పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు పీఎం నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఆయన్ను కలుసుకున్నారు. ఈ భేటీలో తన రాష్ట్రానికి సంబంధించిన MGNREGA, GST బకాయిలతో పాటు పల... Read more
భారత కోర్టుల్లో 4.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్, సుప్రీంకోర్టులో 71,000 కేసులు : న్యాయ మంత్రి కిరణ్ రిజిజు
సుప్రీం కోర్టులో ప్రస్తుతం 71 వేలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్టు కేంద్ర న్యాయ శాఖా మంత్రి రాజ్యసభలో తెలిపారు. దేశం మొత్తంలో 2016లో 2.82 కోట్ల పెండింగ్ కేసులు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.24... Read more
పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఇవాళ నిరసనలు చేపట్టారు. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, శశి థరూర్ సహా పలువురు కాంగ... Read more
శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ని పాత్రాచల్ హౌసింగ్ ₹1000 కోట్ల రూపాయల స్కామ్ తో లింక్ ఉందని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అసలు ఈ వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ ఏమిటో తెలుసుకుందాం. ఉత్తర ముంబైలో... Read more
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ దర్యాప్తులో లోతుగా వెళ్లే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అర్పితా ముఖర్జీ తీసుకున్న 31 జీవిత బీమా(LIC) పాలసీల్లో నామినీగా మాజీ మంత్రి... Read more
కొత్త రకం మామిడి వెరైటీకి ‘అమిత్ షా’ పేరు పెట్టిన ఉద్యానవన శాస్త్రవేత్త హాజీ కలీముల్లా ఖాన్
ప్రపంచానికి ఐశ్వర్య రాయ్, సచిన్ వంటి పేర్లతో ప్రత్యేకమైన మామిడి పండ్లను అందించిన హార్టీకల్చరిస్ట్(ఉద్యానవన శాస్త్రవేత్త) హాజీ కలీముల్లా ఖాన్ మామిడికి సంబందించిన రెండు రుచికరమైన కొత్త సంకరజాత... Read more
348 యాప్స్ బ్యాన్ – యూజర్ ఇన్ఫర్మేషన్ ను విదేశాల సర్వర్ లకు అందిస్తున్నాయని ఆరోపణలు
మొబైల్ యాప్లకు వ్యతిరేకంగా ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా సహా వివిధ దేశాలు అభివృద్ధి చేసిన 348 యాప్ లను కేంద్రం గుర్తించి బ్లాక్ బ్యాన్ చేసింది. యూజర్ ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేసుకొన... Read more
పాత్రాచల్ భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సతీమణి వర్షకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. సంజయ్ రౌత్ ను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఆమెకు సమన్లు... Read more
అర్పితా ముఖర్జీ బెల్గోరియా ఫ్లాట్లో రెండోసారి సోదాల్లో దొరికిన బంగారం విలువ 4 కోట్లు : ఈడీ
పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన రెండో అపార్ట్మెంట్లో భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.4.31 కోట్లు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్... Read more
హర్యానా మాజీ కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ ఈరోజు న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆయనను పార్టీలోకి స్వాగతం పలికారు. జూన్ 10న... Read more
దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ అనీస్ ఇబ్రహీంకు సహచరుడైన 40 ఏళ్ల పర్వేజ్ జుబేర్ వైద్ మెమన్ ను... Read more
మేడ్-ఇన్-ఇండియా లేజర్-గైడెడ్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ (ATGM)ని ప్రధాన యుద్ధ ట్యాంక్ (MBT) అర్జున్ ద్వారా డీఆర్డీఓ, ఇండియన్ ఆర్మీ కలిసి ఈరోజు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ లో KK రేంజ్ నుం... Read more
14 వందల కోట్ల రూపాయల విలువైన డ్రగ్ పట్టివేత – ముంబైలో తయారీ కంపెనీలోనే గుర్తించిన ANC అధికారులు
భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టైంది. దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఏకంగా 14 వందల కోట్ల విలువచేసే 7 వందల కిలోల నిషేధిత మెఫోడ్రొన్ ను యాంటీనార్కోటిక్ సెల్ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని... Read more
పంద్రాగస్టు వేడుకలు లక్ష్యంగా ఉగ్రకుట్ర – అప్రమత్తంగా ఉండాలని ఐబీ రిపోర్టు – కేంద్రం అప్రమత్తం
పంద్రాగస్టు వేడుకల వేళ లష్కరే తోయబా, జైషే మహ్మద్ సహా పలు ఉగ్రసంస్థలు దేశంలో దాడులకు దిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ముఖ్యంగా స్వాత్రంత్ర్య దినోత్స... Read more
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించారు.ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇక స... Read more
ఠాక్రేకు సుప్రీం కోర్టులో ఊరట – పార్టీ గుర్తుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని సీఈసీ ధర్మాసనం ఆదేశం
శివసేన కోసం పోరాటం చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీం కోర్టులో కాస్త ఊరట లభించింది. తన వర్గాన్నే అసలైన పార్టీగా గుర్తించాలంటూ షిండే చేసిన విజ్ఞప్తిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేంద్... Read more
అసోంలో జిహాదీ కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఓ మదర్సాను ధ్వంసం చేశారు అసోం పోలీసులు. మరిగావ్ లోని జామియుల్ హుందా మదర్సాపై స్థానికులనుంచీ అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చినట్టు సీఎం హిమంత బిశ్వాశర్మ... Read more
NCB అంటే నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్.. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల రూపాయల విలువైన 80000 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. 8 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ పోగొట్టుకున్న వారు మోదీని ద్వేషించకుండ... Read more
వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 2 లక్షల యాభైవేల కోట్ల రూపాయాలు బకాయి పడ్డాయి ఆయా రాష్ట్రాల జెన్కో ,డిస్కం లకి. శనివారం ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రాలు తమ పవర్ జె... Read more
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కొనసాగుతోన్న విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న సీల్ వేసిం... Read more
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపికయ్యారు. తన వారసుడిగా జస్టిస్ లలిత్ పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఉదయం ఆయనకు సిఫార్సు కాపీని అం... Read more
ప్రతీ మనిషికి జీవితంలో ఏదో ఒక జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఉంటుంది! ఆ సంఘటన తర్వాత ఆ మనిషి జీవితంలో అద్బుత మార్పులు జరుగుతాయి!! దీన్నే మనము ఇంగ్లీష్ లో Turning Point అంటూ ఉంటాం. అలాంటి ఒకాన... Read more
జాయింట్ పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫారసుల మేరకు కొత్త బిల్లును తీసుకురావడాని... Read more
ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితి మెరుగుపడింది. 2014తో పోల్చితే గత ఏడాది తిరుగుబాటు ఘటనలు 74 శాతం తగ్గడంతో ఆయా రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. 2021లో పౌర మరణాలలో 89 శ... Read more
ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిణి శ్వేతా సింగ్ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) లో డైరెక్టర్గా నియమితులయ్యారు. శ్వేతా సింగ్ 2008-బ్యాచ్ IFS అధికారి. క్యాబినెట్ నియామకాల కమిటీ(ACC), శ్వేతా సింగ్... Read more