రాస్ ఐఐటీతో కలిసి ప్రాజెక్ట్
‘స్వదేశీ’ హైపర్లూప్ సిస్టమ్ అభివృద్ధి కోసం IIT మద్రాస్తో చేతులు కలిపింది ఇండియన్ రైల్వె. 8.34 కోట్ల అంచనా వ్యయంతో ఇన్స్టిట్యూట్లో హైపర్లూప్ టెక్నాలజీల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలె... Read more
ప్రాచీన_విశ్వనాధ_శివలింగం 100అడుగులా!!! కాశీ నుండి ఐబాక్ ఎత్తుకుపోయిన ధనం 1400ఒంటెలపై_ఘోరికి పంపబడ్డాయి!!! ఇప్పుడు కాదు 1854లొనేకోర్ట్ లో జ్ఞానవాపి మస్జీద్ పై కేస్ వేశారు!!! ఇప్పటివరకు జరిగి... Read more
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది భారత బాక్సర్ నిఖత్ జరీన్. తెలంగాణకు చెందిన జరీన్… ప్రపంచ చాంపియన్షిప్లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ల... Read more
వారాణాసిలో జ్ఞాన్వాపి వద్ద వివాదాస్పద కట్టడ ప్రాంగణంలో కోర్టు ఆదేశానుసారం మే 16న జరిపిన సర్వేలో ఒక పురాతనమైన శివలింగం వెలుగులోకి వచ్చింది. జ్ఞాన్వాపి విషయానికి వస్తే గతంలో అక్కడ దేవస్థానం... Read more
బహుశా వివాదాస్పదమయ్యే ఒక తీర్పులో మహారాష్ట్రలోని జువైనల్ జస్టిస్ బోర్డు ISIS ఉగ్రవాద దోషిని విడుదల చేయాలని నిర్ణయించింది. అతని విడుదల కు ఆదేశిస్తూ అతను వుండే ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులకు... Read more
అసోం రాష్ట్రంలోని 27 జిల్లాల్లో వరదల కారణంగా 6.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. బరాక్ లోయ, దిమా హసావో సహా హొజాయ్ ప్రాంతాలు ఎక్కువగా విపత్తుకు గురయ్యాయి. నీటి ఎద్దడి కారణంగా అనేక చోట్ల రో... Read more
మథుర షాహీ ఈద్గా మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు కోర్ట్ అంగీకరించింది. కృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదును వీడియో తీయాలని పిటిషన్ దాఖలైంది. వారణాశి జ్ఞాన... Read more
జైలు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హంతకుడు పెరరివాళన్ తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరరివాళన్ ఏడో నిందితుడు. 31ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించాడు పెరరివాళన్. విడుదలై... Read more
పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ బీజేపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని విమర్శించినందుకు ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీతీరుపై సన్నిహితుల దగ్గర... Read more
జ్ఞానవాపి వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని సివిల్ కోర్టుకు సుప్రీం ఆదేశం – విచారణ రేపటికి వాయిదా
కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించేందుకు వారణాసిలోని కోర్టు నియమించిన కమిషన్ నివేదికను సమర్పించింది. మే 14 నుంచి 16 వరకు నిర్వహించిన సర్వే పనుల నివ... Read more
1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఇవాళ ఏడాది జైలు శిక్ష విధించింది. రోడ్డుపై దాడి చేసి ఒకరి హత్యకు కారణమైన కేసులో సిద్ధూను... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్ర... Read more
ఉగ్రవాదులకు నిధుల కేసులో కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ ను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు
తీవ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. మాలిక్ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాల్సిందిగా ఎన్ఐఏ అధికారులను ప్రత్యేక న్య... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26న తెలంగాణ రానున్నారు. ఆరోజు ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) వార్షికోత్సవంలో పాల్గ... Read more
హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన గుజరాత్ ఎంఐఎం నేత డానిష్ ఖురేషిని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారణాశి జ్ఞానవాపి మసీదులో శివలింగాన్ని గురించి ప్రస్తావిస్తూ హిం... Read more
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపించారాయన. 2016 నుంచి అనిల్ బైజల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్... Read more