అమిత్ షాను కలిసిన నవాజుద్దీన్ సిద్ధిఖీ – హోంమంత్రికి మొక్కను బహుకరించిన బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కేంద్రం హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. సిద్ధిఖి అపాయింట్ మెంట్ కోరినంతనే సమయం ఇచ్చారు అమిత్ షా. ఇద్దరూ దాదాపు అరగంటసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా క... Read more
కొత్త పార్లమెంట్ భవనం సిద్ధమైంది. జనవరి 26న ప్రధానిమోదీ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.జనవరి 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం చేస్తారు. భవన ప్రారంభం తరువాత కూడా పాత పార్లమెంట్లోన... Read more
కర్నాటకలో ఆరు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బెళగావి సువర్ణసౌధలో ముఖ్యమంత్రి బొమ్మైఅధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరిగింది. మరికొన్ని కీలక అంశాలతో పాటు..బెంగళూరులో టీ జ... Read more
సిక్కు మత గురువు గురుగోవింద్ సింగ్ కుమారులైన అజిత్ సింగ్, జుజ్హర్ సింగ్, జొరావార్ సింగ్, ఫతేసింగ్ల ఆత్మబలిదానాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారిబలి... Read more
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం కొలువైన భ్రమరాంబామల్లికార్జులను దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో శ్రీశైలం వెళ్లిన ఆమెకు మంత్రులు కొట్టు సత్యనారాయ... Read more
కేంద్రమంత్రి కౌషల్ కిషోర్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన భావోద్వేగంతో ఆవేదనతో అన్నమాటలు అందర్నీఆలోచింపచేస్తున్నాయి.మద్యానికి బానిసైన అధికారి కన్నా ఆ అలవాటు లేని రిక్షావాలాకో, కూలీలో క... Read more
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో చర్చించనున్నారు. ప్రధాని ఆధ్వర్యంలో ఢిల్... Read more
బిహార్లో నలుగురు విదేశీయులకు కోవిడ్ – దలైలామా కోసం పెద్దఎత్తున గయ వస్తున్న విదేశీయులు
కోవిడ్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో అయితే పెద్దఎత్తున కేసులు పెరుగుతున్నాయి. తాజాగా బిహార్లో నలుగురు విదేశీయులకు కరోనా సోకినట్టు తేలింది. గయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్... Read more
ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కు గట్టిషాక్ తగిలింది. ఆయనపై ఉన్న అవినీతి కేసుల్లో సీబీఐ దర్యాప్తు తిరిగి ప్రారంభించింది. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ…పలు ప్రాజెక్టుల విష... Read more
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్ణాటకలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి షాకిస్తూ సొంత పార్టీ పెట్టుకున్నారు. కల్యాణరాజ్య ప్రగతి పక్ష పార్టీని ప్రకటించారా... Read more
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్యులు కాసేపట్లో ప్రక... Read more
రేషన్ కార్డు దారులకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్. లబ్దిదారులకు ఉచితరేషన్ పథకాన్ని పొడిగిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది. కేంద్రం తాజా నిర్ణయంమేరకు 2023 డిసెంబర్ వరకు ఈ పథకం అమల్ల... Read more
అంతర్జాతీయ బలహీన సంకేతాలకు తోడు, కోవిడ్ భయంతో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు నమోదుచేశాయి. ప్రారంభంనుంచే ప్రతికూలంగా మొదలైన మార్కెట్లు రోజంతా అదేబాటలో పయనించాయి. రూపాయి బలహీనపడడం, చ... Read more
సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురై 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు సీజేవోలు,13 మంది జవాన్లు ఉన్నారు. మరో నలుగురు జవాన్లకు గ... Read more
ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి వాహనాన్ని, మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తి సులువుగా కొనుగోలు చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్ (బీ... Read more
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్ , లోక్సభ స్పీకర్ కు బీఆర్ఎస్ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ... Read more
నవరసనటనాసార్వభౌముడిగా తెలుగుసినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల సత్యనారాయణ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచార... Read more
కైకాల సత్యనారాయణ క్రుష్ణా జిల్లా, కౌతారంలో 1936 జూలై 25 న జన్మించారు. కైకాల సత్యనారాయణ. చదువు పూర్తయిన తరువాత రంగస్థలం లో నాటకాలు వేస్తూ సినిమా రంగ ప్రవేశం చేశారు. కథా నాయకుడిగా సిపాయి కూతుర... Read more
ఇద్దరు తెలుగుకవులకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులు దక్కాయి. అనువాద రచనల విభాగంలో వారాలఆనంద్ రాసిన అకుపచ్చ కవితలు పుస్తకానికి అకాడమీ అవార్డు వచ్చింది.ప్రముఖ కవి, పద్మభూషణ్ గుల్జార్ రాసిన గ్రీ... Read more
బీఎఫ్ -7 వేరియంట్ కేసులు 4 నమోదైన నేపథ్యంలో రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది కేంద్రప్రభుత్వం. కరోనాను ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు,... Read more
మణిపూర్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నోనె జిల్లా లంగ్సాయి తుబంగ్ శివారులో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. స్టడీ టూర్ కోసం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరువాత ఎక్కువ లబ్దిపొందింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత! ఇదే లిక్కర్ స్కాంలో మరో ఇద్దరు లబ్దిదారులు ఉన్నారు. అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి, వైఎస్సార్సీ... Read more
కోవిడ్ కు అడ్డుకట్టపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం – ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్న కేంద్రం
కోవిడ్ విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. జపాన్ యూఎస్ఏ, కొరియా, బ్రెజిల్, చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్రం... Read more
భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి – ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. గులేరియా
చైనాలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతుండడంతో ప్రపంచదేశాల్లో మళ్లీ వణుకు మొదలైంది.అయితే భారతీయులు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డ... Read more
ఢిల్లీ మద్యం కేసులో తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్ లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చింది ఈడీ. కవిత పేరుతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబింద... Read more