గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లు, ఇతర బీజేపీ నేతలు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ‘‘జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను, తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలన... Read more
అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలి గుడ్ బై రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్మీడియాలో షేర్ చేసిన మహిళాజట్టు కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ” Like all journeys this one too must come to an end” అ... Read more
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై ఎన్సిడబ్ల్యు సీరియస్ అయింది. రాష్ట్రంలో మైనర్ బాలికలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యు) చైర్పర్సన్ ఎన్సిడబ్ల్యు రేఖా శర్మ ఆంద... Read more
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేకు ఆదేశాలిచ్చిన జడ్జి రవికుమార్ దివాకర్కు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఆయనింటికి వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. ఇస్లామిక్ ఆగజ్ మూవ్మెంట్ నుంచి కాష... Read more
స్వయంసేవకులు ధరించే నిక్కర్లు తగులపెట్టిన NSUI – పాత చెడ్డీలు సేకరించి కాంగ్రెస్ ఆఫీసుకు పంపుతున్న సంఘ్ అభిమానులు
రాజకీయ పార్టీ బీజేపీని వదిలి ఆర్ఎస్ఎస్ వెంటపడింది కర్నాటక కాంగ్రెస్. రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం కాషాయీకరణ చేస్తోందని మండిపడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధరించే ఖాకీ నిక్కర్లను తగులపెట్టింది క... Read more
జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతాబలగాలు. కుప్వారాలోని చకత్రాస్ లో సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు హతమైనట్టు అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో తిరుగుతున్నా... Read more
అభివృద్ధి చెందని రాష్ట్రాల భాష హిందీ, అది మనల్ని శూద్రులను చేస్తుంది – డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇలంగోవన్
హిందీభాష అభివృద్ధి చెందని రాష్ట్రాల భాష అని… తమిళనాడులో ఆభాష అమలుచేస్తే తమిళుల్ని శూద్రులుగా మారుస్తారన్ని డీఎంకే నాయకుడు ఇలంగోవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మధ్యప్రదేశ్,... Read more
ఆరిపోయేముందు కొవ్వొత్తి ఎక్కువగా వెలుగుతుంది: కశ్మీర్ హత్యలపై J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
కశ్మీర్లో రెచ్చిపోతున్న ఉగ్రవాదుల చర్యలను ఆరిపోయే దీపంతో పోల్చారు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్మూలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన… “లోయలో పౌరులను లక్ష్యంగా చేసుకుని... Read more
యూపీలో కలకలం రేపిన కాన్పూర్ హింసాకాండ కేసులో 40 మంది అనుమానితుల పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు. జూన్ 3న జరిగిన ఘర్షణలో పాల్గొన్న వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. మొన్నటి శుక్రవారం... Read more
ఒడిశాకు 4,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-IV బాలిస్టిక్ క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగే... Read more
ఆక్రమణలకు గురైన ఆలయ భూములను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన తమిళనాడు ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. ఆక్రమణలకు గురైన పల్నన్కుప్పంలోని శ్రీ రామనాధేశ్వర దేవాలయం భూములను స్వాధీనం చేసుకునేందుకు... Read more
2026 కల్లా దేశంలో తొలిబుల్లెట్ రైలు పరుగుపెట్టనుంది. గుజరాత్ సూరత్ లో జరుగుతున్న బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులను కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. 2026లో సూరత్, బిలిమోరా మధ్య... Read more
మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తున్నా, బుజ్జగింపు ఎప్పుడూ పనిచేయదు, పరిస్థితిని మరింత దిగజారుస్తుంది – డచ్ శాసన సభ్యుడు
మహ్మద్ ప్రవక్తపై దుర్బాషలాడిందన్న ఆరోపణలపై బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మకు ఒక డచ్ శాసనసభ్యుడు మద్దతుగా నిలిచారు. గీర్ట్ వైల్డర్స్ ‘పార్టీ ఫర్ ఫ్రీడమ్’ నాయకుడు, నె... Read more
నిందితులు వేధిస్తేనే బాలికలు బయటకొచ్చారు – మైనర్ రేప్ కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు
హైద్రాబాద్ లో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు రిమాండ్ రిపోర్టులోనూ అంతే సంచలన విషయాలు నమోదు అయ్యాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను నిందితులు వేధించినట్లు పేర్కొన్నారు.... Read more
భారత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గల్ఫ్ దేశాల డిమాండ్ – నూపుర్,జిందాల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికేం సంబంధమంటూ భారత్ కౌంటర్
నూపుర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ దేశాల్లో సౌదీఅరేబియా చేరింది. ఆమె వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని సౌదీ విదేశాంగ శాఖ శాఖ అభ్యంతరం తెలిపింది. అందరి మత విశ్వాసాలను పరస్పరం గౌరవ... Read more
నోట్లపై గాంధీని తొలగించి రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాంతో భర్తీ చేస్తున్నారన్న ప్రచారాన్ని కొట్టేసిన RBI
ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫోటో స్థానంలో ఇతర ప్రముఖుల ఫొటోలతో మార్చనున్నారన్న వార్తలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తోసిపుచ్చింది. గాంధీ ఫోటోను రవీంద్రనాథ్ ఠాగూర్, APJ అబ్దు... Read more
ఒఐసీ ప్రకటనపై భారత్ ఆగ్రహం – మైనారిటీల విషయంలో ఏ దేశం తీరు ఎలా ఉందో ప్రపంచానికి తెలుసంటూ పాక్ కూ చురక
మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్, ఆర్గనేజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) దీనిపై ప్రకటనలు చేయడంపై భారత్ సైతం ఘాటుగానే స్పంది... Read more
హిందూ దేవత నగ్న చిత్రాన్ని పెయింటింగ్ వేసిన MF హుస్సేన్కు పౌరసత్వం – ప్రవక్తను ఏదో అన్నందుకు కలత చెందిన ఖతార్
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 5న ఖతార్లోని భారత రాయబారిని పిలిపించి.. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను అధికారికంగా ఖండించింది. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నేత... Read more
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్ట్ చేయాల్సిందేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యల వల్ల అరబ్ కంట్రీస్ లో భారత్... Read more
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిందని వచ్చిన ఆరోపణలపై ఇద్దరు పార్టీ నేతలపై బీజేపీ వేటు వేసింది. ముహమ్మద్ ప్రవక్త ను దూషిందన్న ఆరోపణల కారణంగా బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ప... Read more
పంజాబ్ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు మాజీ మంత్రులు డాక్టర్ రాజ్ కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సిద్ధూ, గురుప్రీత్ సింగ్ కంగర్ సహా సుందర్ శామ్ అరోరా ఈరోజు చండీగఢ్లోని పార్టీ... Read more
‘పెరియార్ హత్యా మోడల్’ ద్వారా తమిళ బ్రాహ్మణుల మారణహోమానికి పిలుపునిచ్చిన డీఎంకే అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ
తమిళనాడులో ద్రావిడ ఐకాన్ పెరియార్ ఆదేశాల మేరకు తమిళ బ్రాహ్మణులను చంపి ఉండాల్సిందని అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ అధికార ప్రతినిధి ఆర్. రాజీవ్ గాంధీ పేర్కొనడంతో అక్కడ వివాదం చెలరే... Read more
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని సృష్టించిన ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కారణంగా భారతదేశ చమురు కొనుగోలుపై విమర్శలను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తిప్పికొట్టారు. రష్యా నుంచి భారతదేశం... Read more
ట్విట్టర్, యూట్యూబ్లను అవమానకరమైన (లేయర్స్ షాట్) ప్రకటనను తొలగించమని కోరిన I&B మంత్రిత్వ శాఖ
యూట్యూబ్, ట్విట్టర్ తమ సైట్ల నుంచి లేయర్స్ కంపెనీ ద్వారా రూపొందిన ‘షాట్’ అనే వివాదాస్పద బాడీ స్ప్రే యాడ్ను తొలగించాలని I&B మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అడ్వర్టైజింగ్ కోడ్ ప్రకారం ఈ వ్యా... Read more
కర్ణాటక మాండ్యా జిల్లాలోని శ్రీరంగపట్నంలో వీహెచ్పీ, భజరంగ్దళ్ ‘శ్రీరంగపట్నం చలో’ ర్యాలీకి ముందు CRPC చట్టంలోని సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. కార్యక్రమం నేపథ్యంలో ముందుజాగ్రత్త చ... Read more