యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది ఇస్లామిక్ సంస్థ జమియత్-ఉలమా-ఏ-హింద్. ఇది ముస్లిం పౌర విషయాలలో ఏకరూపతను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ... Read more
‘నేను శివ భక్తుడిని, నా పూర్వీకులు రాజ్పుత్లు – మధ్యప్రదేశ్ లో ఘర్ వాపసీ ద్వారా సనాతన ధర్మాన్ని స్వీకరించిన షేక్ జాఫర్ ఖురేషీ
మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో షేక్ జాఫర్ ఖురేషీ అనే ముస్లిం వ్యక్తి ఇస్లాంను త్యజించి హిందూ మతాన్ని స్వీకరించాడు. 46 ఏళ్ల షేక్తో పశుపతినాథ్ ఆలయంలో మహామండలేశ్వర స్వామి చిదంబరానంద సరస్వతి... Read more
ఉత్తరప్రదేశ్లో వీధుల్లో ఇక నమాజ్ ఉండదు, వీధుల్లో లౌడ్ స్పీకర్ల తొలగింపుతో ప్రజలకు గొప్ప ఉపశమనం – సీఎం యోగి
ఉత్తరప్రదేశ్లోని వీధుల్లో ఇక నమాజ్ ఉండదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మతపరమైన ప్రదేశాల నుంచి వేలాది మైకులు, లౌడ్ స్పీకర్లను తొలగించామని, గతంలో లౌడ్ స్పీకర్ల శబ్దంతో ఇబ్బంది పడ... Read more
యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కార్తీక్ గోపీనాథ్ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. కార్తీక్ ఇళయ భారతం ఛానెల్ని నిర్వహించే ప్రముఖ తమిళ యూట్యూబర్. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాన్న... Read more
కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడానికి “పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్”
ప్రధానమంత్రి నరేంద్ర ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద బెనిఫిట్స్ ను విడుదల చేశారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు కోవిడ్-19 మహమ్మ... Read more
కేరళలోని అలప్పుజాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నిర్వహించిన ర్యాలీలో హిందువులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మతపరమైన నినాదాలు చేసిన బాలుడి తండ్రిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలు... Read more
ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL-15 సీజన్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఈ సీజన్లో టోర్నమెంట్లో చేరిన రెండు కొత్త జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్, ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియ... Read more
కర్ణాటకలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. ఒక ముస్లిం యువతి హిందూ దళిత యువకుడితో ప్రేమలో పడగా ఆ యువకుడైన అమ్మాయి సోదరులు పొట్టనబెట్టుకున్నారు. విజయ్ కాంబ్లే అనే వ్యక్తిని హత్య చేసిన 19 ఏళ... Read more
భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ ఢిల్లీ యూనిట్ నేత నూపుర్ శర్మకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో అనేక హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబేర... Read more
యాసిన్ మాలిక్కు జైలు శిక్ష విధించడాన్ని తప్పుబట్టిన ఇస్లామిక్ సహకార సంఘంపై భారత్ మండిపడింది. తీర్పును తప్పుపట్టడం ద్వారా ఈ సంఘం ఉగ్రవాద కార్యకలాపాలను పరోక్షంగా సమర్థిస్తున్నారని మండిపడింది.... Read more
కర్ణాటకలో రాబోయే రాజ్యసభ ఎన్నికలలోగానీ లేదా అసెంబ్లీ ఎన్నికలలోగానీ తమ పార్టీ, జేడీ(ఎస్) మధ్య ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ నుంచి... Read more
యోగీని కలిసిన ఎస్పీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం – గతంలో షాజిల్ అక్రమంగా నిర్మించిన పెట్రోల్ బంక్ కూల్చివేత
సమాజ్వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం అన్సారీకి సీఎం యోగీని కలిశారు. కొద్ది రోజుల క్రితం షాజిల్ కు చెందిన అక్రమ పెట్రోల్ పంపును అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దాని లైసెన్స్... Read more
రాష్ట్రంలోని 424 మందికి అందించిన భద్రతను ఉపసంహరించుకుంది పంజాబ్ ప్రభుత్వం. భద్రతను ఉపసంహరించుకున్న వారిలో పలువురు రిటైర్డ్ పోలీసు అధికారులు, మత పెద్దలు సహా రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఏప్రిల్... Read more
జ్ఞానవాపి మసీదు వీడియో సర్వే ఫలితాలను బహిర్గతం చేయవద్దు – కోర్టును కోరిన ముస్లిం పక్షం
వివాదాస్పద జ్ఞానవాపి నిర్మాణంపై కొనసాగుతున్న కేసులో ముస్లిం పక్షం వివాదాస్పద స్థలం యొక్క వీడియో సర్వేను బహిర్గతం చేయవద్దని మే 27న కోర్టును కోరింది. కోర్టు నియమించిన కమిషనర్ సర్వే రిపోర్ట్ రి... Read more
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్గా పేరుగాంచిన 22 ఏళ్ల హైదరాబాద్కు చెందిన నీలకంఠ భాను ప్రకాష్ మరో మైలురాయిని సాధించాడు. అతను స్థాపించిన మ్యాథ్ ఎడ్-టెక్ స్టార్ట్-అప్ అయిన... Read more
జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మే 31న విచారణకోసం న్యూఢిల్లీలోని కార్యాలయానికి హాజరుకావల్సిందిగా కోరింది. గతంలో సమన్లు జారీ చేసినపుడు ఆయన హ... Read more
ఉత్తరాఖండ్లో 1985 వరకు ఒక్క మసీదు లేదు, ఇప్పుడు 2000 కంటే ఎక్కువయ్యాయి, ఆ పాపం కాంగ్రెస్ దే: స్వామి దర్శన్ భారతి
అక్రమ మజార్లు, మాదకద్రవ్యాల బానిసలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అనుభవజ్ఞుడైన సాధువు స్వామి దర్శన్ భారతి, రాష్ట్రంలో పరిస్థితి గురించి మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 1985 వర... Read more
అసోంకు చెందిన ఓ యువ ఐఏఎస్ అధికారిణి తన పనితీరుతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమెనే అసోం కచర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి. 2013 కేడర్ ఐఏఎస్ అధికారి. వరద సంక్షోభ సమయంలో ఆమె చేసిన సే... Read more
కర్ణాటకలో హిజాబ్ ధరించి కాలేజీకు వచ్చిన ముస్లిం విద్యార్థులు – కోర్టు ఉత్తర్వును అమలు చేయాలని విద్యార్థుల నిరసనలు
కర్ణాటకలో మరోసారి హిజాబ్ వివాదం మళ్లీ రగులుతోంది. వెలుగులోకి వచ్చింది. పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ పై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన దాదాపు నెల తర్వాత.. మంగళూరు... Read more
కశ్మీరీ నటి అమ్రీనా భట్ను కాల్చి చంపిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం – ఎన్కౌంటర్ లో మట్టుబెట్టిన పోలీసులు
కశ్మీర్లోని బుద్గావ్ జిల్లాలో కశ్మీరీ నటి, గాయని అమ్రీనా భట్ను హతమార్చిన ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులను ఈరోజు జమ్మూ కశ్మీర్ పోలీసులు మట్టుబెట్టారు. ఉగ్రవాదులను షాహిద్ ముస్తాక్... Read more
యాసిన్ మాలిక్కు శిక్షను నిరసిస్తూ అమర్నాథ్ యాత్రను అడ్డుకొండి – కశ్మీరీ ముస్లింలకు సిఖ్స్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పిలుపు
టెర్రర్ ఫండింగ్ కేసులో పాకిస్థాన్ అనుకూల కశ్మీరీ ఉగ్రవాది యాసిన్ మాలిక్కు ప్రత్యేక NIA కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన ఒక రోజు తర్వాత, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టి... Read more
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తుపాకీతో కాల్చుకుని మాజీమంత్రి రాజేంద్ర బహుగుణ ప్రాణాలు తీసుకున్నారు. తన కుమార్తెను వేధించారంటూ ఆయన సొంత కోడలే కేసు పెట్టడంతో మ... Read more
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రికి నాలుగేళ్ల జైలుశిక్ష – 50లక్షల రూపాయల జరిమానా
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా విధించింది. చౌతాల... Read more
కృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న వివాదాస్పద షాహీ ఈద్గా మసీదులో ఉన్న మతపరమైన శాసనాలు, కళాఖండాలు లేదా చిహ్నాలను ధ్వంసం చేయకుండా ముస్లింలను ఆ ప్రాంతంలోకి నిషేధించాలని మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది.... Read more
లద్దాక్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు భారత సైనికులు చనిపోయారు. 26 మంది సైనికులు పార్తాపూర్ ట్రాన్సిట్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టర్ ఫార్వర్డ్ లొకేషన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. థో... Read more