నూపుర్ శర్మ హత్యకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆత్మాహుతి దాడికి సిద్ధమై రష్యా నుంచి భారత్ వస్తున్న 28ఏళ్ల ఐసిస్ ఉగ్రవాది అజమౌని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు రష్యాకు చె... Read more
తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు – బండి సంజయ్ అరెస్ట్ – బీజేపీ శ్రేణులపై కేసులు నమోదు
ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకటన తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందన్న ఆ రాష్ట్ర బీజేపీ నేత వ్యాఖ్యలతో ఇక్కడ బీజేపీ ఆమెనుటార్గెట్ చేసింది. ఆమె ఇంటి... Read more
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (బాహుబలి మరియు RRR రచయిత) మొదటినుండి జాతీయవాది. అందుకే అతని సినిమాల్లో మన దేశ ప్రాచీన సంస్కృతి కి సంబంధించిన దృశ్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే చాలా మంద... Read more
క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లో చైనా అన్ని దేశాలకంటే ముందు ఉంది! ఫోటానిక్ క్వాంటమ్ కంప్యూటర్ విభాగంలో మిగతా అన్ని దేశాలకంటే చైనా ముందు ఉంది. 2017 లో మోదటిసారిగా ఫోటాన్ల ని 73 నుండి... Read more
“డిజిటల్ చెల్లింపుల” పై చార్జీలు వేసే యోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అని మీడియాలోనూ సోషల్ మీడియాలో నూ వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర... Read more
2023 ఆస్కార్ బరిలో Jr. NTR? జేమ్స్ బాండ్ గా రామ్ చరణ్ ? ప్రస్తుతం హాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న రెండు వేరే వేరే వార్తలు ఇవి ! హాలీవుడ్ కి సంబంధించి వెరైటీ అనే ఎంటర్టైన్మెంట్ మాగజైన్ ఆస... Read more
కల్హణ వలస పాలన లేదా సామ్రాజ్యవాదపు విషపుగోళ్లు ఒక వర్గం ఆత్మ విచ్ఛిత్తితోనే తృప్తిపడవు. అవి ధ్వంసం చేసేది- మొత్తం జాతి ఆత్మను. ఆ జాతి గతం మీద, ఆ గతంలోని వారి ఔన్నత్యం మీద, వారి సృజన పైన, మేధ... Read more
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ‘టూల్కిట్ మాడ్యూల్’పై సీబీఐ దృష్టిపెట్టంది. ముంబైలో ఇలాంటి చిరునామాలతో ఢిల్లీలో కొనసాగుతున్న మద్యం లైసెన్సింగ్ కుంభకోణంతో ముడిపడి ఉన్న క... Read more
మునుగోడు పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పులను పార్టీ చీఫ్ సంజయ్ పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. మునుగోడు సభకోసం వచ్చిన షా..ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవా... Read more
పార్టీలో చేరితే కేసులుండవని మెసేజ్ పంపారు – బీజేపీపై సిసోడియా ఆరోపణలు-ఖండించిన బీజేపీ
మద్యం పాలసీలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే కేసులనుంచి రిలీవ్ అవచ్చని మెసేజులు వస్తున్నాయని చెప్... Read more
గత జులై నెల మధ్యలో పాకిస్థాన్ నావీ కి చెందిన వార్ షిప్ ఒకటి గుజరాత్ తీరంలోని భారత జలాలలోకి ప్రవేశించింది. అయితే భారత్ కోస్ట్ గార్డ్ కి చెందిన డోర్నియర్ నిఘా విమానం ఒకటి మన దేశ ప్రాదేశిక జలాల... Read more
భారతి ఎయిర్టెల్ ఈనెల 17న ప్రభుత్వంతో కుదిరిన ఒప్పొందం ప్రకారం 5G స్పెక్ట్రమ్ కోసం టెలికాం డిపార్ట్మెంట్ (DoT)కి రూ. 8312.40 కోట్లు చెల్లించింది. అలా చెల్లించిన కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్... Read more
షీనా బోరా హత్య నిందితుడు శ్యాంవర్ రాయ్కి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణి ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహా ఇతర నిందితులందరికీ బెయిల్ మంజూరైనందున సమానత్వం ప్రాతిపదికన బె... Read more
26/11 తరహా ఉగ్రదాడికి కుట్ర – పాకిస్థాన్ నంబర్ నుంచి ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్
ముంబైలో 26/11 తరహా ఉగ్రదాడి జరగనుందని హెచ్చరిస్తూ పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్ కు బెదిరింపు మెసేజ్ పంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఆధారిత ఫోన్ నంబర్ నుంచి బెదిరింపు... Read more
అమెజాన్, ఎక్సోటిక్ ఇండియా వెబ్సైట్లలో ‘అశ్లీల’ రాధాకృష్ణ పెయింటింగులు – ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న హిందూ సంస్థలు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రాధా కృష్ణుల అశ్లీల చిత్రాలను విక్రయిస్తోందని హిందూ జనజాగృతి సమితి నిన్న ఆరోపించింది. దీంతో ఆగ్రహం చెందిన ట్విట్టర్ వినియోగదారులు #Boycott_Amazon అనే హ్యాష్ట్యాగ్... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ ఈరోజు ఉదయం మెరుపు దాడులు నిర్వహించింది. సిసోడియా నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ న... Read more
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. బోరివాలి ప్రాంతంలో ఈరోజు నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. సాయిబాబా నగర్ లో గీతాంజలి అపార్ట్మెంట్ పేరుతో ఉన్న ఈ భవనం అందరూ చూస్తుండగా మధ్నాహ్నం 12.34 గంట... Read more
20 ఏళ్లుగా పరారీలో ఉన్న బిహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్ పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో రంజన్ తివారీ నిందితుడు. తివారీ కోసం పోలీసులు 20 ఏళ్... Read more
చైనా మొబైల్ మార్కెట్ కష్టాలలో ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. మెయిన్ లాండ్ చైనా సహా విదేశాలకి ఎగుమతి చేసే జియోమీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గాయి. లేటెస్ట్ డాటా ప్రకారం రెండో త్రైమాసిక అమ... Read more
2014 తరువాత విద్యుత్ రంగంపై మోడీ పెట్టిన శ్రద్ధ, తీసుకున్న చర్యలు వల్ల విద్యుత్ రంగంలో ఏ విధంగా మంచి మార్పులు సంభవించాయో చూద్దాం. ఈ కాలంలో విద్యుత్ సమస్య అధిగమించడానికి రాష్ట్రాలు చేపట్టిన చ... Read more
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కోలార్ లో తన కుమార్తె మొదటి పుట్టిన రోజు నాడు ఆంచల్ గుప్తా అనే ఓ పానీపూరీ వ్యాపారి లక్షకుపైగా పానీపూరీలను ఉచితంగా పంచిపెట్టాడు. తన గారాలపట్టి జన్మదినం సందర్... Read more
దేశంలో అరుదైన వ్యాధుల బారినపడిన రోగులకు ఆసరాగా నిలిచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధిగ్రస్తులు ఆర్ధిక సాయం కోసం చేసుకొనే దరఖాస్తులను వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు నిపుణ... Read more
ప్రధాని మోదీ రక్షణ వ్యవస్థలోకి దేశీకుక్కలు చేరాయి. కర్నాటకకు చెందిన ముధోల్ హౌండ్స్ ను ఆ బాధ్యతల్లోకి తీసుకున్నారు. 4 ముధోల్ హౌండ్స్ కుక్కలు కలిస్తే ఒక పులిని వేటాడగలవు. ప్రపంచంలోని హంటింగ్ డ... Read more
The appeal of Gandhi’s Salt Satyagraha lay in its simplicity. By highlighting the tax on a universally used food ingredient, Gandhi aroused the common man throughout the country. Land-locked... Read more