జీఎస్టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఈ నవంబర్లో 1,45,867 కోట్ల జీఎస్టీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఖజానాకు చేరింది. ఎగవేతలకు చెక్ పడడంతో పాటు వస్తు, సేవల వినియోగం కూడా విరివిగా పెరగడమే ఇందుకు కార... Read more
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూలోని గోడల నిండా బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కలకలం రేపాయి. వాటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. రాతలు... Read more
జి20 కి ఇప్పటి వరకు అధ్యక్ష బాధ్యతల ను నిర్వహించిన 17 సభ్యత్వ దేశాలు సార్థకమైన ఫలితాలను అందించాయి. ఆ ఫలితాలలో స్థూల ఆర్థిక స్థిరత్వానికి పూచీ పడడం, అంతర్జాతీయ పన్నుల విధానాన్ని సక్రమంగా వ్యవ... Read more
బీజేపీ నీచరాజకీయాలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేప... Read more
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాలకు గానూ తొలివిడలో మొత్తం 89 అసెంబ్లీ స్... Read more
సుప్రీం కోర్టు చరిత్రలో మరోసారి మహిళా బెంచ్ కొలువుదీరింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనాన్నిఏర్పాటు చేశారు చీఫ్ జస్టిస్..జస్టిస్ డీవై చంద్రచూడ్. ఇవాళ మహిళాధ... Read more
సునందా పుష్కర్ మృతికేసులో శశిథరూర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై హైకోర్టుకు ఢిల్లీ పోలీసులు
సునంతా పుష్కర్ కేసులో శశిధరూర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై డిల్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. శశిధరూర్ పై ఉన్న ఆరోపణల్ని కొట్టివేసి క్లీన్ చిట్ ఇస్తూ పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశార... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ను శరత్రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో... Read more
భారత ఆర్మీలోకి గద్దలు – గాల్లోనే డ్రోన్లను పేల్చేసేలా శిక్షణ – ఉత్తరాఖండ్ లో ‘అర్జున” విన్యాసం
భారతఆర్మీలోకి కొత్త జీవ ఆయుధం చేరింది. సరిహద్దుల్లోకి చొరబడే డ్రోన్లను వేటాడే గద్దలు ఇక విధుల్లో చేరనున్నాయి. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణనిచ్చారు నిపుణులు. భారత్-అమెర... Read more
ఈసారి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరా – డిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా బడ్డీ రిటైల్ డైరెక్టర్. అతనితోపాటు మనీశ్ కు అత్యంత సన్నిహితులైన దినేష్ అరోరా... Read more
శ్రద్ధాను దారుణంగా చంపి ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అమీన్ ఆమెను చంపినందుకు తానేం పశ్చాత్తాపపడడం లేదన్నాడు. విచారణలో భాగంగా అతనికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. నేరాన్ని అంగీకరించిన ఆఫ్తాబ్..అందు... Read more
కశ్మీర్ ఫైల్స్ ఓ వల్గర్ ప్రాపగండా:ఇఫీ జ్యూరీ హెడ్ – లాపిడ్ వ్యాఖ్యలపై అనుపమ్ ఖేర్ సహా పలువురి ఆగ్రహం
కశ్మీర్ ఫైల్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడుఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్. ఈ చిత్రాన్ని వల్గర్ ప్రాపగండాగా అభివర్ణించాడు. అయితే వాస్తవ గాథతో తెరకెక్క... Read more
వివేకానంద హత్య కేసు విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకాకేసును ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలం... Read more
50 కోట్ల వాట్స్ అప్ నంబర్స్ అమ్మకానికి పెట్టారు ! దాదాపుగా 500 మిలియన్ వాట్స్ అప్ ఫోన్ నంబర్స్ ని ఆల్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. 84 దేశాల వాట్స్ అప్ వినియోగదారుల ఫోన్ నంబర్స్ ని అమ్మకానికి... Read more
చత్తీస్ గఢ్ లో మళ్లీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఆరుగురు మావోలు హతమయ్యారు. పొమర్రా-హల్లూరు అటవీప్రాంతంలో 50మందికి పైగా మావోయిస్టులు సమావేశ... Read more
నగర శుభ్రతపై మరింత దృష్టిపెట్టిన బనారస్ మున్సిపాలిటీ అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఎవరైనా రోడ్డుపై చెత్తను వేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉదయాన్నే చెత్తను సేకరిం... Read more
ఇమామ్ లకు గౌరవ వేతనం రాజ్యాంగ ఉల్లంఘనే-నాటి సుప్రీం తీర్పు తప్పుడు సంప్రదాయానికి తెరలేపింది-ఉదయ్ మహుర్కర్
వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని మసీదుల్లో పనిచేసే ఇమామ్ లకు గౌరవ వేతనాలు సరైందేనంటూ 1993లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు కేంద్ర సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్. ఆ... Read more
డిల్లీలో కాంగ్రెస్ నాయకుడి సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు-విధుల్లో ఉన్న పోలీసు మీద ఆసిఫ్ ఖాన్ దాడి
ఓవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ యాత్ర చేస్తుంటే మరోవైపు ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ మతబేధాలు సృష్టిస్తున్నారు. ఢిల్లీలోని జామియా నగర్లో తయ... Read more
ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఖిత రాజ్యాంగం మనది. ఈ రాజ్యాంగ రచనకు రెండుసంవత్సరాల పదకొండునెలల 18 రోజులుపట్టింది. 167 రోజుల్లో పదకొండు సమావేశాలుజరిగాయి. రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్లను... Read more
ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రిశశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శర్బానంద సోనేవాల్ ఆయనకు బీజేపీ సభ్యత్వ... Read more
వరసపెట్టి ఒక్కో బహుళజాతి సంస్థ తమ ఉద్యోగులని తీసేస్తున్నాయి ! Lay Offs. ఆర్ధిక మందగమనం అంతర్జాతీయంగా ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నదా? లేక ముందు జాగ్రత్తగా రాబోయే రీసెషన్ కి భయపడి ఇప్పటి నుండే... Read more
మోదీనే నెంబర్ వన్ – మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వేలో ప్రధానికి 77 శాతం అప్రూవల్ రేటింగ్
ప్రపంచ నేతల్లో మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. మోదీ తరువాత వరుసగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ , అమెరికా... Read more
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ – అభిషేక్, విజయ్ నాయర్ సహా ఏడుగురి పేర్లు చేర్చిన అధికారులు
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలిచార్జిషీట్ దాఖలు చేసింది. 10వేల పేజీల చార్జిషీట్లో నిందితులుగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ను పేర్కొంది. మొదటి అరెస్ట్ జ... Read more
isrభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. నవంబరు 26న ఉదయం 11.56 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C54/EOS-06 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ఏ... Read more
అనుచిత వ్యాఖ్యలకు రామ్ దేవ్ క్షమాపణలు – మహిళలంటే తనకెంతో గౌరవం అన్న యోగా గురువు
మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగాగురువు రామ్ దేవ్ బాబా క్షమాపణ చెప్పారు. మహిళల సాధికారత కోసం తపించే వ్యక్తిని తానని చెప్పకొచ్చారు. మహారాష్ట్ర థానెలో ఓ కార్యక్రమంలో మహిళల వస్త్రధ... Read more