వివేకానంద హత్య కేసు విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకాకేసును ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలం... Read more
50 కోట్ల వాట్స్ అప్ నంబర్స్ అమ్మకానికి పెట్టారు ! దాదాపుగా 500 మిలియన్ వాట్స్ అప్ ఫోన్ నంబర్స్ ని ఆల్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. 84 దేశాల వాట్స్ అప్ వినియోగదారుల ఫోన్ నంబర్స్ ని అమ్మకానికి... Read more
చత్తీస్ గఢ్ లో మళ్లీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఆరుగురు మావోలు హతమయ్యారు. పొమర్రా-హల్లూరు అటవీప్రాంతంలో 50మందికి పైగా మావోయిస్టులు సమావేశ... Read more
నగర శుభ్రతపై మరింత దృష్టిపెట్టిన బనారస్ మున్సిపాలిటీ అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఎవరైనా రోడ్డుపై చెత్తను వేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉదయాన్నే చెత్తను సేకరిం... Read more
ఇమామ్ లకు గౌరవ వేతనం రాజ్యాంగ ఉల్లంఘనే-నాటి సుప్రీం తీర్పు తప్పుడు సంప్రదాయానికి తెరలేపింది-ఉదయ్ మహుర్కర్
వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని మసీదుల్లో పనిచేసే ఇమామ్ లకు గౌరవ వేతనాలు సరైందేనంటూ 1993లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు కేంద్ర సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్. ఆ... Read more
డిల్లీలో కాంగ్రెస్ నాయకుడి సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు-విధుల్లో ఉన్న పోలీసు మీద ఆసిఫ్ ఖాన్ దాడి
ఓవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ యాత్ర చేస్తుంటే మరోవైపు ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ మతబేధాలు సృష్టిస్తున్నారు. ఢిల్లీలోని జామియా నగర్లో తయ... Read more
ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఖిత రాజ్యాంగం మనది. ఈ రాజ్యాంగ రచనకు రెండుసంవత్సరాల పదకొండునెలల 18 రోజులుపట్టింది. 167 రోజుల్లో పదకొండు సమావేశాలుజరిగాయి. రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్లను... Read more
ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రిశశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శర్బానంద సోనేవాల్ ఆయనకు బీజేపీ సభ్యత్వ... Read more
వరసపెట్టి ఒక్కో బహుళజాతి సంస్థ తమ ఉద్యోగులని తీసేస్తున్నాయి ! Lay Offs. ఆర్ధిక మందగమనం అంతర్జాతీయంగా ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నదా? లేక ముందు జాగ్రత్తగా రాబోయే రీసెషన్ కి భయపడి ఇప్పటి నుండే... Read more
మోదీనే నెంబర్ వన్ – మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వేలో ప్రధానికి 77 శాతం అప్రూవల్ రేటింగ్
ప్రపంచ నేతల్లో మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. మోదీ తరువాత వరుసగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ , అమెరికా... Read more
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ – అభిషేక్, విజయ్ నాయర్ సహా ఏడుగురి పేర్లు చేర్చిన అధికారులు
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలిచార్జిషీట్ దాఖలు చేసింది. 10వేల పేజీల చార్జిషీట్లో నిందితులుగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ను పేర్కొంది. మొదటి అరెస్ట్ జ... Read more
isrభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. నవంబరు 26న ఉదయం 11.56 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C54/EOS-06 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ఏ... Read more
మంగళూరులో ఈనెల 19న జరిగిన కుక్కర్ బాంబు పేలుడు తమపనేనని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్. అంతేకాదు మరో దాడికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అయితే IRC హెచ్చరికను త... Read more
మగవాళ్లు తోడు లేకుండా మహిళలెవరూ మసీదు ప్రాంగణానికి రావడానికి వీల్లేదు – డిల్లీ జామామసీదు నిర్ణయం
మగవాళ్ల తోడులేని ఒంటరి మహిళలకు మసీదులోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఢిల్లీలోని జామామసీద్ కమిటీ. ఒంటరి స్త్రీ మాత్రమే కాదు.. బృందంగా మహిళలు వచ్చినా మగవాళ్లు వెంట లేకుంటే…... Read more
డిల్లీమద్యం కేసులో సీబీఐకి చుక్కెదురు – అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ పై స్టేకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో డిల్లీ కోర్టులో సీబీఐకి చుక్కెదురైంది. అభిషేక్ రావు, విజయ్ నాయర్ బెయిల్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.మద్యం కుంభకోణ... Read more
ఎన్నికల కమిషనర్ నియామకం ప్రక్రియను ఒక్కరోజులో పూర్తిచేయడంపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఈసీల నియామకంపై దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఈసీ అరుణ్... Read more
గాల్వాన్ మీకు హాయ్ చెప్తోందంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ వివాదాస్పదమై దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పింది నటి రిచా చద్దా. సైన్యాన్ని ఎగతాళి చేస్తున్నట్టు ఆమె ట్వీట్ చేసిన సంగతి... Read more
భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆరాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్ లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం... Read more
డిల్లీ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఆప్ అవినీతిపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో బయటపెట్టింది బీజేపీ. పార్టీ అభ్యర్థి ముకేష్ గోయెల్ ఒక ఎంసీడీ ఇంజనీర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు బీజేపీ ఆరోపించింది.... Read more
పార్వతీదేవి కాంతిమతి అంబాల్ గా , శివయ్యను నెళ్ళిఅప్పర్… నెల్లైఅప్పర్ అనే పేరుతో పిలిచే వీరి భవ్యమైన ఆలయాల సముదాయం : ‘తిరునెల్వేలి‘. లింగ రూపంలో ఉన్న శివుడిని నెల్లైయప్పర్ గ... Read more
వీరసావర్కర్ పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు – మహారాష్ట్రలో జోడోయాత్రను నిలిపేయాలని డిమాండ్లు
సావర్కర్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటీషర్లకు వీరసావర్కర్ భయపడ్డారని..వాళ్లకు సేవకుడిగా పనిచేశారని రాహుల్ వ్యాఖ్యానించారు.అంతేకాదు తనకు క్షమాభిక్ష పెట్టాలని అర్జీలు పెట్టుకున... Read more
శ్రధ్దాను రాక్షసంగా పొట్టనపెట్టుకున్న ఆఫ్తాబ్ కు డిల్లీ కోర్టు రిమాండ్ పొడిగించింది. కోర్టు ఇప్పటికే విధించిన కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు మరికొంతకాలం రిమాండ్ కోరారు. ఆఫ్తాబ్ ను వీడియో క... Read more
శరీర భాగాలు శుభ్రం చేయడానికి 20వేల లీటర్ల నీటిని వాడిన ఆఫ్తాబ్-అపార్ట్ మెంట్ వాటర్ బిల్లు లభ్యం
శ్రద్ధా వాకర్ హత్యకేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. శ్రద్ధను చంపి ఎవరూ గుర్తించకుండా ఉండడానికి ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అంతకుముందు ఆమె ముఖాన్ని తగులబెట్టినట్టు అంగీకరించాడు. ఇక... Read more
అనుచిత వ్యాఖ్యలకు రామ్ దేవ్ క్షమాపణలు – మహిళలంటే తనకెంతో గౌరవం అన్న యోగా గురువు
మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగాగురువు రామ్ దేవ్ బాబా క్షమాపణ చెప్పారు. మహిళల సాధికారత కోసం తపించే వ్యక్తిని తానని చెప్పకొచ్చారు. మహారాష్ట్ర థానెలో ఓ కార్యక్రమంలో మహిళల వస్త్రధ... Read more