అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి యువతను బలగాల్లోకి తీసుకోవడంపై వివాదం నెలకొంది. బీహార్ లో అభ్యర్థులు రిక్రూట్మెంట్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు, ఆందోళనలు చ... Read more
అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నా దాని అమలుకే మొగ్గుతోంది కేంద్రప్రభుత్వం. అగ్నిపథ్ పథకం కింద నియామకాల ప్రక్రియను త్వరలో మొదలుపెడతామని ఆర్మీచీఫ్ మనోజ్ పాండ... Read more
మహ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యలపై నూపుర్ శర్మకు బెదిరింపుల మధ్య, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) , మాజీ బీజేపీ ప్రతినిధి గురించి 10 నిమిషాల వీడియోను విడుదల చేసింది. ఇస్లా... Read more
చట్టానికి అతీతం అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహార శైలి – గతంలో మోదీని 9 గంటలపాటు ప్రశ్నించిన సిట్
రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తుండడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అసలైతే ముఖ్యనాయకులను ఈడీ విచారించడం ఈ దేశంలో మొదటిసారేం కాదు. ప్రస్తుత ప్రధానిని గత... Read more
అగ్నిపథ్ నిరసనలపై ఎస్పీ అబద్దపు ప్రచారాలు – ఫ్యాక్టరీ ప్రమాదంలో గాయపడిన వారి ఫొటోలను స్కీం బాధితులుగా నమ్మించే ప్రయత్నం
అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలో అల్లర్లకు మరింత ఆజ్యం పోసేలా ఉంది సమాజ్ వాదీ పార్టీ తీరు. ఆ పార్టీ నాయకురాలు రచనా సింగ్ ఓ ఫ్యాక్టరీ పేలుడు బాధితులను అగ్నిపథ్ అల్లర్ల బాధితులు... Read more
పాకిస్తాన్ లో మైనార్టీలపై ఆగని అఘాయిత్యాలు – పంజాబ్ ప్రావిన్స్ లో హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 16న పంజాబ్ ప్రావిన్స్ లో ఇద్దరు మైనర్ హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగింది. బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్... Read more
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు చాలా త్యాగనిరతులని సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం హైదరాబాద్ తార్నాకలో నూతనంగా నిర్మించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీ... Read more
రాహుల్ను ఈడీ ప్రశ్నించడంపై నిరసనల్లో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి కాలర్ పట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గురువారం పిలుపునిచ్చిన ‘చలో రాజ్ భవన్’ ర్యాలీలు హింసాత్మకంగా మారాయి. పార్టీ కార్యకర్తలు స్కూటర్ను తగులబెట్టి.. ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. రాహుల్ గాంధ... Read more
రాహుల్ను ఈడీ ప్రశ్నించడంపై నిరసనలు కాంగ్రెస్ పతనానికి దారితీస్తాయి : బసవరాజ్ బొమ్మై
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాల్లో నిరసనలు చేస్తున్నారు. నేతలు చేసే నిరసనలు కాంగ్రెస్కు వినాశకరమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. బ... Read more
జవాన్ల త్యాగం ఎప్పటికీ మరువలేనిది : గాల్వాన్ వీరులకు నివాళులు అర్పించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
రెండేళ్ల క్రితం 2020లో జరిగిన గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత ఆర్మీ జవాన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నివాళులర్పించారు. “దేశ గౌరవం కోసం ధైర్యంగా పోరాడి 2020,... Read more
అంటువ్యాధుల నివారణ, వ్యాధి ముప్పులను ముందుగానే గుర్తించడం కోసం మూడు భారతీయ వైద్య పరిశోధనా సంస్థలకు $122 మిలియన్ల నిధులను అమెరికా ప్రకటించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్... Read more
బీహార్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనల ఉధృతం – రైలుకు నిప్పంటించిన ఆందోళనకారులు
సాయుధ దళాలలో సిబ్బందిని స్వల్పకాలికంగా చేర్చుకునే అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా గురువారం బీహార్లో నిరసనలు చెలరేగడంతో సరన్ జిల్లాలోని ఛప్రా వద్ద ప్యాసింజర్ రైలుకు నిరసనకారులు నిప్పు పెట్టారు... Read more
శుక్రవారాల్లో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా మసీదులను హెచ్చరించినందుకు పోలీసు అధికారిని తొలగించిన కేరళ సీఎం
కేరళ ప్రభుత్వం 2022, జూన్ 15న కన్నూర్లోని మయ్యిల్ పోలీస్ స్టేషన్కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ బిజు ప్రకాష్ను శుక్రవారాల్లో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా మసీదు యాజమాన్యాన్ని హెచ్చరిస... Read more
ఉత్తరప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. రాళ్ళు విసిరిన సంఘటనల్లో నిందితుల అక్రమ ఆస్తులపై బుల్డోజర్తో చర్యలు చేపట్టడాన్ని నిలిపేసేంద... Read more
నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 15న కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఆయన జూన్ 15 నుంచి 17 వరకు మూడు రోజుల పర్యటన కోసం శ్రీనగర్ చేరుకున్నారు. ఇంద... Read more
ఆవుల దొంగలపై దాడి, మావాళ్ల హత్యలు ఒకటేనా? ఓసారి శరణార్థి శిబిరానికి రా, నీ కళ్లు తెరుచుకుంటాయేమో – సాయిపల్లవి పై నెటిజన్ల ఆగ్రహం
కశ్మీర్ హిందువుల మారణహోమాన్ని, గోవుల స్మగ్లర్లపై దాడితో పోలుస్తూ ఓ ఇంటర్వ్యూలో నటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కశ్మీర్లో హిందువుల హత్యలు, పశువుల స్మగ్లర్లైన ముస్లింలప... Read more
ఖతార్లో వలసకార్మికుల పట్ల హక్కుల ఉల్లంఘనపై బీఎంఎస్ ఆందోళన – సమస్యలు పరిష్కరించకుంటే అంతర్జాతీయ ఫోరంలలో గళమెత్తుతామని హెచ్చరిక
ఖతార్లోని భారతీయ వలసకార్మికులపట్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసింది ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్. ముఖ్యంగా భారతీయులపై ఖతార్లో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన... Read more
జమాతే ఇస్లామీ అనుబంధ ట్రస్ట్ ఆధ్వర్యంలో జమ్ముకశ్మీర్ లో నడుస్తున్న పాఠశాలల మూసివేత – ప్రభుత్వ నిర్ణయం
నిషేధిత ఇస్లామిక్ సంస్థ జమాతే ఇస్లామీ (JeL)కి చెందిన ఫలాహ్-ఏ-ఆమ్ ట్రస్ట్ (FAT) ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో విద్యాబోధన నిలిపివేయాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. ఈవిషయంలో కఠినంగా... Read more
ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయం కోసం విశ్రాంతి గృహాన్ని న... Read more
భారత్ గౌరవ్ పథకం కింద భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు సర్వీస్ కోయంబత్తూర్ నుంచి షిర్డీకి ప్రారంభమైంది. “రైల్వే శాఖ ఈ రైలును సర్వీస్ ప్రొవైడర్కు రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది.... Read more
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు పావులు కదుపుతున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పలు పార్టీలతో సమావేశం అవుతున్నారు.ఈ మేరకు ఒకరిద్దరు మినహా ముఖ్యమ... Read more
పాతాల్ పూరీ మఠం చీఫ్ మహంత్ బాలక్ దాస్ హెచ్చరిక వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇస్లాంవాదులు ఇలాగే గొడవలు చేస్తే నూపుర్ శర్మకు మద్దతుగా 18 లక్షల మంది నాగ సాధువులు వీధుల్లోకి వస్తారన... Read more
యూపీలో అక్రమ కూల్చివేతలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన జమియత్ ఉలేమా-ఏ-హింద్
ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా-ఎ-హింద్ అక్రమ కూల్చివేతలకు వ్యతిరేకంగా సోమవారం సుప్రీంకోర్టులో రెండు తాజా పిటిషన్లు దాఖలు చేసింది. కూల్చివేత డ్రైవ్ను ఖచ్చితంగా చట్టాలకు అనుగుణంగా, గడువు తర్వాత... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ఇవాళ కూడా ప్రశ్నించింది. ఇవాళ కూడా రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ కార్యాలయానికి వచ్చారు. రాహుల్ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ కూడా... Read more
పిలిచినా వెళ్లేవాడిని కాను – మమత మీటింగ్ పై అసదుద్దీన్
మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం రాకపోవడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సమావేశానికి తనకు పిలుపు వచ్చినా వెళ్లేవాడను కాదన్నారు. బీజేపీకి ద... Read more