కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి దావూద్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. కర్ణాటక బెలగావి జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తినుంచి ఆ కాల్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. తాను దావూద్... Read more
ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హంసరాజ్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్లో మాంసాహారాన్ని నిషేధించినట్టు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమ తెలిపారు. అసలైతే కోవిడ్ టైంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ లైన్ క్లాసుల... Read more
వర్క్ ఫ్రం హోమ్ విధానానికి సంపూర్ణంగా ముగింపు పలుకుతోంది టీసీఎస్ కంపెనీ. ప్రతిఒక్కరూ తిరిగి ఆఫీస్కు వచ్చి పనిచేయాలని స్పష్టంచేసింది.ప్రపంచంలోని పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట... Read more
జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్షా అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం జరిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజౌరిలో జరిగిన ఉగ్ర... Read more
2023-24 బడ్జెట్ పై కసరత్తు- నీతిఆయోగ్ కార్యాలయంలో ఆర్థికవేత్తలతో మోదీ, నిర్మల సమావేశం
2023-24 ఆర్థిక సంవత్సరం బడ్దెట్ కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ మేరకు ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం అయ్యారు. నీతిఆయోగ్ కార్యాలయంల... Read more
నష్టాలతో మొదలై తిరిగి పుంజుకున్న స్టాక్ మార్కెట్లు – 18000 మార్కును చేరుకున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కె సూచీల్లో మూడురోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు మధ్యాహ్నం వరకు అదే బాటలో పయనించాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని... Read more
పాన్కార్డ్ నంబర్కు ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్’గా చట్టబద్ధత -కేంద్రం యోచన
దేశంలో వ్యాపారం , నిర్వహణ ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా … పాన్కార్డ్ నంబర్కు ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్’గా చట్టబద్ధత కల్పించాలని యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్... Read more
భారత్ లో తయారైన రెండు కాఫ్ సిరప్ లు వాడొద్దని ఉజ్బెకిస్తాన్ కు WHO సూచన – అబ్రోనాల్, డాక్ -1 మ్యాక్స్ ల్లో మితిమీరిన ఇథిలిన్
భారత్ లో తయారైన కాఫ్ సిరప్ ఉజ్బెకిస్తాన్లో చిన్నారుల మృతికి కారణమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో WHO స్పందించింది. రెండురకాలైన మందులను వాడవద్దని ఉజ్బెకిస్తాన్ కు సూచించింది. ఆ రెండింటిని నోయిడాకు... Read more
అరవాన్నం ప్రసాదాలు నిలిపేయాలని కేరళ హైకోర్ట్ ఆదేశం – రసాయనాలున్న యాలకులు వాడడమే కారణం
శబరిమల ఆలయంలో పవిత్ర అరవాన్నం ప్రసాదాలు నిలిచిపోయాయి. ప్రసాదం తయారీ, విక్రయాలను నిలిపేయాల్సిందిగా కేరళ హైకోర్టు శబరిమల దేవస్వోం బోర్డును ఆదేశించింది. రసాయనాలు వినియోగించిన యాలకులను ప్రసాదం త... Read more
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి బెదిరింపులను ఎదుర్కొంటున్న బీజేపీ మాజీఅధికార ప్రతినిధి నూపుర్ శర్మ విజ్ఞప్తిని డిల్లీ పోలీసులు మన్నించారు. తనకు ముప్పు ఉన్నందువల్ల తనతో పాటు ఓ రివాల్వర్ తీసుక... Read more
మాస్కో నుంచి గోవా బయల్దేరిన విమానంలో బాంబ్ ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అందులోని 236 మంది ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. అయితే భారత వాయుసేన అత్యంత చాకచాక్యంగా వ్యవహరి... Read more
ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ భారతదేశ భవిష్యత్తుకు ముప్పు అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలకు భారత్ లో ముప్పులేదని నచ్చజెప్పడానికి మోహన్ భగవత్ ఎవరని ఆయన ప్రశ్నించారు. నాగ్పూర్లో ఉండే బ్... Read more
ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటు.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ చిత్రం టీంను అభినందించారు ప్రధాని మోదీ. ఈ గౌరవం ప్రతీ భారతీయుడిది అంటూ మోదీ ట్వీట్ చ... Read more
ముగ్గురు సైనికులను పొట్టనపెట్టుకున్న మంచు – ప్రమాదవశాత్తూ లోయలో పడి కన్నుమూసిన జవాన్లు
మంచు ముగ్గురు సైనికులను పొట్టన పెట్టుకుంది. పెట్రోలింగ్ చేస్తుండగా ముగ్గురు సైనికులు లోయలో పడి కన్నుమూశారు. కశ్మీర్లో ఈ ఘటన జరిగింది. కుప్వారా జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి... Read more
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా వాయిదాపడినట్టు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. వందేభారత్ రైలుతో పాటు వివిధ పనులు, ప్రాజెక్టులను ఆయన ప్రా... Read more
మతమార్పిళ్ల అంశం తీవ్రమైందని అయితే దానికి రాజకీయ రంగు పులమడం సమంజసం కాదని సుప్రీకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మతమార్పిళ్లకు వ్యతిరేకంగాకేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిష... Read more
తమిళనాడులో ప్రభుత్వ వర్సెస్ గవర్నర్ – GET OUT RAVI అంటూ పోస్టర్లు, హ్యాష్ టాగ్ తో ట్వీట్లు
తమిళనాడులో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజున గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సిద్దం చేసిన ప్రసంగపాఠాన్ని ఉన్నదున్నట్టు చదవకపోవడం... Read more
ఉత్తరాఖండ్ జోషిమఠ్ లో కుంగుతున్న ఇళ్ల కూల్చివేతలు మొదలుపెట్టారు అధికారులు. ఇళ్లతో పాటు హోటళ్లను కూల్చివేస్తున్నారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షీతం కాని అన్నినిర్మాణాలను కూల్చివేయాలన్న... Read more
చదువుకోవడానికి పుస్తకాలు, వెచ్చని దుస్తులు ఇవ్వండని జడ్జిని కోరిన ఆఫ్తాబ్ – ఆఫ్తాబ్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు
శ్రద్ధావాకర్ హత్యకేసులో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది ఢిల్లీలోని సాకేతే కోర్టు. కస్టడీలో ఉన్న ఆఫ్తాబ్ జైలు అధికారులను గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నాడ... Read more
ప్రధాని హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 10న ఆయన నగరానికి రానున్నారు. ఆ రోజు ఉదయం పదిగంటలనుంచి వరుసగా పలు కార్యక్రమాలను షెడ్యూల్ సిద్ధం చేశారు. తన పర్యటనలో 7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూ... Read more
ఆస్కార్ నామినేషన్స్ బరిలో ఈసారి 10 భారతీయ సినిమాలు – రెండు విభాగాల్లో నామినేషన్స్ కు అర్హత సాధించిన ‘కాంతారా’
ఈసారి ఆస్కార్ పురస్కారంకోసం నామినేషన్స్ బరిలో నిలిచిన సినిమాల జాబితాను ప్రకటించింది ఆస్కార్స్. భారత్ నుంచి 10 నిమిషాలు బరిలో ఉన్నాయి. ది చల్లో షో, ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్, కాంతార, విక్రాంత... Read more
శ్రీలంకతో వన్డే సిరీస్ కు జస్ప్రీత్ బూమ్రా ఔట్ – పూర్తి స్థాయి ఫిట్నెస్ లేకపోవడమే కారణం
గౌహతి వేదిగ్గా శ్రీలంకతో రేపటినుంచి ప్రారంభమయ్యే 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్, జస్ప్రీత్ బూమ్రా జట్టులో చేరకుండానే ఔటయ్యాడు. వన్డే సిరీస్ కోస... Read more
9.10 షెడ్యూల్లోని సంస్థల విభజనకు ఆదేశాలివ్వండి – సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అందులో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో కేంద్ర... Read more
మేకులతో చేసిన మోదీ నిలువెత్తు చిత్రపటం ఆకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన 72 ఏళ్ల షఫీక్ హష్మీ దాన్ని రూపొందించారు. అందుకోసం 5వేల మేకులు వాడారు. జనవరి 9న జరిగే ప్రవాసీ భారతీయ దివస్... Read more
డిల్లీ లిక్కర్ పాలసీ స్కీమ్ కేసుకు సంబంధించి కోర్టులో హాజరవుతున్న న్యాయవాదులకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 25 కోట్ల 25 లక్షలు చెల్లించింది. కేసు కోసం గత 18 నెలల్లో ఢిల్లీ ప్రభుత్వం 28.10 కోట్లు ఖర్చ... Read more