నిందితులు వేధిస్తేనే బాలికలు బయటకొచ్చారు – మైనర్ రేప్ కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు
హైద్రాబాద్ లో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు రిమాండ్ రిపోర్టులోనూ అంతే సంచలన విషయాలు నమోదు అయ్యాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను నిందితులు వేధించినట్లు పేర్కొన్నారు.... Read more
భారత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గల్ఫ్ దేశాల డిమాండ్ – నూపుర్,జిందాల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికేం సంబంధమంటూ భారత్ కౌంటర్
నూపుర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ దేశాల్లో సౌదీఅరేబియా చేరింది. ఆమె వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని సౌదీ విదేశాంగ శాఖ శాఖ అభ్యంతరం తెలిపింది. అందరి మత విశ్వాసాలను పరస్పరం గౌరవ... Read more
నోట్లపై గాంధీని తొలగించి రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాంతో భర్తీ చేస్తున్నారన్న ప్రచారాన్ని కొట్టేసిన RBI
ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫోటో స్థానంలో ఇతర ప్రముఖుల ఫొటోలతో మార్చనున్నారన్న వార్తలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తోసిపుచ్చింది. గాంధీ ఫోటోను రవీంద్రనాథ్ ఠాగూర్, APJ అబ్దు... Read more
ఒఐసీ ప్రకటనపై భారత్ ఆగ్రహం – మైనారిటీల విషయంలో ఏ దేశం తీరు ఎలా ఉందో ప్రపంచానికి తెలుసంటూ పాక్ కూ చురక
మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్, ఆర్గనేజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) దీనిపై ప్రకటనలు చేయడంపై భారత్ సైతం ఘాటుగానే స్పంది... Read more
హిందూ దేవత నగ్న చిత్రాన్ని పెయింటింగ్ వేసిన MF హుస్సేన్కు పౌరసత్వం – ప్రవక్తను ఏదో అన్నందుకు కలత చెందిన ఖతార్
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 5న ఖతార్లోని భారత రాయబారిని పిలిపించి.. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను అధికారికంగా ఖండించింది. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నేత... Read more
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్ట్ చేయాల్సిందేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యల వల్ల అరబ్ కంట్రీస్ లో భారత్... Read more
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిందని వచ్చిన ఆరోపణలపై ఇద్దరు పార్టీ నేతలపై బీజేపీ వేటు వేసింది. ముహమ్మద్ ప్రవక్త ను దూషిందన్న ఆరోపణల కారణంగా బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ప... Read more
పంజాబ్ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు మాజీ మంత్రులు డాక్టర్ రాజ్ కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సిద్ధూ, గురుప్రీత్ సింగ్ కంగర్ సహా సుందర్ శామ్ అరోరా ఈరోజు చండీగఢ్లోని పార్టీ... Read more
‘పెరియార్ హత్యా మోడల్’ ద్వారా తమిళ బ్రాహ్మణుల మారణహోమానికి పిలుపునిచ్చిన డీఎంకే అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ
తమిళనాడులో ద్రావిడ ఐకాన్ పెరియార్ ఆదేశాల మేరకు తమిళ బ్రాహ్మణులను చంపి ఉండాల్సిందని అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ అధికార ప్రతినిధి ఆర్. రాజీవ్ గాంధీ పేర్కొనడంతో అక్కడ వివాదం చెలరే... Read more
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని సృష్టించిన ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కారణంగా భారతదేశ చమురు కొనుగోలుపై విమర్శలను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తిప్పికొట్టారు. రష్యా నుంచి భారతదేశం... Read more
ట్విట్టర్, యూట్యూబ్లను అవమానకరమైన (లేయర్స్ షాట్) ప్రకటనను తొలగించమని కోరిన I&B మంత్రిత్వ శాఖ
యూట్యూబ్, ట్విట్టర్ తమ సైట్ల నుంచి లేయర్స్ కంపెనీ ద్వారా రూపొందిన ‘షాట్’ అనే వివాదాస్పద బాడీ స్ప్రే యాడ్ను తొలగించాలని I&B మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అడ్వర్టైజింగ్ కోడ్ ప్రకారం ఈ వ్యా... Read more
కర్ణాటక మాండ్యా జిల్లాలోని శ్రీరంగపట్నంలో వీహెచ్పీ, భజరంగ్దళ్ ‘శ్రీరంగపట్నం చలో’ ర్యాలీకి ముందు CRPC చట్టంలోని సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. కార్యక్రమం నేపథ్యంలో ముందుజాగ్రత్త చ... Read more
ఇస్లామిక్ స్టేట్ (ISIS), జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) ఉగ్రవాది మహమ్మద్ మొసియుద్దీన్ అలియాస్ అబూ మూసాను జూన్ 3న దోషిగా నిర్ధారించింది NIA ప్రత్యేక న్యాయస్థానం… 2014లో పశ్చిమబెం... Read more
తమిళనాడు బీజేపీ చీఫ్ పై మూకుమ్మడి కేసులు – ట్వీట్లో అభ్యంతరకర భాష వాడారంటూ ఫిర్యాదులు
తమిళనాడు బీజేపీ చీఫ్ గా పగ్గాలు తీసుకుంది మొదలు దూసుకెళ్తున్నారు అన్నామలై. ఆయన పర్యటనలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అన్నామలై వస్తున్నారంటేనే జనం ఎగబడుతున్న పరిస్థితి. దీంతో పార్టీ ఎ... Read more
పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో అమలు చేయబోవడం లేదని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయనీప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమ ప్రభుత్వా... Read more
ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.ఎన్నిక జరిగిన చంపావత్ స్థానంనుంచి 55 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు.‘‘... Read more
ఆర్యసమాజ్ ఇచ్చే మారేజ్ సర్టిఫికెట్లు చెల్లబోవని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. వివాహ సర్టిఫికెట్లను అధికారులు జారీ చేస్తారని..అది ఆర్యసమాజ్ పని కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ... Read more
శివలింగం కోసం ప్రతీ మసీదునూ తవ్వాల్సిన అవసరం లేదు – ఇప్పుడున్న ముస్లింల పూర్వీకులు హిందువులే : మోహన్ భగవత్
జ్ఞానవాపి మసీదు వివాదంపై తొలిసారి స్పందించారు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్. జ్ఞానవాపి ముందు ఆలయమేనని అయితే… ప్రతీ మసీదులోనూ శివలింగం కోసం ఎందుకు తవ్వాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చే... Read more
ఆసియాలోనే కుబేరుడిగా తన స్థానాన్నిమరోసారి సుస్థిరం చేసుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ. ఆదానీ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ ఆదానీ కన్నా అధికసంపన్నుడిగా ముందు నిలిచారు. అయితే ఇద్దరి... Read more
ప్రియాంకకూ కరోనా పాజిటివ్ – యూపీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని క్వారంటైన్లోకి వెళ్లిన ప్రియాంక
కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రాకు కూడా కరోనా సోకింది. నిన్ననే పార్టీ చీఫ్ సోనియాగాంధీకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. సోనియా నిన్నటి నుంచే హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు... Read more
సేతుసముద్రం పై సినిమా – ‘సేతు’ పేరుతో తెరకెక్కిస్తున్న విశాల్ చతుర్వేది, శైలేష్ ఆర్ సింగ్
సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన శైలేష్ ఆర్ సింగ్ కొత్త చిత్రం ‘సేతు’ ను తెరకెక్కించనున్నారు. విశాల్ చతుర్వేది ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 2004లో మంజూరైన సేతుసముద్రం షిప్... Read more
రవి శర్మగా పేరు మార్చుకుని బాలికను మోసం చేసిన వసీమ్ అన్సారీ – యూపీలో మరో లవ్ జిహాద్ కేసు
మరో లవ్ జిహాద్ కేసు యూపీలో వెలుగు చూసింది. రాంపూర్ బారాబాదీకి చెందిన ఓ బాలికను నమ్మించి మోసం చేశాడు వసీమ్ అన్సారీ అనే ముస్లిం యువకుడు. ఐదేళ్ల క్రితం ఆమె 16 ఏళ్ల వయసులో తనతో పరిచయం పెంచుకున్న... Read more
పూరీ జగన్నాథ ఆలయ పరిక్రమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం కోర్టు
ఒడిశా ప్రభుత్వం ‘పరిక్రమ ప్రకల్ప’ కింద పూరీ జగన్నాథ దేవాలయం మేఘనాద్ ప్రాకారం చుట్టూ చేపట్టిన అభివృద్ధి పనులపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఒడిశా హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్... Read more
కశ్మీర్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను పొట్టనపెట్టుకుని రెండు రోజులు గడవకముందే ఓ వలస కార్మికుడిని హత్య చేశారు టెర్రరిస్టులు. బుద్గామ్ జిల్లా చదూరా ప్రాంతంలోని... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. గురవారం విచారణకు హాజరుకాకపోవడంతో జూన్ 13న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపింది. విదేశంలో ఉన్నందున రావడం కుదరదని మరిం... Read more