ఆసక్తికరమైన, సందేశాత్మక ట్వీట్లతో ఆకట్టుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజా ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఏళ్ల తరబడి నీళ్లు లేకున్నా, పూర్తిగా ఎండిపోయినా , తడి తగిలితే చాలు మళ్లీ ప్రాణ... Read more
పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ పై గ్రనేడ్ దాడి – ఖలిస్థాన్ వేర్పాటువాదుల పనేనని అనుమానాలు
పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ పై జరిగినదాడి కలకలం రేపుతోంది. తరన్ తరన్ పీఎస్ పై శుక్రవారం అర్థరాత్రి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ విసిరారు దుండగులు. అది స్టేషన్ భవనం వెలుపల ఉన్న ఓ స్తంభానికి తగలడ... Read more
రామాయణ యాత్రను ప్రారంభిస్తోంది ఇండియన్ రైల్వే. సౌత్ ఇండియాలో ఈ స్పెషల్ టూర్ సాగుతోంది. ఈ టూర్లో భాగంగా ప్రయాణికులు.. దక్షిణ భారత దేశంలో రామాయణం, శ్రీరాముడికి సంబంధం ఉన్న ప్రదేశాలను దర్శిస్త... Read more
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. తాజాగా గుజరాత్ లో పోలైన ఓట్లతో జాతీయపార్టీ అర్హత పొందింది ఆప్. ఆప్ ఆశయాలకు జాతీయ హోదా మరింత బూస్టప్ ఇస్తుందని పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ... Read more
బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం – పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం – కుమారస్వామి, ప్రకాశ్ రాజ్ సహా పలువురు హాజరు
తెలంగాణ రాష్ట్ర సమితి …భారత రాష్ట్ర సమితిగా పూర్తిగా మారిపోయింది. పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది పార్టీ . పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ బీఆర్... Read more
గుజరాత్ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గుజరాత్ ప్రజలు బీజేపీకే మళ్లీ పట్టం కట్టారని ఆమె అన్నారు. తాజా విజయంతో ఎన్నో... Read more
గుజరాత్ సీఎంగా భూపేంద్రపటేల్ పేరునే ఖరారు చేసింది అధిష్టానం. ఈనెల 12 ఆయన మరోసారి గుజరాత్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ సీనియర్లు భూపేంద్ర ప్రమాణస... Read more
గుజరాత్లో అఖండ విజయం సాధించిన బీజేపీ హిమాచల్ ప్రదేశ్ ను మాత్రం నిలుపుకోలేకపోయింది. ప్రభుత్వాలను మార్చే సెంటిమెంట్ అక్కడ ఉంది.ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ అధికార పార్టీని కాదని…ఈసారి కాం... Read more
డిల్లీతో ప్రస్థానం మొదలుపెట్టి పంజాబ్ లోనూ పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ…గుజరాత్ లో ఉనికి చాటుకుంది. మొదటిసారి 5 స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు గెలిచారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు... Read more
హిమాచల్లో అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు ఓటర్లు. రెండుసార్లు ఏ పార్టీని గెలిపించని ప్రజలు ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ అధికార బీజేపీని దింపేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారు. 68 స్థ... Read more
అటు గుజరాత్ లో భారీ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటోంది బీజేపీ. తాము చేసిన అభివృద్ధే మరోసారి అధికారాన్ని కట్టబెట్టిందంటున్నారు నేతలు. 1995 నుంచి బీజేపీనే అక్కడ గెలుస్తూ ప్రభుత్వాన్ని ఏలుతోంది. 1... Read more
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనాతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. అఖండ విజయం దిశగా అడుగుస్తోంది. ఆ క్రమంలో రికార్డుల మీద రికార్డులు. ఇప్పటివరకు 152 స్థానాల్లో ఆ పార్టీ విజయపతాకం... Read more
ఆర్ముడ్ ఎయిర్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహించారు. సాయుధ బలగాల పతాక దినోత్సవం ….సాయుధ బలగాల ధైర్యాన్ని, ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తుచేసుకునే రోజు అని ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్... Read more
ఉగ్రవాదానికి కీలకం ఆధారంగా ఉన్నఆర్థిక తోడ్పాటును బ్రేక్ చేయాలని జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. మధ్య ఆసియా దేశాలకు చెందిన ఎన్ఎస్ఏలు, అధికారులతోజరిగిన సమావేశంలో దోవల్ మాట్లాడారు. టె... Read more
15ఏళ్ల బీజేపీ పాలనకు చెక్ – ఎంసీడీని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ – చతికిలపడిన కాంగ్రెస్ట
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది ఆప్. 250 వార్డుల్లో 134 వార్డుల్లో ఆమ్ ఆద్మీ ఆభ్యర్థులు గెలిచారు. బీజేపీ 104 స్థానాలు దక్కించుకుంది.ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయ... Read more
నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసింది ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. ఈనెల పదోతేదీలోగా… ఇరుపక్షాలు లిఖితపూర్వక... Read more
బాబ్రీ కూల్చివేతను మరువం, మిమ్మల్ని క్షమించం – సోషల్మీడియా వేదిగ్గా ఓ వర్గం విద్వేషపు రాతలు
బాబ్రీకట్టడం కూల్చివేతకు నేటితో 30ఏళ్లు. 1992లో ఇదే రోజు కరసేవకులు రామజన్మభూమిలో బాబర్ అక్రమంగా కట్టిన నిర్మాణాన్ని కూల్చివేశారు. ఆతరువాత అక్కడ రాముడి ఉనికి నిజమంటూ అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన... Read more
వారిని నిందితులుగా ఎలా చేరుస్తారు-ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎమ్మెల్యేల కోనుగోలు కేసు... Read more
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి-పార్లమెంట్ ఆవరణలోని విగ్రహానికి రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి
అంబేద్కర్ వర్దంతి సందర్భంగా దేశం ఆయనకు ఘన నివాళులు అర్పించింది. మహా పరినిర్వాస్ దివస్ గా ఆయన వర్దంతి దేశం జరుపుకుంది. పార్లమెంట్ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ర... Read more
ఫోర్బ్స్ దాతృత్వ జాబితాలో ఆదానీ పేరు – 60వేల కోట్లు విద్యం, వైద్యం, నైపుణ్యాభివృద్ధికోసం వెచ్చిస్తున్న ఆదానీ గ్రూప్
అపరకుబేరుడు దానకర్ణుడిగా నిలిచారు. ఆసియాలో పెద్దఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేసే వాళ్ల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. అందులో భారత్ కు చెందిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ ఆదానీ పేరు దక్కించుకున... Read more
మరోసారి భారీగా ఉద్యోగల కోతకు సిద్ధమైంది దిగ్గజ సంస్థ అమెజాన్. పదివేల మందిని తొలగించవచ్చని ప్రచారం జరిగినా ఆ సంఖ్య 20వేలు ఉండవచ్చని అంచనా. ఖర్చుల తగ్గింపులో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది... Read more
రెండురోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశాలు – సంగ్రామ యాత్ర కారణంగా హాజరుకాని బండిసంజయ్
బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో జరుగుతున్న సమావేశాలకు అన్ని రాష్ట్ర... Read more
పీవోకే పై కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్. పాక్ అక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు ఇదే అనువైన సమయం అన్నారాయన. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అన్నివిధాలా బలహీనంగా... Read more
సామాన్యులతో కలిసి క్యూలో నిలబడి వెళ్లి ఓటేసిన మోదీ – అంతకుముందు తల్లి ఆశీస్సులు తీసుకున్న ప్రధాని
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చివరిదశ పోలింగ్ ఇవాళ ముగిసింది.ప్రధాని మోదీ ఇవాళ అహ్మదాబాద్ లోని రాణిప్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. పోలింగ్ కేంద్రానికి కొద్దిదూరంలో వాహనం నిలిపి అక్కడిను... Read more