భారత్ లో ఫాసిజం రాజ్యమేలుతోంది – ప్రతిపక్షాలు ఏకమైతే మోదీని ఓడించడం సాధ్యమే – రాహుల్ గాంధీ
భారత్ లో ఫాసిజం రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పత్రికా స్వేచ్ఛే లేదన్నారు. రెండేళ్ల నుంచి పార్లమెంట్లో సైతం తాను మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. తానుమాట్లాడడం మొదలు పెట్... Read more
లండన్ లోని పార్లమెంట్ స్క్వేర్లో భారతీయ విద్యార్థులు శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. జై శివాజీ, జై భవానీ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. లండన్ లో లా చదువుతున్న సంగ్రామ్ షెవాలే అక్క... Read more
కొంతకాలంగా నితీశ్ తో సై అంటే సై అంటున్న జేడీయూ కీలక నేత ఉపేంద్ర కుష్వాహా ఆయనకు ఝలక్ ఇస్తూ పార్టీని వీడారు. జేడీయూకు రాజీనామా చేసిన ఆయన ‘రాష్ట్రీయ లోక్ జనతా దళ్’ అనే కొత్త పార్టీన... Read more
శివాజీ ఆశయాలను ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మొఘలులు సహా విదేశీ దండయాత్రికులు ధ్వంసం చేసిన ఆలయాలను శివాజీ పునరుద్ధరించారని ఇప్పుడు ప్రధాని సైతం అదేపనిచేస... Read more
ప్రభుత్వ ఉద్యోగులెవరూ యూట్యూబ్ చానళ్లు నడపరాదని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతంచాలామంది వంటలు, పర్యటన విశేషాలు, హోంటూర్ వంటివి చేస్తూ కూడా లక్షల్లో ఆదాయం సమకూర్చుకుంటున్న సంగతి తెలిసిం... Read more
ట్విట్టర్ మాదిరిగానే మెటా వెరిఫైడ్ పేరుతో ఇకనుంచి ఫేస్ బుక్,ఇన్ స్టా గ్రామ్ కలిపి ధ్రువీకరణ గుర్తింపు ఇవ్వనుంది. అయితే మూడింటింకి కలిపి నెలనెలా నిర్థారించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.... Read more
భారత్ లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలు – జార్ది సోరోస్ ప్రకటనను భారతీయులంతా తిప్పికొట్టాలి-స్మృతీ ఇరానీ
ఆదానీ వ్యవహారంలో అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రంమంత్ర స్మృతీ ఇరానీ స్పందించారు. ఈ వంకతో కొన్ని విదేశీ శక్తులు భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే క... Read more
ఆర్మీలో అగ్నివీరుల నియామకాలకు సంబంధించి పలు మార్పులు చేశారు. కొత్త మార్పులపై ఈ మేరకు సైన్యం ప్రకటన జారీ చేసింది. జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో రీజిస్ట్రేషన్ కోసం వీటిని అప్లోడ్ చేశారు. ఈనె... Read more
12 చీతాలు దక్షిణాఫ్రికానుంచి భారత్ రానున్నాయి.భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో జోహన్నెస్ బర్గ్ నుంచి అవి భారత్ వస్తున్నాయని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్రయాదవ్ తెలిపారు. వాడిలో ఏడు ఆడవి... Read more
సాంకేతికత ద్వారా ఆరోగ్య సంరక్షణను పెంపొందించే కాన్సెప్ట్ తో ట్రయల్ రన్ నిర్వహించారు. అందులో భాగంగా మందుల సరఫరాలో డ్రోన్ ల వినియోగంపై రిషికేష్ లో టెస్ట్ రన్ నిర్వహించారు. రెండు కిలోల బరువున్న... Read more
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడుగంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇక 259 మంది అభ్... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు స్పెషల్ కోర్టు షాకిచ్చింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం వారు పెట్టుకున్న బ... Read more
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. కొండమ్మ పోచమ్మ రిజర్వాయర్ ను సందర్శించారిన... Read more
దేశంలో అత్యధిక విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీగా మళ్లీ బీజేపీ నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ 614 కోట్ల రూపాయల విరాళాలు ఆ పార్టీకి వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 95.46 కోట్ల విర... Read more
బీబీసీ కార్యాలయాల్లో మూడోరోజూ ఐటీ అధికారుల సర్వేలు కొనసాగుతున్నాయి. సంస్థకు చెందిన ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే సమాచారంతో ‘సర్వే’... Read more
టాటా గ్రూప్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా సంస్థను జాతీయకరణ పేరుతో బలవంతంగా లాక్కుని నడపడం చేతకాక కోట్ల నష్టాలు మిగిల్చి మళ్ళీ టాటా గ్రూప్ కే అమ్మేసిన భారత్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ టాటా గ్రూప్ వల్ల... Read more
టర్కీలో భారత ఆర్మీ సహాయచర్యల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే భారత సైన్యం సాయాన్ని చూస్తూ… ఓ టర్కీ మహిళ మన సైనికురాలిని ముద్దాడిన ఫొటో ప్రపంచవ్యాప్తంగా సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆర... Read more
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. నందమూరి తారకరామారావు శతజయంత్యుత్సవాల సందర్భంగా …ఆయన చిత్రంతో వందరూపాయల వెండి నాణెం ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు ఆయన కుమార్తె పురంధేశ్వరిని క... Read more
జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి నాలుగేళ్లు. నాటి దాడిలో 40మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాడు అమరులైన వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. జవాన్ల త్యాగాన్ని... Read more
బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీకి చెందిన ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం పదకొండున్నర నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల సందర్భంగా సంస్థ... Read more
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో భారత్ వంతెనను నిర్మిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో భారత రైల్వే ఈ వంతెన నిర్మిస్తున్నారు. రియాసి జిల్లాలోని కౌరి & బక్కల్ గ... Read more
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆ పదవి నుంచి వైదొలిగారు.ఇక గవర్నర్ గా ఉండలేను, దిగిపోతానని గత నెలలోనే ఆయన మోదీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తరువాత కోశ్యారీ రాజీనామా చేశ... Read more
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వెనక భారీ కసరత్తే జరిగిందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ అన్నారు. 2019లో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370ని ఎత్తివేసిన స... Read more
చట్టాల్లో సమూల మార్పులు తీసుకురానున్నాం – హోంమంత్రి అమిత్ షా
ఇప్పుడున్న చట్టాల్లో సమూల మార్పులు తీసుకురానున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఐపీసీ (IPC), సీఆర్పీసీ (CRPC) సహా .. రానున్న రోజుల్లో ఫోరెన్సిక్ (Forensic), ఎవిడెన్స్ (Evidence)... Read more