సోషల్మీడియా కట్టడికి కేంద్రం సిద్ధం-తప్పుడు సమాచారం నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం
సోషల్మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. త్వరలోనే కొత్త మార్గదర్శకాలు రానున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారికి ఇక అడ్డుకట్ట పడనుంది. తప్పుడు సమాచా... Read more
ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం భారతీయులు గర్వించే విషయమని ప్రధాని మోదీ అన్నారు. మరిన్ని ఉన్నతలక్ష్యాలు నిర్దేశించుకుని..ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సూరత్ లో మె... Read more
భారత్ ఇప్పుడు ఐక్యంగానే ఉంది-పాకిస్తాన్, బంగ్లాదేశ్ ను ఐక్యం చేసేందుకు యాత్ర చేయండి-హిమంత శర్మ
రాహుల్ భారత్ జోడో యాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసోం సీఎం హిమంత బిశ్వాశర్మ. యాత్రగురించి స్పందించమని మీడియా ప్రతినిధులు అడగ్గా…భారత్ ఇప్పుడు ఐక్యంగానే ఉందని… కశ్మీర్ నుంచి కన... Read more
అమిత్ షా పర్యటనలో భద్రతాలోపం-హోంశాఖ ఐడీతో మంత్రి చుట్టూ తిరిగిన వ్యక్తి అరెస్ట్-విచారణ
కేంద్రమంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతాలోపం కొట్టొచ్చినట్టు కనపడింది.ముంబై పర్యటనలో ఓ వ్యక్తి తాను హోంశాఖ అధికారిని అని చెప్పుకుని షా చుట్టూ తిరిగాడు. రెండు రోజుల పర్యటనకోసం మహారాష్ట్ర వెళ్లిన... Read more
బుధవారం ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి జిల్లాలోనే కొనసాగుతోంది. జిల్లాలో ఆయన మొత్తం నాలుగురోజులపాటు యాత్ర చేస్తారు. తొలిరోజు నగరంలోనే సముద్రతీరంలోని మహాత్మా గాంధీ విగ్ర... Read more
కేంద్రంలో తిరిగి అధికారం సాధించడం కోసం పార్టీకి తిరిగి ఊపిరిపోసే దిశగా రాహుల్ గాంధీతలపెట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైంది. కన్యాకుమారిలో కొద్దిసేపటి క్రితం మొదలైన యాత్ర... Read more
బెంగుళూరు వరదలని అదుపు చేస్తారా ? లేక ఎన్నికలకి వెళదామా ? కర్ణాటక PCC అధ్యక్షుడు DK శివకుమార్ ఛాలెంజ్ ! అవునా ? బెంగళూరు వరదలని అదుపుచేయలేకపోతే ఎన్నికలు జరపాలా ? DK శివకుమార్ ఛాలెంజ్ ని గట్ట... Read more
మలబార్ ప్రాంతంలో హిందువులపై మోప్లా ముస్లింలు జరిపిన మారణహోమం ఆధారంగా రూపొంది కేరళ సెన్సార్ బోర్డు నుంచి అనేక కోతలు ఎదుర్కొన్న మలయాళ చిత్రం “పూజా ముతల్ పుజా వారే” (Puzha Muthal Puzha V... Read more
హైదరాబాద్ నడిగడ్డన ప్రభుత్వం నడిపే నిమ్స్ లో స్టంట్లు వేస్తారు. బైపాస్ సర్జరీలూ చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడినుంచీ అలాంటి అవసరాల కోసం సామాన్య రోగులు అక్కడికి విరివిగా వెళతారు. కాని ఆ ని... Read more
కుషియారా నదీ జలాలపై భారత్ – బంగ్లా కీలక ఒప్పందం – ఢిల్లీలో ఇరుదేశాల నేతల ద్వైపాక్షిక చర్చలు
కుషియారా నదీ జలాల పంపిణీ వ్యవహారంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. డిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇరుదేశాల నేతలూ సంయుక్త ప్రకటన చేశారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ఇకముంద... Read more
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీ యోజన అనే కొత్త పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ స్కీమ్ కింద లక్షలాది మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరనుంది.న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లక్... Read more
రాష్ట్రపతి భవన్ నుంచి…ఇండియాగేట్ వరకు రాజ్ పథ్ పేరుతో ఉన్న మార్గం పేరును కర్తవ్య పథ్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. మరింత అందంగా ఆ మార్గాన్ని ఈనెల 8న సాయంత్రం ప్రధాని మోదీ ప్రారంభ... Read more
బీఎస్ఎఫ్ జవాన్లు లక్ష్యంగా సరిహద్దుల్లో పాక్ రేంజర్ల కాల్పులు – ధీటుగా బదులిచ్చిన బీఎస్ఎఫ్
సరిహద్దులో మరోసారి కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్ము జిల్లాలోని ఆర్నియా సెక్టార్ వైపు గురిపెట్టారు పాక్ రేంజర్లు. అక్కడ గస్తీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ల... Read more
62 ఏళ్ల క్రితం తమిళనాడు తంజావూరులోని వేదపురీశ్వర ఆలయంలో చోరీకి గురైన నటరాజస్వామి విగ్రహం దొరికింది. అమెరికాలోని మ్యూజియంలో పోలీసులు గుర్తించారు. తంజావూర్ కందియూర్ కు చెందిన ఎస్ వెంకటాచలం ఫిర... Read more
ప్రధాని పదవికి తానేం హక్కుదారును కానని… ఆ కోరిక కూడా నాకు లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి నితీశేనన్న వార్తలపై ఆయన స్పందించారు. ఢిల్లీ ప... Read more
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం-దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 36 చోట్ల సోదాలు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 36 చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్ లో దాడులు జ... Read more
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్మీడియాలో కూడా ఎంతో ఆక్టివ్ గా ఉంటుంటారు. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై ట్విట్టర్లో స్పందిస్తుంటారు. సందేశాత్మక ట్వీట్లూ చేస్తుంటారు. ఇక వీకెండ్లో ఆయన చేస... Read more
బీజేపీ ముక్త్ భారత్ కోసం పోరాడుదాం – ప్రజలు దీవిస్తే జాతీయరాజకీయాల్లోకి వెళ్తా-కేసీఆర్
తెలంగాణ ప్రజలు దీవిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.కేంద్రం అన్నిరంగాల్లో విఫలమై అంతటా మంటలు పెడుతోందని మండిపడ్డారు. నిజామాబాద్ లో నూతన కలెక్టరేట్ ను ప్రారంభించ... Read more
బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విభాగం భారత దేశ అభివద్ధి మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది. దాని ప్రకారం భారతదేశం 1950-2015 మధ్య కాలంలో నిర్మించిన హై వేలు, రైల్వే లైన్స్ తో పోలిస్తే 2015-25 మధ్... Read more
మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది కోర్టు. సెప్టెంబర్ 19 వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ప్రాతాచల్ రీ డెవలప్మెంట్ కేసులో ఆర్థిక అవకత... Read more
2029నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. ఈమేరకు ఎస్బీఐ ఓ నివేదికలో పేర్కొంది. జపాన్ ను వెనక్కి నెక్కి మూడో అతిపెద్ద వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. అంటే 20... Read more
ఈ నెల 7నుంచి భారత్ జోడో యాత్ర – కన్యాకుమారి నుంచి ప్రారంభం – యాత్రకోసం స్పెషల్ సాంగ్స్
కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ఈనెల 7న ప్రారంభం అవుతుందని…పార్టీ మీడియా సెల్ ఇన్ చార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆరోజున కన్యాకుమారి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. యాత్రక... Read more
జార్ఖండ్ లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గింది. ఆయనకు మద్దతుగా 48 ఓట్లు వచ్చాయి. బీజేపీ సభ్యులు వాకౌట్ చేయడంతో వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ... Read more