సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపికయ్యారు. తన వారసుడిగా జస్టిస్ లలిత్ పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఉదయం ఆయనకు సిఫార్సు కాపీని అం... Read more
ప్రతీ మనిషికి జీవితంలో ఏదో ఒక జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఉంటుంది! ఆ సంఘటన తర్వాత ఆ మనిషి జీవితంలో అద్బుత మార్పులు జరుగుతాయి!! దీన్నే మనము ఇంగ్లీష్ లో Turning Point అంటూ ఉంటాం. అలాంటి ఒకాన... Read more
జాయింట్ పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫారసుల మేరకు కొత్త బిల్లును తీసుకురావడాని... Read more
ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితి మెరుగుపడింది. 2014తో పోల్చితే గత ఏడాది తిరుగుబాటు ఘటనలు 74 శాతం తగ్గడంతో ఆయా రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. 2021లో పౌర మరణాలలో 89 శ... Read more
ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిణి శ్వేతా సింగ్ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) లో డైరెక్టర్గా నియమితులయ్యారు. శ్వేతా సింగ్ 2008-బ్యాచ్ IFS అధికారి. క్యాబినెట్ నియామకాల కమిటీ(ACC), శ్వేతా సింగ్... Read more
రామసేతును ‘జాతీయ వారసత్వ స్మారక చిహ్నం’గా ప్రకటించమని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ఈరోజు తెలిప... Read more
పురుషుల 109 కేజీల ఫైనల్ లో కాంస్యం గెలుచుకున్న లవ్ప్రీత్ సింగ్ – ఇది భారత్ కు 9వ వెయిట్లిఫ్టింగ్ పతకం
కామన్వెల్త్ గేమ్స్ 2022 లో వెయిట్ లిఫ్టర్ లు దూసుకుపోతోన్నారు. తాజాగా పురుషుల 109 కేజీల వెయిట్లిఫ్టింగ్ ఫైనల్ లో లవ్ప్రీత్ సింగ్ 355 కేజీల బరువును ఎత్తి కాంస్యాన్ని గెలుచుకున్నాడు. దీంతో... Read more
పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు నటి అర్పితా ముఖర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో దొరికిన కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం నగలు తనవి కాదని,... Read more
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందంటూ ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా నిన్న లోక్సభలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై చర్చ జరుగుతు... Read more
దేశంలో మంకీపాక్స్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే పెరుగుతోన్న కేసుల నేపథ్యంలో ఈ వ్యాధికి వ్యాక్సిన్ ను కనుగొనడానికి పరిశోధనలు జరుగుతున్నాయని.. దాని అవసరం ఉందో లేదో తెలుసుకోవడాని... Read more
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన అనంతరం నేషనల్ హెరాల్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. హెరాల్డ్ హౌస్ లోని 4వ అంతస్తులో ఈడీ దాడులు కొనసాగుతున... Read more
కర్ణాటకలో ప్రవీణ్ నెట్టారు హత్యను వ్యతిరేకిస్తూ బెంగళూరులో హిందూ సంఘాలు నిరసనలు ప్రదర్శించారు. రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ లు అయిన SFI, SDPI, CFI దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దక్షిణ కన్నడ జి... Read more
మన దేశం స్వరాజ్యం సాధించడానికి ఎందరెందరో వీరులు తమ జీవితాలను ఘనంగా పెట్టి పోరాటం సాగించారు దేశమంతటా పల్లే పట్నం ఊరు వాడ చిన్నాచితకా పురుష మహిళా బాల వృద్ధా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వతం... Read more
భారత్ స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాదీ జా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. కాగా ఇదివరకే ప్... Read more
ఆగస్టు 2 పింగళి వెంకయ్య జయంతి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. భారతీయులు తమ ఇళ్ల వద్ద జెండాను ఎగురవేయడానికి ఇది స్ఫూర్తినిస్... Read more
నలుగురు కాంగ్రెస్ లోక్సభ సభ్యుల సస్పెన్షన్ను స్పీకర్ ఓం బిర్లా ఈరోజు రద్దు చేశారు. అయితే మళ్లీ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఓం బిర్లా హెచ్చరించారు. జులై 25న ప్లకా... Read more
పాత్రాచల్ కుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని.. ఈరోజు మధ్యాహ్నం పీఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనను 8 రోజులు త... Read more
బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వెయిట్లిఫ్టర్ల విజయ పరంపర కొనసాగుతోంది. 73 కేజీల పురుషుల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ అచింత షూలి స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. దీంతో... Read more
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన SSB డైరెక్టర్ జనరల్ సుజోయ్ లాల్ థాసేన్
సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్, SSB డాక్టర్ సుజోయ్ లాల్ థాసేన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ థాసేన్ 1988 బ్యాచ్,... Read more
మనీ లాండరింగ్ చట్టంపై విపక్షాల పెడబొబ్బలకు కారణమేంటి? సుప్రీం తీర్పుతో నోర్లు మూతపడ్డాయెందుకు?
2014 లో మోదీ ప్రభుత్వం వచ్చాక ఈడీ దాడులు ఎక్కువ అయ్యాయి. రాజకీయ అవసరాల కోసం ఈడీని వాడుకుంటున్నారు అనే ఆరోపణల నేపధ్యంలో మొన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వివరాలు తెలిపింది. మనీలాండరింగ్ చట్టం... Read more
డిల్లీ సర్కారు కొత్త పాలసీ తీసుకురావడంతో తీవ్ర మద్యం కొరత ఏర్పడింది. జులై 31వ తేదీతో ఎక్సైజ్ లైసెన్సుల గడవు తీరడంతో ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఢిల్లీ సర్కారు నిర... Read more
జ్ఞానవాపి కేసులో ముస్లింల తరపున వాదిస్తున్న లాయర్ మృతి – గుండెపోటుతో కుప్పకూలిన అభయ్ నాథ్ యాదవ్
జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింల తరుపున వాదించిన న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ గుండెపోటుతో చనిపోయారు. జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో నడుస్తున్న కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున... Read more
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్టు సమాచారం – ఆరు రాష్ట్రాల్లో పలుచోట్ల ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, కర్నాటక, బిహార్, మధ్యప్రదేశ్ లో సోదాలు సాగాయి. ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్టు సమాచా... Read more
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన టెర్రర్ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీకి చెందిన ‘ఆక్సెల్’ అనే శునకం మరణించింది. బిల్డింగ్ క్లియరెన్స్ ఆపరేషన్ సందర్భంగా శనివారం కాశ్మీర్ లోయలో జరిపిన ఉగ్రవాద... Read more