అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాలలో భారీ నిరసనల మధ్య బీహార్ నుంచి తెలంగాణ వరకు రైల్వే ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేశారు. గత కొన్ని రోజులుగా టిక్కెట్ రద్దు చేసినందుకు ప్రయా... Read more
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వచ్చే ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆమెను కలిశారు. ద్రౌపది ముర్ము అధ్యక్ష పదవికి నామినేట్ చేయడాన్ని భారతదేశం... Read more
ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవికిసమర్థురాలన్నారు జేడీఎస్ చీఫ్ దేవెగౌడ. ముర్మును కేవలం గిరిజన అభ్యర్థిగా పేర్కొనడం తనకు ఇష్టం లేదని.. అయితే ఆమె రాష్ట్రపతి పదవికి “సమర్థురాలు” అని... Read more
మణిపూర్ అమ్మాయిని విదేశీ టూరిస్ట్ అని పిలిచిన సమాజ్ వాదీ పార్టీ నేత – విదేశీయురాలిని కానంటూ బదులిచ్చింది యువతి
సమాజ్వాదీ పార్టీ నాయకుడు మనీష్ జగన్ అగర్వాల్ మణిపూర్ అమ్మాయి లిసిప్రియ కంగుజామ్ను విదేశీ పర్యాటకురాలిగా తప్పుగా భావించి, తాజ్ మహల్ దగ్గర ఆమె ఫోటోను ఉపయోగించి బీజేపీపై దాడి చేసే ప్రయత్నం చే... Read more
ఆయన బలమైన, సంపన్నమైన దేశం గురించి కలలు కన్నారు : బలిదాన్ దివస్ సందర్భంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు ప్రధాని మోదీ. “భారతదేశ ఐక్యతను పెంపొందించడానికి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన అసమానమైన... Read more
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, పార్టీ అధినేత్రి సుప్రియా సూలే ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసంలో కలిశారు. ఠాక్రే మహారాష్ట్ర ప్రజలను ఉద... Read more
పర్యాటకులందరినీ స్వాగతిస్తున్నాం, మాకు నిధులు కావాలి : మహా ఎమ్మెల్యేల క్యాంప్ పై అసోం సీఎం హిమంత
శివసేన అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం అసోంలో క్యాంపేసింది. ఒక విలాసవంతమైన హోటల్లోవాళ్లు బస చేస్తున్నారు.అయితే మహా రాజకీయం అసోం చేరుకోవడంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శ... Read more
ఒక “డమ్మీ” ని రాష్ట్రపతిగా బీజేపీ కోరుకుంటోందని పుదుచ్చేరి కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. INC పుదుచ్చేరి చేసిన ట్వీట్ స్క్రీన్షాట్ను షేర్ చేశ... Read more
ఏక్నాథ్ షిండే తో చేతులు కలిపిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు – రాజీనామా చేస్తానన్న మహారాష్ట్ర సీఎం
మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తూ ఈరోజు ఉదయం గువాహతిలో శివసేన నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల రెబల్ గ్రూపులో మరో ముగ్గుర... Read more
హర్యానాకు చెందిన 105 ఏళ్ల బామ్మ కొత్త రికార్డు – వడోదరలో 100 మీటర్ల రేసులో బంగారు పతకాన్ని గెలుచుకున్న రామ్ బాయి
వయసు అనేది కేవలం ఒక సంఖ్య అని.. వడోదరలో జరిగిన 100 మీటర్ల రేసులో హర్యానాకు చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు కొత్త రికార్డు సృష్టించి నిరూపించింది. హర్యానాలోని చర్కి దాద్రీకి చెందిన రామ్ బాయి గత వా... Read more
గోవా విముక్తి కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వందే బాధ్యత : ప్రమోద్ సావంత్
స్వాతంత్య్ర సమరయోధుల మరణాలకు స్వాతంత్య్రానంతర కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆరోపించారు. అలాగే విముక్తి ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు, కోటలను పునరుద్ధరించి... Read more
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని జనతాదళ్ యునైటెడ్ ఈరోజు ప్రకటించింది. ఈ పదవికి ద్రౌపది ముర్ము పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్... Read more
కోవిడ్ -19, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకునే వరకు ఏజెన్సీ ముందు హాజరు కావడాన్ని కొన్ని వారాల పాటు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఎన్ఫోర్స్... Read more
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే CJ వెర్లెమాన్ ట్విట్టర్ అకౌంట్ ను భారత్ లో నిలిపివేసిన ట్విట్టర్..
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే CJ వెర్లెమాన్ ట్విట్టర్ అకౌంట్ ను భారతదేశంలో ట్విట్టర్ నిలిపివేసింది.ట్విట్టర్ ఈ నిర్ణయం ఇవాళే తీసుకుంది. ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంతో విసుగు చెందిన వెర్లెమాన్ ట్వ... Read more
ద్రౌపది ముర్ము 1958 లో బైడపోసి అనే గ్రామంలో మయుర్బంజ్ జిల్లా ఒరిస్సాలో జన్మించారు. ఆమె BA పాస్ అయి ఆరోబిందో కాలేజిలో హానరరీ టీచర్ పదవిలో పని చేసి ఒరిస్సా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అస... Read more
హిందుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి నాతో పాటు 40 మంది సేన ఎమ్మెల్యేలు : ఏక్నాథ్ షిండే
రెబల్ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే సహా ఇతర పార్టీ ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ హోటల్ నుంచి బుధవారం ఉదయం అస్సాంలో అడుగుపెట్టారు. వారిని బీజేపీ నాయకులు సుశాంత బోర్గోహైన్, పల్లబ్ లోచన్ దాస్... Read more
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. “మా దేవుళ్లపై అసభ్య పదజాలం ఉపయోగించే వ్యక... Read more
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ముని ప్రకటించిన తర్వాత, కేంద్రం ఆమెకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ద్వారా రౌండ్-ది క్లాక్ Z+ కేటగిరీ భద్రతను అందించిం... Read more
ఉగ్రవాదం రాజ్యమేలుతున్న సమయంలో సినిమా తీయడం మామూలువిషయం కాదు, మేం ధైర్యంగా ముందుకెళ్లాం-వివేక్ అగ్నిహోత్రి
కశ్మీర్ లోయలో హిందువుల మారణహోమంపై సినిమా తీయడమంటే తామెంతో ధైర్యం చేసినట్టని ది కశ్మీర్లో ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. తీవ్రవాదానికి అందరూ భయపడ్డారని మేం మాత్రం ముందుకు వెళ్లా... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం సతీమణి
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మ…. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై పరువునష్టం దావావేశారు. గౌహతిలో కమ్రూప్ (మెట్రో)లోని సివిల్ జడ్జి కోర్టులో రూ.100... Read more
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను హతమార్చేందుకు ఆఫ్ఘన్ హంతకుడి సహాయం కోరిన ఉగ్రవాదులు…
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను హత్య చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని ఉగ్రవాద నిరోధక శాఖ ఖైబర్ పఖ్తున్ఖ్వా విభాగం హెచ్చరించినట్లు... Read more
విపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించిన కొన్నిగంటలకే అధికార ఎన్డీయే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బరిలో ఉంటారని ప్రకటించారు బీజేప... Read more
మారుతున్న వార్ ఫేర్ లో భారతదేశాన్ని బలోపేతం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం : అగ్నిపథ్ కు అజిత్ దోవల్ మద్దతు
సాయుధ దళాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువెత్తుతున్న వేళ… జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. “దీన్ని విభిన్న కోణం న... Read more
వ్యవసాయంలో సేంద్రియ, భారతీయ ప్రాచీన సంప్రదాయ విధానం ఎంతో అవసరమని, వాటిని పరిశీలించకుండా ఈ స్థానిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడం పొరపాటు అవుతుందనిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచ... Read more
మహారాష్ట్ర రవాణా మంత్రి, శివసేన నాయకుడు అనిల్ పరబ్ జూన్ 21న ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి వెళ్లారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర ఏజెన్సీ ఆయనకు సమన్లు జా... Read more