జ్ఞానవాపి మసీదు కేసులో విచారణ గురువారానికి వాయిదా – సర్వే నివేదికపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఇరు వర్గాలకు కోర్ట్ ఆదేశం
జ్ఞానవాపి మసీద్ కేసులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు వారణాసి జిల్లా కోర్టు స్పష్టం చేసింది. సర్వే నివేదికలో ఏవైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లోగా త... Read more
క్వాడ్ సమ్మిట్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోదీ. ఇరుదేశాల మధ్య బంధం బలోపేతానికి కట్టుబడిఉన్నట్టు ఈ సందర్భంగా బైడెన్ తెలిపారు. అయితే ఎజెండాలో లేని అంశా... Read more
అవినీతి ఆరోపణలతో బర్తరఫ్ అయిన పంజాబ్ తాజామాజీ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రిపై ఆరోపణలకు సంబంధించి బలమైన ఆధారాలుండడంతో కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు సీఎం భగవం... Read more
కుతుబ్ మినార్ ఉన్నప్రదేశంలో హిందూ ఆలయాన్ని పునరుద్ధరించాలన్న అభ్యర్థనను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. ఈ కేసులో ఏఎస్ఐ సాకేత్ కోర్టుకు ప్రత్యుత్తరం సమర్పించింది. కుతుబ్ మినార్... Read more
ఆర్ఎస్ఎస్ శాఖాల్లోలాగా విద్వేషం నింపడం లేదు – హిమంత మదర్సా వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్
మదర్సాలపై అసోం సీఎం హిమంతబిశ్వాశర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. హిమంతపై మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఆర్ఎస్ఎస్ శాఖల్లోలాగా మదర్సాల్లో విద్వేషం నింపడంలేదని వ్యాఖ్యాని... Read more
అండమాన్ & నికోబార్ దీవులలో వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం – ఆకట్టుకుంటున్న టెర్మినల్
అండమాన్ & నికోబార్ పోర్ట్ బ్లెయిర్ లో వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కు సంబందించిన కొన్ని అద్భుతమైన ఫోటోలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల... Read more
అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడని ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అతని మేనల్లుడు అలీషా పార్కర్ ఈవిషయం చెప్పాడని అధికారులు తెలిపారు.... Read more
ముస్లిం యువకులు దాడి చేస్తే హిందువులు దాడి చేశారని యువకుడి ప్రచారం – అబద్దమని తేలడంతో అరదండాలు
తనను జైశ్రీరామ్ అనమని బలవంతపెట్టి.. తన దగ్గరున్న డబ్బులు లాక్కెళ్లారంటూ ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసి వైరల్ చేశాడు. అయితే ఆ ఆకతాయి చెప్పినవన్నీ అబద్ధాలని తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్... Read more
రాంబన్ సొరంగం కూల్చివేత ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల పానెల్ ఏర్పాటు చేసిన కేంద్రం – నివేదక ఆధారంగా చర్యలు
జమ్మూ-శ్రీనగర్ హైవేపై రాంబన్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో దర్యాప్తుకోసం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది కేంద్రం. ప్రమాదానికి గల కారణాలను పరిశోధించి.. నివారణ చర్యలను సూచించడంతోపా... Read more
సర్వీస్ ఛార్జీలపై రెస్టారెంట్లను హెచ్చరించిన కేంద్రం – బలవంతపు వసూలు సరికాదన్న కేంద్రం
సర్వీస్ ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం రెస్టారెంట్లను హెచ్చరించింది. ఈ విషయంపై చర్చించడానికి జూన్ 2 న నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) తో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.... Read more
నవజ్యోత్ సింగ్ సిద్ధూ ; ఖైదీ నెంబర్ 241383-పంజాబ్ లోని పాటియాల జైల్. 1. డిసెంబర్ 27, 1988 పంజాబ్ లోని పాటియాలా నగరంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ రోడ్డుకి అడ్డంగా తన మారుతి జీప్సి కారుని నిలిపి ఉం... Read more
అవినీతి ఆరోపణలపై ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయ్ సింగ్లాను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. కాంట్రాక్టుల కోసం అధికారుల నుంచి 1 శాతం కమీషన్ డిమాండ్ చేసినట్టు త... Read more
మదర్సాలను కీర్తించిన జర్నలిస్టుకు NCPCR చైర్మన్ కౌంటర్- వాటిని సమర్థించడం అంటే బాలల హక్కుల్ని ఉల్లంఘించడమేనన్న ప్రియాంక్
ట్విట్టర్ వేదిగ్గా మదర్సాలను పొగిడిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రణ్ విజయ్ సింగ్ పై మండిపడ్డారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ ప్రియాంక్ కనూంగో. మదర్సాలు సాధారణ పాఠశాలలవంటివే తప్ప మరేం... Read more
మరో మూడు రోజుల పాటు దేశ రాజధానిలో ఉంది, జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులతో భేటీ కావాలని అనుకున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు షెడ్యూల్ కన్నా మూడు రోజుల ముందే హైదరాబాద్ కు తిరిగి రావడం రాజకీయ వర... Read more
శివుణ్ణి అవమానిస్తే 2 గంటల్లో బెయిల్ – శరద్ పవార్ ని అవమానిస్తే 14 రోజులు జైలు – ఇదేం న్యాయ వ్యవస్థ
శివుణ్ణి అవమానిస్తే 2 గంటల్లో బెయిల్. ఇదే దేశంలో శరద్ పవార్ ని అవమానిస్తే 14 రోజులు జైల్. ఇదీ ఈ దేశ న్యాయ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎవరి గుప్పెట్లో ఉంది? ఎందుకంటే హిందువులు చేతకాని వారు, చవటలు, చీమ... Read more
ఉరుములతో కూడిన భారీ వర్షం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను ముంచేసింది.ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారత వాతావరణ శాఖ (IMD) దేశ రాజధానిలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని ముందే అంచనా వేసింది. ఉదయం 5... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం వాదనలను పూర్తి చేసింది. ఈ కేసులో సివిల్ దావాను జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎకె విశ్వేషా విచారించారు. దీనిపై మంగళవారం కోర్టు నిర్ణయం తీసుకోన... Read more
హోంమంత్రి అమిత్ షా ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించారు. సతీమణితో కలిసి వెళ్లారు షా. సంగ్రహాలయాన్ని గత నెలలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిని ఢిల్లీలోని తీన్ మూర్తి... Read more
ఆశా వర్కర్స్ కు “గ్లోబల్ హెల్త్ లీడర్స్” అవార్డును ప్రదానం చేసిన WHO – ప్రధాని మోదీ హర్షం
భారతదేశానికి చెందిన ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మే 22న గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డ్-2022తో సత్కరించింది. “ప్రపంచ ఆరోగ్యాన్ని అభివృ... Read more
ప్రధాని మోదీ జపాన్ వెళ్లారు.. క్వాడ్ సమ్మిట్లో ఆయన పాల్గొననున్నారు. కోవిడ్ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత మోదీ అధికారిక విదేశీ పర్యటనలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన పర్యటన పై ఓ ఆసక... Read more
పోర్చుగీసు వారు ధ్వంసం చేసిన దేవాలయాలను పునర్నిర్మించాల్సి ఉంది – గోవా సీఎం ప్రమోద్ సావంత్
గోవాలో పోర్చుగీస్ వాళ్లు ధ్వంసం చేసిన ఆలయాలను పునర్మించాల్సి ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. పర్యాటకులను దేవాలయాల వైపు ఆకర్షించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని వ్యాఖ్యానించ... Read more
ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు భారాన్ని కేంద్రం మాత్రమే భరిస్తుంది – ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా, పెట్రోలుపై లీటర్కు రూ.8 తగ్గింపు, డీజిల్పై రూ.6 తగ్గింపుపై పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించార... Read more
మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా ఎందుకు? అదేమైనా మసీదా? – రాణా దంపతులపై రాజ్ ఠాక్రే అసహనం
ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసంలో చాలీసాచదువుతానని ప్రకటించి జైలుకెళ్లిన రాణా దంపతులపై మండిపడ్డారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. మసీదులో లౌడ్ స్పీకర్లలో అజాన్ వినబడితే, హనుమాన్ చాలీసా ప్లే చేయమని... Read more
ఆశ్చర్యపోవడానికి అక్కడ ఏమీ లేదు! తరతరాల నుండి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చట్ట పరిధిలో విషయం బయటపడ్డది కనుక చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కానీ ఇదేమీ పెద్ద విషయం కాదు. అసలు ఆశ్చర్యపోవాల్సిం... Read more
భారతదేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నవీకరించిన అధికారిక డేటా ప్రకారం ఇవాళ 2,323 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 14,996 కి తగ్గింది. 25 మరణాలతో మరణాల సంఖ్య 5,... Read more