ఈసారి బడ్జెట్లో రక్షణమంత్రిత్వశాఖకు ఎక్కువ కేటాయింపులు చేశారు. అత్యధికంగా రూ.5.94 లక్షల కోట్లను కేంద్రప్రభుత్వం డిఫెన్స్ కు కేటాయించింది.సరిహద్దుల్లో పొరుగుదేశాల నుంచి సవాళ్లు పెరిగిపోతుండడం... Read more
ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త పన్ను విధానం ఇకపై డిఫాల్ట్ పన్ను విధానంగా ఉంటుందని ఆమె తెలిపారు. కొత్త... Read more
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ 2023-24 ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు..ప్రాధాన్యతలు కేటాయింపులు ఇవీ ఈ-కోర్టుల ప్రాజెక్ట్కు రూ.7వేల కోట్లు కేటాయింపు. 5జీ వినియోగానికి అవసరమైన యాప్స్ రూపొంది... Read more
అత్యంత వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ – ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే బలంగానే రూపాయి
ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికవృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ ఎదుగుతోంది. అత్యంత వేగంగా వృద్ధిరేటు నమోదు చేస్తున్నట్టు ఆర్థికసర్వే తెలిపింది. 2022-23లో వృద్ధిరేటు శాతం 7గా ఉంటుందని అంచనా . 2... Read more
2023-24 కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మల ఆకర్షణీయంగా కనిపించారు. భారతీయ సంప్రదాయ చీరలే ఎక్కువగా ధరించే ఆమె…ఈసారి సంప్రదాయ టెంపుల్ బోర్డర్ ఉన్న... Read more
2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మల రికార్డు సృష్టించారు. స్వాతంత్ర్య భారతంలో వరుసగా ఐదోసారి బడ్దెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రలో నిలిచారు. ఆ వరుసలో అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వం... Read more
2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశెట్టిన బడ్దెట్లో డిజిటల్ ఎడ్యుకేషన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా తెలిపారు.అన్నిరకాల పుస్తకాల... Read more
2023-24 సంవత్సరానికి గానూ కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్. దాదాపు గంటన్నరపాటు ఆమె బడ్దెట్ ప్రసంగం కొనసాగింది. వేతన జీవులకు ఊరటనిస్తూ…చివర్లో ప్రకటన చేశారు... Read more
2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..అమృత్ కాలానికి ఇది తొలి బడ్జెట్ అని ఆమె అన్నారు. ఇందులో 7 అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. సమ్మిళిత వృద్ధ... Read more
ఆశ్రమంలోని ఓ మహిళపై అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాంబాపూపై గాంధీనగర్లోని సెషన్స్ కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. తనను నిర్బంధించి 2001 నుంచి 2006 మధ్య పలుమార్లు అత్యాచార... Read more
2022-23 ఆర్థికసర్వేను సమర్పించిన ఆర్థికమంత్రి నిర్మల – బుధవారం ఉభయసభల్లో 2023-24 బడ్జెట్
2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం పూర్తిచేసిన తరువాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆ వెంటనే సభ... Read more
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో …ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మీడియాత... Read more
దేశానికి దిశానిర్దేశం చేయడానికి నారీశక్తి, యువశక్తి ముందుండాలి – రాబోయే పాతికేళ్లు మనకు కీలకం – బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అతరించడానికి రాబోయే పదేళ్లు కీలకమని, అది మనకు అమృతకాలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వరుసగా రెంండుసార్లు సుస్థర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశప్రజలకు... Read more
బీబీసీ డాక్యుమెంటరీ పై కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిల్ – వచ్చే సోమవారం విచారిస్తామన్న సీజేఐ
బీబీసీ డాక్యుమెంటరీపై కొనసాగుతున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. మన దేశంలో ప్రసారం కాకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ…ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని అత... Read more
సమాధానంలో అన్నీ సంబంధంలేని విషయాలే – ఆదానీ గ్రూప్ పై మరోసారి మండిపడిన హిండెన్బర్గ్ రీసెర్చ్
అదానీ గ్రూప్పై ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ రీసెర్చ్ మళ్లీ విరుచుకుపడింది. ముఖ్యమైన సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నారని…అదానీ గ్రూప్పై మండిపడింది. హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్... Read more
కశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా తీసుకువస్తా, లాల్ చౌక్ లో యాత్ర ముగింపు సభ – రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది. శ్రీనగర్లో ముగింపు సభ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 145 రోజుల పాటు జోడో యాత్ర సాగింది. భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందని…యాత్ర ఊహించనిదానికన్... Read more
న్యూయార్క్ హెడ్ ఆఫీస్ తో ఉన్న జెఫ్రీస్ బ్రోకెరెజి సంస్థ 1961లో ప్రారంభించబడింది. ప్రపంచ ఉత్తమ బ్రోకెరెజి సంస్థలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ జెఫ్రీస్ ఆదాని గ్... Read more
బాట్లా హౌస్ ఎన్కౌంటర్ దోషి, అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2008 బాట్లా హౌస్ లో ఇన్స్పెక్టర్ మోహన్ చాంద్ శర్మ, హెడ్ క... Read more
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వున్న మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమృత్ ఉద్యాన్ ను ప్రారంభించనున్నారు.ఇక జనవరి 31 ను... Read more
మెరుగైన రైల్వే సేవలు అందించేందుకు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైళ్లు వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8 రూట్లలో ఆ సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి.... Read more
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ లో శిక్షణలో ఉన్న భారత వాయుసేనకు చెందిన రెండు ఫైటర్ జెట్లు కూలిపోయాయి. యుద్ధ విమానాలు పరస్పరం ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగింది.శిక్షణలో భాగంగా... Read more
భారత్ జోడోయాత్రలో భద్రతాలోపాలు, శుక్రవారం యాత్ర నిలిచిపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖరాశారు. భారత్ జోడో యాత్ర సజావుగా సాగేందుకు తగినంత భద్రతా సిబ్బం... Read more
ప్రజల టాక్స్ సొమ్ము మీడియాకు లంచాలుగా ప్రకటనల రూపంలో ఇస్తూ ఎంత దరిద్రంగా, ఏ అభివృద్ధి లేకుండా పాలించినా, మీడియా ఒక్క విమర్శ చేయకుండా ఇంద్రుడు చంద్రుడు అని పొగిడించుకుంటూ అధికారంలో సాగే విధాన... Read more
గణతంత్ర వేడుకల వేళ దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలు నెరవేర్చే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలోని యుద్ధ స్మారకం దగ... Read more
గణతంత్ర దినోత్సవం నుంచి వివిధ భారతీయ భాషల్లో తీర్పులను అందుబాటులో ఉంచే సేవలను ప్రారంభించారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ-ఎస్ సీఆర్ ఎలక్ట్రానిక్ స... Read more