భారత మేధావులు ఉనికి కోల్పోతున్నారు, కారణం మోదీనే : ఆస్ట్రేలియన్ సామాజికవేత్త బాబోన్స్
ఆస్ట్రేలియన్ సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ సాల్వటోర్ బాబోన్స్ మంగళవారం భారతదేశంలోని ‘మేధావి’ వర్గాన్ని గట్టిగా విమర్శించారు. వారు బహుశా సమాజంలో తమ స్థానాన్ని కోల్పోతున్నారని అయన అ... Read more
గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ జాయింట్ రైడ్స్ – మంత్రి కమలాకర్ ఇల్లు, కార్యాలయం సహా 30 చోట్ల సోదాలు
మైనింగ్ అక్రమాలకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఈడీ, ఐటీ సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన కంపెనీల యజమానలు, వ్యక్తుల కార్యాలయాలు, ఇళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి... Read more
అయోధ్యలో రామాలయం పనులు 2023 చివరికల్లా పూర్తవుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఇప్పటికి సగం పనులు పూర్తయ్యాయన్నారు.ఆలయ నిర్మాణానికి సంబంధించి పాలంపూర్లోనే బీజేపీ తొలి... Read more
దేశంకోసం ఎంతో చేశారు, దీర్ఘాయుష్షుతో జీవించాలి – ఆద్వానీకి మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా ఆయనింటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. దేశం కోసం ఆయన చేసిన సేవలు అమోఘమని ఆయన దూరదృష్టి, మేథస్సు అపూర్వమన... Read more
పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని హత్యచేసిన దుండగులు ! R.N. కులకర్ణి అనే 83 ఏళ్ల వయసుకల పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారిని కారుతో గుద్ది చంపిన హంతకులు. నవంబర్... Read more
రోజులు గడిచేకొద్దీ ట్విట్టర్ లోని రహస్యాలు బయటపడుతున్నాయి ! బాబిలోన్ బీ [Bobylon Bee] అనే పేరుతో ఒక అకౌంటు ఉంది ట్విట్టర్ లో. ఈ అకౌంటు ఒక గ్రూపు కి సంబంధించినది అంటే కన్సర్వేటివ్ వ్యక్తుల సమ... Read more
జ్ఞానవాపి మసీదులో శివలింగ ఆరాధనపై తీర్పును వారణాశి కోర్టు వాయిదావేసింది. జ్ఞాన్వాపి మసీదులో ‘శివలింగ ఆరాధన’కు అనుమతి ఇవ్వాలంటూ వారణాసి పాస్ట్ ట్రాక్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జ... Read more
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. నాందేడ్ జిల్లా దెగ్లూర్లోని మద్నూర్ నాకాలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆం... Read more
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వారికి 10శాతం కోటా విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ధర్మాసనం. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల... Read more
ఉగ్రవాదులుగా మారిన 32 వేల మంది యువతులు – ‘ది కేరళ స్టోరీ’ టీజర్ రిలీజ్- దేశవ్యాప్త చర్చ
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ది కేరళ స్టోరీ టీజర్ విడుదలైంది. కేరళ నుంచి లవ్ జిహాద్ కు గురైన 32 వేల మంది యువతులు ఉగ్రవాదులుగా మారిన హృదయవిదారక గాథను తెరకెక్కించారు నిర్మాత విపుల్ అమృత్ లాల్.... Read more
ట్విట్టర్ ఈసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వివిధ దేశాల్లో పనిచేస్తన్న వారిలో దాదాపు సగం మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఉద్యోగంలో కొనసాగాలా? లేదా? అనే అంశాన్ని వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు... Read more
గుజరాత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబరు 1వతేదీ, రెండో దశ డిసెంబరు 5వతేదీన పోలింగ్ జరుగుతుందని... Read more
ఎర్రకోట దాడి కేసు ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ మరణశిక్షను ధ్రువీకరించిన సుప్రీం కోర్ట్ – రివ్యూ పిటిషన్ తిరస్కరణ
2000 సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ కు మరణశిక్షను ధ్రువీకరించింది సుప్రీం ధర్మాసనం. ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది సీజేఐ లలిత్... Read more
బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి సవాల్ విసిరారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. చట్టవిరుద్ధ గనుల తవ్వకం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ ఆయన... Read more
బీజేపీ, సీపీఐఎం ఒక్కటయ్యాయి. మీరు విన్నది నిజమే. అయితే ఎన్నికలకోసం మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి సాగడం లేదు. కేరళలో ఓ ప్రజాఉద్యమాన్ని రెండు పార్టీలు కలిసి ముందుండి నడిపిస్తున్నాయి. విజింజం ప... Read more
లైంగిక దాడి కేసులో అమ్మాయిలకు నిర్వహించే టూ ఫింగర్ టెస్టును నిషేధించింది సుప్రీం కోర్టు. టెక్నాలజీ ఇంతగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఆ పరీక్ష అనుచితమని..బాధితులను మరింత క్షోభ పెట్టడమేనని అభ... Read more
సిక్కుల ఊచకోత జరిగి 38 ఏళ్లు. స్వతంత్ర్య భారతంతోనే దారుణమారణకాండగా నాటి ఘోరాన్ని చెప్పవచ్చు. 1984 అక్టోబర్ 31లో నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఇద్దరు అంగరక్షుకులు హత్య చేసిన తరువాత అల్... Read more
ట్విట్టర్ ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ భారీ మార్పులు చేపడుతున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ అంటే బ్లూటిక్ తో అకౌంట్ కొనసాగాలంటూ నెలకు 8 డాలర్ల... Read more
అమరావతి కేసు విచాణ నుంచి వైదొలిగారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిల్ లలిత్. రాజధాని రైతులు, ఏపీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో బెంచ్ కు బదిలీ చేయాల్సిందిగా ర... Read more
పుల్వామా దాడిని సెలబ్రేట్ చేసుకున్న బెంగళూరు విద్యార్థికి ఐదేళ్ల జైలుశిక్ష విధించిన ప్రత్యేక కోర్ట్
పుల్వామా దాడిని సమర్థిస్తూ వేడుకలు చేసుకోవడంతో పాటు సోషల్మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన బెంగళూరు విద్యార్థి ఫైజ్ రషీద్ ను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చ... Read more
వరల్డ్ బ్యాంక్ ప్రశంసిస్తే తట్టుకోలేకపోయిన చిదంబరం, ట్విట్టర్లో అక్కసు – నెటిజన్ల కౌంటర్లు
ఈ మధ్య వరల్డ్ బాంక్ , ఐఎంఎఫ్ మోడీ ప్రభుత్వము సంక్షేమ పథకాల ఫలాలను DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ది దారుల ఖాతాల్లోకి వేసే సిస్టమ్ ని చాలా ఘనంగా పొగిడింది. వరల్డ్ బ్యాంక్ ,I... Read more
అక్టోబర్ 30,ఆదివారం,2022. సమయం 6.45 pm. గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న మోర్బీ జిల్లా కేంద్రం దగ్గర మచ్చు నది మీద ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ కూలిపోయి కడపటి వార్తలు అందె సమయానికి 132 మంది... Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగుతోంది. నిన్న పిల్లలతో పరుగులు తీసిన రాహుల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మధ్యమధ్యలో ఎక్కడికక్కడ విద్యార్థి, కార్మిక, మేధావి, రైతు వర... Read more
భారత సంతతికి చెందిన ఋషి శునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నుకోగానే మన దేశంలో ని కమ్మీ లు,లిబరల్స్ ముస్లిం ఎందుకు భారత ప్రధాని కాకూడదు అంటూ మొత్తుకుంటున్నారు ! డియర్ కమ్మీస్ & లిబరల్స్ మీకు సమాధ... Read more
‘వరాహరూపం’ సాంగ్ పై కేరళ కోర్టు నిషేధం – తమ పాటను తస్కరించారంటూ కోర్టుకెళ్లిన కేరళకు చెందిన ఓ మ్యూజిక్ బ్యాండ్
ఇటీవలే రిలీజై విజయవంతంగా ఆడుతున్న కన్నడ మూవీ కాంతారాలోని వరాహరూపం పాట ప్రదర్శనను కేరళ హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. థియేటర్లు, ఇతర వేదికలపైనా ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. 2015లో వ... Read more