దేశంలో పెరిగిపోతున్న వికృత సంస్కృతి సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని వివాహంగానే పరిగణిస్తామని సుప్రీం పేర్కొంది. అంతేకా... Read more
‘నేను ఇస్లాం కంటే హిందూ మతాన్ని మిలియన్ రెట్లు ఎక్కువగా గౌరవిస్తా : డచ్ శాసనసభ్యుడు గీర్ట్ విల్డర్స్
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు తన మద్దతు ప్రకటించిన డచ్ శాసనసభ్యుడు గీర్ట్ విల్డర్స్ ను ఇస్లామిస్టులు ట్రోల్ చేస్తున్నారు. “ఇతర ప్రవక్తలు, వారి వివాహ వయసు మీద అంత శ్రద్ధ పె... Read more
భారత యువత సాయుధ దళాల్లో సేవలందించేందుకు ‘అగ్నిపథ్’ పథకానికి ఈరోజు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్నిపథ్ పథకం కింద యువతను 4 సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేయడానికి ఎంపిక చ... Read more
భారత్లో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) నియామకంపై స్పష్టత ఇచ్చారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం త్వరలో జరుగుతుందని అన్నారు. “సీడీఎస్ నియామక... Read more
తన హిందూ వ్యతిరేక పోస్ట్లు వైరల్ కావడంతో ఫేస్బుక్ ఖాతాను డిలిట్ చేసిన ఆల్ట్ న్యూస్ కో – ఫౌండర్ మహ్మద్ జుబైర్
అలహాబాద్ హైకోర్టు అతనిపై దాఖలు అయిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి నిరాకరించడంతో, ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్, నకిలీ వార్తల పెడ్లర్ మహ్మద్ జుబైర్ తన ఫేస్బుక్ ఖాతాను తొలగించాడు. హిందూ ధర్మకర్తలు, మహ... Read more
భారతదేశంలోని బ్రోకెన్ రైస్ కు పెరుగుతున్న డిమాండ్ – 83 దేశాల జాబితాలో అగ్రస్థానంలో చైనా
భారతదేశం 2021-22లో 83 దేశాలకు 38.64 LMT(lakh metric tonnes) బ్రోకెన్ బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికంగా 15.76 LMT ని చైనా కొనుగోలు చేసింది. చైనాకు ఎగుమతి పరిమాణం 2.73 LMT ను... Read more
ఎప్పుడెప్పుడా అని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్లో భాగంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు,... Read more
ప్రాంతీయ భాషల్లో న్యాయ బోధనపై సిఫార్సుల కోసం కమిటీని ఏర్పాటు చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) దేశంలోని ప్రాంతీయ భాషలలో న్యాయ విద్యను అందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి పౌరుడికి తమ చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు వివిధ ప్రాంతీయ భాషల్ల... Read more
కోవిడ్ తో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ – నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు జూన్ 23కు పొడిగింపు
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. వైరస్ సోకిన కొద్ది రోజులకే సోనియా ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 12న ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి నిలక... Read more
ఇందిరా గాంధీ “గరీబీ హఠావో అనీ అనీ విసిగిపోయారు తప్ప ఎలాంటి మార్పు తేలేకపోయారు: అమిత్ షా
కాంగ్రెస్ పదే పదే నినాదాలు చేయడం తప్ప పేద ప్రజలకు పెద్దగా ఏం చేయలేకపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం గాంధీనగర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పా... Read more
తరచూ హిందూ దేవుళ్లను అపహాస్యం చేసే సెక్యులర్ నాయకులు, జర్నలిస్టులు – నూపుర్ శర్మపై మూకుమ్మడి దాడి కుట్రేనంటున్న హిందువులు
నూపుర్ శర్మ వ్యాఖ్యలతో మొదలైన దుమారం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే నూపుర్ శర్మ వ్యవహారం ఇంత సీరియస్ అవడంపై దేశప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు నాయకులు, జర్నలిస్ట... Read more
భారత్ లో సోమవారం కోవిడ్ మళ్ళీ విజృంభించడం మొదలుపెట్టింది. గత 24 గంటల్లో దేశంలో 8,000కి పైగా తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేస్ లోడ్ 4.32 కోట్లకు చేరుకుంది. భారతదేశంలో 8,000 క... Read more
పశ్చిమ బెంగాల్ లో కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన గుంపు – మౌనంగా చూస్తుండిపోయిన పోలీసులు
పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న హింసలో భాగంగా…ఓ ఉన్మాద గుంపు ఒక కారుపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన కోల్కతాలోని రాజర్హట్ ప్రాంతంలో జరిగింది. అల్లరిమూకలు ఆయ... Read more
ఇక నుంచి ఐఐటీల నుంచి బీఈడీ కోర్సులు – ఉపాధ్యాయ శిక్షణ మరింత నాణ్యంగా ఉండాలని ప్రధాని సూచించారన్న మంత్రి ప్రధాన్
ఇక ముందు ఐఐటీ సంస్థల నుంచి బీఈడీ కోర్సులు అందించాలనుకుంటున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఒడిశా భువనేశ్వర్లోని ఐఐటీ ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయ సంస్థకు చెందిన తాత... Read more
బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేస్తూ అలహాబాద్ జడ్జిలా యోగీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్. బీజేపీ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా ముస్ల... Read more
మూడు గంటలపాటు రాహుల్ ను విచారించిన ఈడీ – కేంద్రం తీరును నిరసిస్తూ సత్యాగ్రహ్ పేరుతో కాంగ్రెస్ ఆందోళనలు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ మూడు గంటలపాటు విచారించింది. విచారణ ముగియగానే అటునుంచి నేరుగా తల్లి దగ్గరకు వెళ్లారు రాహుల్. కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న సోనియా గ... Read more
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఎంతో తెలుసా. వంద. వేర్వేరు ఎన్కౌంటర్లో వంద మందిని కాల్చిపారేసినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు, ఆర్మీ చేతుల్ల... Read more
ఆసియాలోనే అత్యంత పొడవైన దంతాలు కలిగిన 70 ఏళ్ల ఏనుగు భోగేశ్వర మరణించింది. దీంతో వన్యప్రాణ ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం బందీపూర్-నాగర్హోల్ రిజర్వ్ ఫారెస్ట్లోని కబిని రిజర్వాయ... Read more
గుజరాత్ జుహాపురాలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు – పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీచార్జి
మహ్మద్ ప్రవక్తను దూషించారనే కారణంతో నూపుర్ శర్మపై ఇస్లామిస్టుల దాడులు ఆగడం లేదు. ఆమెను చంపేస్తామనీ బెదిరిస్తూ…తలకు వెలకడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నార... Read more
అల్లరిమూక పట్ల యూపీ పోలీసుల చర్యపై మీమ్స్ షేర్ చేసిన కమెడియన్ కునాల్ కమ్రా – కమ్రాపై ఇస్లామిస్టుల మూకుమ్మడి దాడి
అల్లరిమూకపై యూపీ పోలీసుల చర్యపై మీమ్ షేర్ చేసినందుకు ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు కమెడియన్ కునాల్ కమ్రా. జోయా అక్తర్ ‘జిందగీ నా మిలేగీ దొబారా’ చిత్రాన్ని ట్వీట్ చేసాడు. అందులో... Read more
ప్రయాగరాజ్ అల్లర్ల సూత్రధారి జావేజ్ అహ్మద్ ఇంట్లో అక్రమ ఆయుధాలు – బుల్డోజర్ తో ఇంటిని ధ్వంసం చేసిన పోలీసులు
ప్రయాగరాజ్ లో హింసాకాండకు సూత్రధారి అయిన జావేద్ అహ్మద్ ఇంటిని ఆదివారం యూపీ పోలీసులు ధ్వంసం చేశారు. అయితే కూల్చివేత సమయంలో పోలీసులు ఆ ఇంట్లో పెద్దఎత్తున నిల్వ ఉంచిన అక్రమ ఆయుధాలను కనుగొన్నారు... Read more
నూపుర్ శర్మ వ్యాఖ్యలు గందరగోళం రేపుతున్న నేపథ్యంలో వివాదాస్పద జర్నలిస్ట్ సబా నఖ్వీకి మద్దతుగా ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ (IWPC) సభ్యులైన పలువురు మహిళా జర్నలిస్టులు తమ ప్రకటనకు దూరంగా ఉ... Read more
రాజకీయాలలో జాయిన్ అయి తొందరగా పైకి వచ్చి అధికారం డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉన్న తెలివైన రాజకీయ నాయకుడు ఎవరూ అసలు తమిళనాడు లో ఉనికే లేని, గట్టి హిందూ, హిందీ, బిజెపి వ్యతిరేకత గల తమిళనాడులో... Read more
ధనం,శక్తి రెండూ మతం కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎడారి మతాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలలో వ్యాపించగలిగాయి. BJP అధికార ప్రతినిధి నూపుర్ శర్మ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి మా... Read more
మహారాష్ట్ర లో ఠాక్రే సర్కారుకు గట్టిషాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 3 స్థానాలు గెలుచుకుంది. అధికార మహా వికాస్ అఘాడీకి ఇది గట్టిదెబ్బేనని చెప్పవచ్చు. మహాలో మొత్తం ఆరు రాజ్య... Read more