అది చిన్న రాష్ట్రం . అప్పులున్న రాష్ట్రం కూడా. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు పోటీచేస్తున్న వాళ్లల్లో చాలామంది కుబేరులు. అదే హిమాచల్ ప్రదేశ్. అక్కడ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ముఖ్యంగా ప్రధాన ప... Read more
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందర్నీ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మే 18, 2022న ఏజీ పెరరివలన్ విడుదలలో అనుసరించిన విధానాన్నే మిగిలిన దోషుల విషయంలోనూ అనుసరిస్తున్... Read more
రాహుల్ భారత్ జోడో యాత్రలో ఆదిత్యఠాక్రే – కలమ్ నురి నుంచి రాహుల్ తోకలిసి నడిచిన ఠాక్రే
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. శుక్రవారం రాహుల్ యాత్రలో పాల్గొన్నారు శివసేన యువనాయకుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా కలమ్న... Read more
వారణాశిలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో గుర్తించిన శివలింగానికి రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు శివలింగానికి రక్షణ ఉండాలని స్పష్టం చేసింది. జ్... Read more
నాగప్రభు కెంపెగౌడ ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ – పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
బెంగళూరు అభివృద్ధికి విశేషకృషి చేసిన నాగప్రభు కెంపెగౌడ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ. 108 అడుగుల ఎత్తైన ఆ విగ్రహానికి అభ్యుదయ విగ్రహంగా పేరుపెట్టారు. ప్రముఖ శిల్ప... Read more
జమ్ముకశ్మీర్ నిషేధిత ఉగ్రసంస్థ జమాత్ ఏ ఇస్లామీ పై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. సంస్థకు చెందిన వందల కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది .షోపియాన్ జిల్లాలో సంస్థకు చెందిన రెండు పాఠశాల భవనాలు సహా తొమ్... Read more
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ విశాఖ వచ్చారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన ఆయనకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ... Read more
విశాఖ పర్యటన కోసం వచ్చిన మోదీతో భేటీ అయ్యారు జనసేన చీఫ్ వపన్ కల్యాణ్. ఐఎన్ఎస్ చోళ గెస్ట్హౌస్లో మోదీతో ఇద్దరూ అరగంటపాటు చర్చలు జరిపారు. బీజేపీ కోర్ కమిటీ భేటీ కంటే ముందే ప్రధానితో సమావేశమైన... Read more
T-ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్లో టీమిండియా… ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్ను ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లకే ఛేదించింది. ఆదివ... Read more
ప్రధానిమోదీని, అమిత్ షాను కూడా కలుస్తా – రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలు బాగున్నై: సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
బెయిల్ మీద విడుదలైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన బు... Read more
హిందు అనే పదానికి అర్థం అసహ్యమట – కర్నాటక పీసీసీ చీఫ్ సతీష్ వ్యాఖ్యలు-భగ్గుమన్న హిందూసంస్థలు
హిందూ అంటే అసహ్యమట. అది కూడా పర్షియన్ భాషలో. ఈ మాటన్నదెవరో కాదు కర్నాటక కాంగ్రెస్ చీప్ సతీష్ జార్కి హోళే. ఆయన వ్యాఖ్యలపై మండిపడింది బీజేపీ. హిందుసంస్థలు సైతం సతీష్ పై భగ్గుమన్నాయి. కర్నాటక బ... Read more
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరుచేసింది. రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు. బెయిలు దరఖాస్తుపై రౌత్, ఈడీ తరఫు న్యాయవాదుల వాదనల... Read more
భారత మేధావులు ఉనికి కోల్పోతున్నారు, కారణం మోదీనే : ఆస్ట్రేలియన్ సామాజికవేత్త బాబోన్స్
ఆస్ట్రేలియన్ సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ సాల్వటోర్ బాబోన్స్ మంగళవారం భారతదేశంలోని ‘మేధావి’ వర్గాన్ని గట్టిగా విమర్శించారు. వారు బహుశా సమాజంలో తమ స్థానాన్ని కోల్పోతున్నారని అయన అ... Read more
గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ జాయింట్ రైడ్స్ – మంత్రి కమలాకర్ ఇల్లు, కార్యాలయం సహా 30 చోట్ల సోదాలు
మైనింగ్ అక్రమాలకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఈడీ, ఐటీ సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన కంపెనీల యజమానలు, వ్యక్తుల కార్యాలయాలు, ఇళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి... Read more
అయోధ్యలో రామాలయం పనులు 2023 చివరికల్లా పూర్తవుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఇప్పటికి సగం పనులు పూర్తయ్యాయన్నారు.ఆలయ నిర్మాణానికి సంబంధించి పాలంపూర్లోనే బీజేపీ తొలి... Read more
దేశంకోసం ఎంతో చేశారు, దీర్ఘాయుష్షుతో జీవించాలి – ఆద్వానీకి మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా ఆయనింటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. దేశం కోసం ఆయన చేసిన సేవలు అమోఘమని ఆయన దూరదృష్టి, మేథస్సు అపూర్వమన... Read more
పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని హత్యచేసిన దుండగులు ! R.N. కులకర్ణి అనే 83 ఏళ్ల వయసుకల పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారిని కారుతో గుద్ది చంపిన హంతకులు. నవంబర్... Read more
రోజులు గడిచేకొద్దీ ట్విట్టర్ లోని రహస్యాలు బయటపడుతున్నాయి ! బాబిలోన్ బీ [Bobylon Bee] అనే పేరుతో ఒక అకౌంటు ఉంది ట్విట్టర్ లో. ఈ అకౌంటు ఒక గ్రూపు కి సంబంధించినది అంటే కన్సర్వేటివ్ వ్యక్తుల సమ... Read more
జ్ఞానవాపి మసీదులో శివలింగ ఆరాధనపై తీర్పును వారణాశి కోర్టు వాయిదావేసింది. జ్ఞాన్వాపి మసీదులో ‘శివలింగ ఆరాధన’కు అనుమతి ఇవ్వాలంటూ వారణాసి పాస్ట్ ట్రాక్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జ... Read more
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. నాందేడ్ జిల్లా దెగ్లూర్లోని మద్నూర్ నాకాలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆం... Read more
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వారికి 10శాతం కోటా విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ధర్మాసనం. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల... Read more
ఉగ్రవాదులుగా మారిన 32 వేల మంది యువతులు – ‘ది కేరళ స్టోరీ’ టీజర్ రిలీజ్- దేశవ్యాప్త చర్చ
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ది కేరళ స్టోరీ టీజర్ విడుదలైంది. కేరళ నుంచి లవ్ జిహాద్ కు గురైన 32 వేల మంది యువతులు ఉగ్రవాదులుగా మారిన హృదయవిదారక గాథను తెరకెక్కించారు నిర్మాత విపుల్ అమృత్ లాల్.... Read more
ట్విట్టర్ ఈసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వివిధ దేశాల్లో పనిచేస్తన్న వారిలో దాదాపు సగం మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఉద్యోగంలో కొనసాగాలా? లేదా? అనే అంశాన్ని వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు... Read more
గుజరాత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబరు 1వతేదీ, రెండో దశ డిసెంబరు 5వతేదీన పోలింగ్ జరుగుతుందని... Read more
ఎర్రకోట దాడి కేసు ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ మరణశిక్షను ధ్రువీకరించిన సుప్రీం కోర్ట్ – రివ్యూ పిటిషన్ తిరస్కరణ
2000 సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ కు మరణశిక్షను ధ్రువీకరించింది సుప్రీం ధర్మాసనం. ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది సీజేఐ లలిత్... Read more