ఇస్లామిక్ స్టేట్ (ISIS), జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) ఉగ్రవాది మహమ్మద్ మొసియుద్దీన్ అలియాస్ అబూ మూసాను జూన్ 3న దోషిగా నిర్ధారించింది NIA ప్రత్యేక న్యాయస్థానం… 2014లో పశ్చిమబెం... Read more
తమిళనాడు బీజేపీ చీఫ్ పై మూకుమ్మడి కేసులు – ట్వీట్లో అభ్యంతరకర భాష వాడారంటూ ఫిర్యాదులు
తమిళనాడు బీజేపీ చీఫ్ గా పగ్గాలు తీసుకుంది మొదలు దూసుకెళ్తున్నారు అన్నామలై. ఆయన పర్యటనలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అన్నామలై వస్తున్నారంటేనే జనం ఎగబడుతున్న పరిస్థితి. దీంతో పార్టీ ఎ... Read more
పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో అమలు చేయబోవడం లేదని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయనీప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమ ప్రభుత్వా... Read more
ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.ఎన్నిక జరిగిన చంపావత్ స్థానంనుంచి 55 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు.‘‘... Read more
ఆర్యసమాజ్ ఇచ్చే మారేజ్ సర్టిఫికెట్లు చెల్లబోవని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. వివాహ సర్టిఫికెట్లను అధికారులు జారీ చేస్తారని..అది ఆర్యసమాజ్ పని కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ... Read more
శివలింగం కోసం ప్రతీ మసీదునూ తవ్వాల్సిన అవసరం లేదు – ఇప్పుడున్న ముస్లింల పూర్వీకులు హిందువులే : మోహన్ భగవత్
జ్ఞానవాపి మసీదు వివాదంపై తొలిసారి స్పందించారు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్. జ్ఞానవాపి ముందు ఆలయమేనని అయితే… ప్రతీ మసీదులోనూ శివలింగం కోసం ఎందుకు తవ్వాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చే... Read more
ఆసియాలోనే కుబేరుడిగా తన స్థానాన్నిమరోసారి సుస్థిరం చేసుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ. ఆదానీ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ ఆదానీ కన్నా అధికసంపన్నుడిగా ముందు నిలిచారు. అయితే ఇద్దరి... Read more
ప్రియాంకకూ కరోనా పాజిటివ్ – యూపీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని క్వారంటైన్లోకి వెళ్లిన ప్రియాంక
కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రాకు కూడా కరోనా సోకింది. నిన్ననే పార్టీ చీఫ్ సోనియాగాంధీకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. సోనియా నిన్నటి నుంచే హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు... Read more
సేతుసముద్రం పై సినిమా – ‘సేతు’ పేరుతో తెరకెక్కిస్తున్న విశాల్ చతుర్వేది, శైలేష్ ఆర్ సింగ్
సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన శైలేష్ ఆర్ సింగ్ కొత్త చిత్రం ‘సేతు’ ను తెరకెక్కించనున్నారు. విశాల్ చతుర్వేది ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 2004లో మంజూరైన సేతుసముద్రం షిప్... Read more
రవి శర్మగా పేరు మార్చుకుని బాలికను మోసం చేసిన వసీమ్ అన్సారీ – యూపీలో మరో లవ్ జిహాద్ కేసు
మరో లవ్ జిహాద్ కేసు యూపీలో వెలుగు చూసింది. రాంపూర్ బారాబాదీకి చెందిన ఓ బాలికను నమ్మించి మోసం చేశాడు వసీమ్ అన్సారీ అనే ముస్లిం యువకుడు. ఐదేళ్ల క్రితం ఆమె 16 ఏళ్ల వయసులో తనతో పరిచయం పెంచుకున్న... Read more
పూరీ జగన్నాథ ఆలయ పరిక్రమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం కోర్టు
ఒడిశా ప్రభుత్వం ‘పరిక్రమ ప్రకల్ప’ కింద పూరీ జగన్నాథ దేవాలయం మేఘనాద్ ప్రాకారం చుట్టూ చేపట్టిన అభివృద్ధి పనులపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఒడిశా హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్... Read more
కశ్మీర్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను పొట్టనపెట్టుకుని రెండు రోజులు గడవకముందే ఓ వలస కార్మికుడిని హత్య చేశారు టెర్రరిస్టులు. బుద్గామ్ జిల్లా చదూరా ప్రాంతంలోని... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. గురవారం విచారణకు హాజరుకాకపోవడంతో జూన్ 13న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపింది. విదేశంలో ఉన్నందున రావడం కుదరదని మరిం... Read more
సోనియాగాంధీ కి రాహుల్ కి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అని ED విచారణకు హాజరుకమ్మని నోటీస్ లు ఇవ్వడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అసలు ఏమిటీ ఈ నేషనల్ హెరాల్డ్ కధ? అసోసియ... Read more
ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో కశ్మీర్ లోయ వణికిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు సామూహికంగా కశ్మీర్ ను వీడుతున్నారు. శుక్రవారం అందరూ ఆ ప్రాంతాన్ని వీడివెళ్లాలని నిర్ణయించారు. 1990 నా... Read more
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలైన అయోధ్య, మధుర పరిసరాల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యోగీ సర్కారు. అయోధ్యలోని మద్యం దుకాణాల యజమానుల లైసెన్సులు రద్దు చేసింది. మధుర ఆలయ ప... Read more
సింగ్ సిద్దూ మూసేవాలా హత్యతో పంజాబ్ సర్కారు వెనక్కి తగ్గింది.వెనక్కి తీసుకున్న 424 మంది వీవీఐపీల భద్రతను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 7 నుంచి వీవీఐపీలకు సెక్యూరిటీ అందుబాటులోకి వ... Read more
కశ్మీర్లో హత్యలపై కేంద్రం అప్రమత్తం – అజిత్ దోవల్ తో అమిత్ షా సమావేశం -పౌరుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
కశ్మీర్లో ఉగ్రవాదుల వరుస హత్యలతో కేంద్రం అప్రమత్తమైంది. బుధవారం కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండురోజుల క్రితమే రజనీబాలా... Read more
పుర్రెకో బుద్ధి , జిహ్వకో రుచి అంటారు. ఇక పాశ్చాత్యపు పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు భారతగడ్డపైకీ వచ్చేస్తున్నాయి ఎప్పటినుంచో. అలాంటి వింత ఆచారమే సోలోగమి. అంటే స్వీయ వివాహం. అంటే తనను తానే పెళ్... Read more
కరోనా బారిన పడిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు భారత ప్రధాని. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్వరగా కోవిడ్ నుంచి కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను అని ఆయన ట్వ... Read more
భారత్ లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ చెన్నైలో సందడి చేశారు. ది హిందూ పత్రిక ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పత్రిక ఎడిటర్ తో ముఖాముఖి చర్చలు జరిపారు. సురేష్ నంబాత్, సహా ఇతర సిబ్బందితోనూ గంటలప... Read more
జమ్ముకశ్మీర్లో ఆగని టెర్రరిస్టుల దుశ్చర్యలు – బ్యాంక్ మేనేజర్ ను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు..
కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు ఆగడం లేదు. మరో వ్యక్తిని టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. కుల్గామ్ జిల్లాలో విజయ్ కుమార్ అనే బ్యాంక్ ఉద్యోగిని కాల్చి చంపారు ఇస్లామిక్ టెర్రరిస్టులు. విజయ్... Read more
అయోధ్యలో భవ్యమందిర నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయ నిర్మాణానికి సంబంధించిన గర్భగుడి పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జ... Read more
వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు- పబ్లిక్ గార్డెన్లో జెండావిష్కరణ చేసిన కేసీఆర్ – ప్రజలకు మోదీ, రాహుల్ శుభాకాంక్షలు
తెలంగాణ ఆవిర్భావదినోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో పతాకావిష్కరణ చేసారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ సారధి బండి సంజయ్ కూడా జాతీ... Read more
2022 మేనెలలో జీఎస్టీ లక్షా 40వేల 885కోట్ల రూపాయలు వసూలైంది. జీఎస్టీ వసూళ్ల ప్రారంభంనుంచి 1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి. 2022 నుంచి వరుసగా మూడునెలలు రికార్డుస్థాయిలో వ... Read more