అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ అధికారిక నివాసంలో దీపావళివేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్లతో పాటు ఎన్నారైలు సంబరాల్లో పాల్గొన్నారు. మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించడం విశేషం. అందరితో కలిసి... Read more
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంచి మనసు చాటుకున్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో దీపావళి జరుపుకున్నారు. కరోనా రక్కసి కారణంగా అనాథలైన ఆ చిన్నారు... Read more
ఎన్నికల్లో పోటీపై ఐదేళ్ల అనర్హత వేటును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్ ఖాన్
ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్లపాటు తనపై అనర్హత వేటు వేసిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు ఖాన్. త... Read more
ఉక్రెయిన్ యుద్ధం తెచ్చి పెట్టిన సమస్యలు ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఆహారపదార్ధాలు, ఇంధనం తదితరాల కొరత వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. 19 యూరోజో... Read more
ఉత్తరప్రదేశ్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయోధ్యలోని సరయూ తీరాన జరిగిన దీపోత్సవంలో పాల్గొన్నారు. అయోధ్య రాముడి సందేశం, పాలన ద్వారా పొందిన విలువలే సబ్ కా సాథ్, సబ్ కా... Read more
గతంలో రూపాయి బలహీన పడిన సందర్భంలో ప్రపంచంలో అన్ని ముఖ్య కరెన్సీలతో రూపాయి బలహీన పడేది. అంటే మన రూపాయి డాలర్ తో మాత్రమే కాకుండా, పౌండ్, ఎన్, యురో ఇలా అన్ని ముఖ్య కరన్సీ లతో కూడా బలహీన పడేది.... Read more
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. అధ్యక్షరేసులో ఉన్న మల్లికార్జున ఖర్గే బెంగళలూరులో ఓటేశారు. సోనియా, ప్రియాంక, మన్మోహన్ సహా పలువురు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖర్గేతోపాటు కేరళకు చ... Read more
అంతర్జాతీయ ఆకలి సూచీ,భారత్. International Food Policy Research Institute- India. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు,పోషకాహార లోపం ఎంత శాతంగా ఉందో మరియు దానిని ఎలా అరికట్టాలి అనే ఆశయంతో 19... Read more
అసోం సీఎం హిమంత శర్మ భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీతో భద్రతా పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంశాఖ... Read more
ఈ దేశ యువత మనసులను కలుషితం చేస్తున్నారు – నిర్మాత ఏక్తాకపూర్, ఆమె లాయర్ పై సుప్రీం మండిపాటు
తనపై జారీ అయిన అరెస్ట్ వారెంట్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కు కోర్టు మొట్టికాయలు వేసింది. ఈ దేశ యువతరం మనసులను కలుషితంచేస్తున్నారని సు... Read more
గొడ్డుమాంసం తినిపించి, సుస్తీ చేయించి – కర్నాటకలో హిందువులను బలవంతంగా మతం మార్పిస్తున్న ముఠా
కర్నాటకలో బలవంతపు మతమార్పిళ్లు ఎక్కువవుతున్నాయి. తాజా ఓ హిందూ వ్యక్తిని కొందరు బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. అందుకోసం గొడ్డు మాంసం తినిపించారు. నిందితులు నవా ముస్లింలు పేరుతో గ్రూపుగా ఏర్పడి... Read more
వారణాశిలోని జ్ఞానవాపి శివలింగాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా నిర్థారించాలంటూ దాఖలైన పిటిషన్ ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు శివలింగం వంటి నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించాలని కోర్టు ఆదే... Read more
ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా తేలుస్తూ బాంబే హైకోర్టు తీర్పు – గతంలో జీవిత ఖైదు విధించిన సెషన్స్ కోర్ట్
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై నాగపూర్ జైల్లో శిక్షననుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట లభిస్తుంది. ఆయన్ని నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు …తక్షణమే జైలు నుంచి విడుదల చేయాల... Read more
పాత సినిమాలలో స్మగ్లింగ్ జరిగే విధానం: విలన్ కి విదేశాల నుండి సరుకు సముద్రం ద్వారా ఏదో ఒక తీరానికి వస్తుంది. దానిని తీసుకోవడానికి విలన్ అనుచరులు బీచ్ కి వెళతారు. అక్కడ విదేశాల నుండి వ... Read more
ఉగ్రవాదులను కనిపెట్టి వారిని మట్టుపెట్టడంలో ఆర్మీకి సహకరించిన జాగిలం జూమ్ కన్నుమూసింది. శ్రీనగర్లోని ఆర్మీ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే చనిపోయింది. దాని ఆరోగ్యపరిస్థితి నిలక... Read more
కశ్మీర్ విలీనంలో జాప్యం చేసింది నెహ్రూనే, హరిసింగ్ కాదు : జైరాం ట్వీట్లపై కిరణ్ రిజిజు
భారత దేశంలో కశ్మీర్ ను విలీనం చేయడంలో జాప్యం చేసింది నెహ్రూనేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈవిషయంలో హరికిషన్ దే తప్పని… జమ్ముకశ్మీర్ ను భారత్ లో కలిపే విషయంలో ఊగిసలాటలో ఉన్నా... Read more
హిమాచల్ ప్రదేశ్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. అందుకోసం సిమ్లా వెళ్లిన ఆయనకు స్థానికులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రైల్వేస్టేషన్లోకి పెద్దఎత్తున జనం వచ్చారు.... Read more
హిజాబ్ కేసులో సుప్రీం అస్పష్ట తీర్పు – సీజేఐ బెంచ్ కు సిఫార్స్ చేసిన ద్విసభ్య ధర్మాసనం
కర్నాటకలో హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టు అస్పష్ట తీర్పును ఇచ్చింది. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ లోని ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థించగా..మరొకరు విద్యార్థుల చదువ... Read more
కశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ లో గాయాలపాలైన ఆర్మీ డాగ్ జూమ్ పరిస్థితి నిలకడగా ఉంది. టెర్రరిస్టుల కాల్పుల్లో జూమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెనక కాలువిరిగింది. వైద్యులు సర్జరీ చేశారు. 48 గంటల... Read more
చాలా దేశాల కన్నాభారత ఆర్థిక వ్యవస్థ బాగుందని ఐఎంఎఫ్ తెలిపింది. చాలా దేశాల ఆర్థిక వృద్ధి మందగమనంలో సాగుతుంటే… భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని సంస్థ ఆసియా-పసిఫిక్ డిపార్ట్మెంట... Read more
అమెరికన్ డెమోక్రాటిక్ పార్టీ ముఖ్య నేత, 2020లో అమెరికన్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ నుండి గట్టి పోటీదారుగా నిలబడ్డ తులసి గబ్బర్డ్ డెమోక్రాటిక్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తన... Read more
కర్నాటలో దారుణం జరిగింది. చిక్కమంగళూర్ జిల్లా జెనుగడ్డెలో కాఫీతోటలో పనిచేస్తున్న కూలీలపై అమానుషంగా ప్రవర్తించారు. యజమాని వారిని రోజంతా నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురిచేశారు. అందులో ఉన్న గర... Read more
సుప్రీం కోర్టు తదుపరి న్యాయమూర్తిగా జస్టిస్ వైఎస్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. 50వ సీజైఐగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను న్యాయశాఖకు పం... Read more