అంతుచూస్తామని సత్యేంద్రజైన్ బెదిరిస్తున్నారు – జైళ్ల శాఖ డీజీకి జైలు అధికారుల ఫిర్యాదు
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆప్ నేత డిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు అధికారులను బెదిరించినట్టు తెలిసింది. తమను బెదిస్తున్నారని. దూషిస్తున్నారని…ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపె... Read more
ఉత్తరాఖండ్ హల్ద్వానీ కూల్చివేతల కేసులో సుప్రీం స్టే – అంతమందిని ఎలా వెళ్లగొడ్తారన్న సుప్రీం
ఉత్తరాఖండ్ హల్ద్వానీ కూల్చివేతల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రైల్వే భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. రాత్రికి రాత్రే 50 వ... Read more
పొగమంచు కారణంగా అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు – అగడ్తలా బదులు గువాహటిలో ల్యాండింగ్
దట్టమైన పొగమంచు కారణంగా కేంద్రమంత్రి అమిత్షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఆయన త్రిపుర రాజధాని అగర్తలా వెళ్లాల్సి ఉండగా పొగమంచు వల్ల పైలట్ దారి మళ్లించాడు. అసోం రాజధాని గువాహట... Read more
క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు కర్నాటకకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ. 90 ఏళ్ల వయసులో కూడా రాజకీయాలు చేయలేనని..అందుకే వీడుతున్నట్టు ప్రకటించారు. రాజ... Read more
రీల్ లైఫ్ లో విలనే అయినా రియల్ లైఫ్ లో హీరో అనిపించుకోవాలని తాపత్రయపడుతుంటాడు నటుడు సోనూసూద్. తాజాగా ఓవరాక్షన్ చేసి విమర్శల పాలయ్యారు సోనూ. ఇటీవల రైల్లో ప్రయాణిస్తున్న ఓ వీడియోను ట్విట్టర్లో... Read more
ఇటీవల జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా దాడులకు పాల్పడిన నేపథ్యంలో మరో 18 సీఆర్పీఎఫ్ బలగాలను కశ్మీర్ పంపింది కేంద్రం. జమ్ముకశ్మీర్ సమీప ప్రాంతాలనుంచి 8 కంపెనీలు, ఢిల్లీనుంచి 10 కంప... Read more
మద్యంమత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన – ఎయిరిండియా విమానంలో ఘటన-అతనిపై చర్యలకు బాధితురాలి డిమాండ్
విపరీతంగా మద్యం సేవించి… ఆ మత్తులో తనతోపాటు విమానంలో ఉన్న మహిళపై మూత్రవిసర్జన చేశాడో వ్యక్తి. న్యూయార్క్ నుంచి డిల్లీ వస్తున్న ఎయిరిండియా బిజినెస్ క్లాస్ లో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా బయటకు... Read more
జనవర్ 27న పరీక్షాపే చర్చ – నమోదు చేసుకున్న 31 లక్షల మంది విద్యార్థులు – విదేశాలనుంచీ పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు
ఈనెల 27న ప్రధాని మోదీ పరీక్షాపే చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరో ఎడిషన్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మోదీ ముచ్చటిస్తారు. న్యూడిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంల... Read more
అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో తొలిసారి మహిళ – సియాచిన్ కుమార్ పోస్ట్ దగ్గర అధికారిగా శివాచౌహాన్ బాధ్యతలు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో మొదటిసారి ఓ మహిళాఅధికారి నియమితులయ్యారు. సైన్యంలోని ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ విభాగానికి చెందిన కెప్టెన్ శివ చౌహాన్ రక్షణ బాధ్యతలు చేపట్టారు. కుమ... Read more
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూడిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే ఆమె ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిసింది. గతేడాది సోనియా కరోనాబారిన పడ్డారు. ఆప్పుడు... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు – హవాలా రూపంలో సొమ్మును మళ్లించిన ప్రవీణ్ దోరకవి
డిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు తెరమీదకు వచ్చింది. స్కాంలో నిధుల మళ్లింపుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. దుబాయి కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్ల... Read more
ఢిల్లీ ప్రమాద ఘటనలో విస్తుగొలిపే విషయాలువెలుగుచూస్తున్నాయి. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ బయటకు వచ్చింది.ప్రమాదంలో చనిపోయిన అంజలి శరీరంపై 40 గాయాలున్నట్టు గుర్తించారు. యువతి శరీరం కారు చక్రాల్లో చ... Read more
రాష్ట్రాలు చేసిన మతమార్పిడి నిరోధక చట్టాలపై దాఖలైన కేసుల వివరాలు ఇవ్వండి – సుప్రీంకోర్ట్
మత మార్పిడి నిరోధానికి వివిధ రాష్ట్రాలు తెచ్చిన చట్టాలను సవాల్ చేస్తూ హైకోర్టుల్లో దాఖలైన కేసులస్థితిని తెలియజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉ... Read more
రష్యాకు చెందిన మరో వ్యక్తి ఒడిషాలో మృతిచెందాడు. జగత్సింగ్ పూర్ జిల్లా పారాదీప్ పోర్టులోని ఓనౌకలో ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతన్ని మిల్యాకోవ్ సెర్గీగా గుర్తించారు.బంగ్లాదేశ్ చిట్టగాం... Read more
తమిళనాడు నటి గాయత్రీ రఘురాం బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. ఇక అన్నామలై సారథ్యంలో మహిళలకు ప్రాధాన్యత కాదుకదా …సమాన హక్కులు కూడా లేవని అ... Read more
ఢిల్లీ మద్యం కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది.ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ తో పాటు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రులకు బెయిల్ మంజూరుచేసింది కోర్ట్. సీ... Read more
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF…ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులపై కీలక ప్రకటన విడుదల చేసింది. గతేఏడాది కంటే 2023లో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ప్రపంచంలోన... Read more
పాకిస్తాన్ కస్టడీలో ఉన్న 631 మత్స్యకారులు, ఇద్దరు పౌరులను విడుదల చేయాల్సిందిగా కేంద్రం ఆ దేశాన్ని కోరింది. వారంతా భారతీయులని నిర్ధారణ కావడం, కారాగారవాసం ముగియడంతో స్వదేశానికి పంపాలని కేంద్ర... Read more
మాలేగావ్ పేలుళ్ల కేసు నుంచి విముక్తి కల్పించాలంటూ శ్రీకాంత్ పురోహిత్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్ట్
మాలేగావ్ పేలుళ్ల కేసునుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ప్రధాన నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ చేసిన విజ్ఞప్తిని ముంబై హైకోర్టు తోసిపుచ్చింది. 2008 సెప్టెంబర్లో జరిగి... Read more
108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. తుకాడోడీ మహారాజ్ నాగ్పూర్ విశ్వ విద్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సంవత్సరం మహిళా సాధికారతతో సుస్థిర అభివృద్ధి కోసం... Read more
పెద్దనోట్ల రద్దును సమర్థించిన సుప్రీం కోర్ట్ – నాటి నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందన్న రాజ్యాంగధర్మాసనం
పెద్దనోట్ల రద్దుపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరిచింది. 2016 నవంబర్ 8 నాటి నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని... Read more
ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్ష మార్చి 27న – 12వ తరగతి పరీక్షా షెడ్యూల్ ను సవరించిన సీబీఎస్ఈ
సీబీఎస్ఈ 10.12 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షను మార్చి 27నే నిర్వహించారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ ను సీబీఎస్ఈ తాజాగా రిలీజ్ చేసింది. సెంట్రల్ బోర్డు... Read more
2022లో కశ్మీర్లో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ – 172 మంది ఉగ్రవాదుల హతం : కశ్మీర్ పోలీసులు
2022లో కశ్మీర్లో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ జరిగాయని, 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని పోలీసులు తెలిపారు. వీరిలో అత్యధికులు లష్కరే తొయిబా, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. 2022... Read more