మలయాళ వార పత్రిక, మాతృభూమి, RSS పై తప్పుడు కథనం ప్రచురించినందుకు, పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించినందుకు ఆర్ఎస్ఎస్కి క్షమాపణలు…చెప్పింది.. వివరాలు: మళయాళ పత్రిక ‘ మా... Read more
మేడం మిమ్మల్ని ప్రెసిడెంట్ గా శ్వేతసౌధంలో చూడాలనుంది – మిచెల్ ఒబామా ట్వీట్ కు జావేద్ అక్తర్ రీట్వీట్
అమెరికా మాజీ మొదటి మహిళ మిచెల్ ఒబామా పై ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ గా మిచెల్ పోటీ చేయాలని..ఆమెను శ్వేతసౌధంలో చూడాలనుకుంటున్నట్టున్నానని ట్విట్టర్... Read more
కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటనలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. బారాముల్లాలో బహిరంగసభలో హోంమంత్రి ప్రసంగిస్తుండగా సమీపంలోని మసీదు నుంచి ఆజాన్ వినిపించింది. దీంతో ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు అమి... Read more
దసరా సందర్భంగా కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి పార్టీ ఏకగ్రీవ... Read more
రాహుల్ పాదయాత్రలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రాహుల్ భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా సోనియాగాంధీ పాల్గొన్న సంగతి తెలిసిందే. కాసేపు తనయుడితో కలిసి ఆమె కూడా నడిచారు. ఆ సమయంలో ఆమె వేసుకున్న షూ... Read more
ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయ శ్రీమతి సంతోష్ యాదవ్ జీ, వేదికనలంకరించిన విదర్భ ప్రాంత మాననీయ సంఘచాలక్, నాగపూర్ మహానగర్ సంఘచాలక్, సహ సంఘచాలక్, ఇతర అధికారులు, పురప్రముఖులు, మాతలు, సోదరీమణ... Read more
ప్రధానిమోదీ హైదరాబాద్ పర్యటన రద్దైంది. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా జరిగే UNWGIC సమావేశాలకు మోదీ హాజరు కావల్సిఉంది. 120 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు ఆ కార్యక్రమంలో... Read more
పీఠమెక్కింది మొదలు పంజాబ్ సీఎం భగవంతమాన్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో భగవంత్ మాన్ బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ తో మాట్లాడుతుండగా ఆమె మాస్క్... Read more
భారత వాయుసేనలో సరికొత్త ఆయుధాలు చేరాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధవిమానాలు వాయుసేన అమ్ములపొదిలో చేరాయి. రాజస్థాన్ జోథ్ పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్... Read more
పాకిస్తాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా భారత్లో నిలిచిపోయింది. చట్టబద్దమైన డిమాండ్ కు అనుగుణంగా దాన్ని నిలిపేసినట్టు తెలిసింది. జులైలో కూడా ఓ సారి ఇలాగే పాక్ ప్రభుత్వ ట్విట్టర్ ను ఇక్కడ ని... Read more
మోదీ కాన్వాయ్ లోకి ఆంబులెన్స్ – కాసేపు కాన్వాయ్ ని పక్కకు నిలిపిన ప్రధాని సిబ్బంది-సోషల్మీడియోలో వీడియో వైరల్
మోదీ గుజరాత్ పర్యటనలో ఓ అనూహ్య ఘటన జరిగింది. రెండురోజులపాటు సొంత రాష్ట్రంలో ఆయన పలు అభివృద్ధికార్యక్రమాలు ప్రారంభించారు. శుక్రవారం ఓ ముఖ్యకార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా హఠాత్తుగా ఆయన... Read more
ట్రాఫిక్ జామ్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యే బెంగళూరు మహానగరం కాస్త ఊపిరిపీల్చుకోనుంది. వచ్చేనెల 10వ తేదీనుంచి నగరంలో హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. బెంగళూరు సిటీ- కెంపేగౌడ అంతర్జ... Read more
సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటనలో గాంధీనగర్-ముంబై మధ్య కొత్తగా ప్రారంభమైన సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ వందేభారత్ రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ. తరువాత కొంతదూరం రైల్లో ప్రయాణించారు. గాంధీనగర్... Read more
JNU విద్యార్థి నేత షార్జిల్ ఇమామ్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగాలతోనే 2019లో ఢిల్లీలో హింస చెలరేగిందనే ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అతనిపై రాజద్రో... Read more
నిషేధిత పీఎఫ్ఐకి మరో షాక్. సంస్థ సెప్టెంబర్ 23న ఇచ్చిన పిలుపుతో కేరళ రోడ్డు రవాణాకు వాటిల్లిన నష్టం మొత్తాన్ని చెల్లించాలంటూ ఆరాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఆరోజు సంస్థ ఇచ్చిన పిలు... Read more
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ఖాతానూ కేంద్రం నిలిపేసింది. కేంద్రప్రభుత్వ ఆదేశం మేరకు పీఎఫ్ఐ అధికారిక ఖాతాను నిలిపేసింది ట్విట్టర్. ఉగ్రవాదసంస్థలతో సంబంధం ఉందనే ఆరోపణలపై పీఎఫ్ఐ,... Read more
రిపబ్లిక్ టీవీ, ఆర్నబ్ కు ఈడీ క్లీన్ చిట్-నకిలీ టీఆర్పీ కేసులో ఆధారాలు లేవని చార్జిషీట్
రిపబ్లిక్ టీవీ, ఆర్నబ్ గోస్వామికి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. నకిలీ టీఆర్పీ కేసులో రిపబ్లిక్ మీడియా నెట్వర్క్, ఆర్నాబ్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఈడీ ముంబైలోని ప్రత్యేక కోర్టులో చ... Read more
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా [PFI] ని అయిదేళ్ళ పాటు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలలోకి వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలకి సమాధానాలని వెతకాల్సి ఉంటుంది.ఆ ప్రశ్నలు ఏమిటో ఒ... Read more
కాంగ్రెస్ అధ్యక్షరేసులో ముందునుంచీ పేరు వినిపిస్తున్న అశోక్ గెహ్లాట్ కు అధిష్టానం చెక్ పెట్టింది. సాయంత్రం ఢిల్లీ వచ్చిన తననుకలిసిన గెహ్లాట్ ను గట్టిగానే మందలించినట్టు సమాచారం. అధ్యక్ష ఎన్ని... Read more
కేంద్ర ప్రభుత్వం తీపి కబరు – కేంద్ర ఉద్యోగులు, పేదలకు లబ్ది చేకూర్చే కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులు సహా పేదలకు తీపికబురు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏను పెంచడంతో పాటడు… మరో మూడునెలల పాటడు పేదలకు ఉచిత రేషన్ అందించే… ప్రధాన మంత్రి గ... Read more
రాజస్థాన్ సంక్షోభంలో ఆరాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ప్రమేయం లేదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెల్చింది. ఆయనకు పార్టీ క్లీన్ చిట్ ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో గెహ్లాట్ తెరపైకి రావడం…... Read more
షాహిన్ భాగ్ అల్లర్ల తరహాలో పెద్దఎత్తున హిందూ వ్యతిరేక అల్లర్లకు పీఎఫ్ఐ కుట్ర – ఆల్ట్రా లెఫ్ట్ వింగ్, ఇస్లామిస్టులు కలిసి పన్నిన పన్నాగాలు ఎన్నో
తాజాగా నిషేధానికి గురైన పీఎఫ్ఐ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. షాహీన్ భాగ్ అల్లర్ల తరహాలో పెద్దఎత్తున హిందూ వ్యతిరేక అల్లర్లకు ఆ సంస్థ కుట్రపన్నినట్టు తేలింది. దేశం మీద యుద్ధాన్ని ప్రకట... Read more
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్న పీఎఫ్ఐ – దేశంలో కల్లోలం రేపడమే సంస్థ ప్రధాన ఎజెండా
భారత్ లోని ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. PFI తో పాటు దాని అనుబంధ సంస్థల్ని UAPA కింద ఐదేళ్లపాటు నిషేధి... Read more
బాంబుల తయారీ కోర్సు, హైటెక్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం-ఎక్కడికక్కడ హింసకు పీఎఫ్ఐ కుట్ర-నిఘా ఏజెన్సీ దాడుల్లో విస్తుగొలిపే ఆధారాలు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధం తరువాత తమిళనాడులోని పలు చోట్ల జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. రామనాథపురం జిల్లాలోని వాలినొక్కంలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాఫిషర్మ... Read more